శాంతి భద్రతలపై అన్ని శాఖల అధికారులతో ముఖ్యమంత్రి సమీక్ష...

VS9TV న్యూస్,అమరావతి క్రైం :

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన అమరావతి,రాష్ట్ర సచివాలయంలో శాంతి భద్రతలపై అన్ని శాఖల అధికారులతో మంగళవారం సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్బంగా ఆయా జిల్లాల కలెక్టర్లు,జిల్లాల ఎస్పీలు హాజరయ్యారు.ఈ సమావేశంలో కర్నూలు జిల్లా నుండి కలెక్టర్ పి.రంజిత్ భాషా,జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ పాల్గొన్నారు.

Comments