శాంతి భద్రతలపై అన్ని శాఖల అధికారులతో ముఖ్యమంత్రి సమీక్ష...
VS9TV న్యూస్,అమరావతి క్రైం :
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన అమరావతి,రాష్ట్ర సచివాలయంలో శాంతి భద్రతలపై అన్ని శాఖల అధికారులతో మంగళవారం సమీక్ష సమావేశం నిర్వహించారు.
Comments
Post a Comment