మెడికల్ మాఫియాపై చర్యలు తీసుకోవాలి...జి.సం తోష్ కుమార్,ఏఐవైఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు...
మెడికల్ మాఫియాపై చర్యలు తీసుకోవాలి జి.సంతోష్ కుమార్,ఏఐవైఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు VS9TV న్యూస్,కర్నూలు హాస్పిటల్ : మెడికల్ మాఫియా ఆగడాలపై చర్యలు తీసు కోవా లని ఏఐవైఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు జి.సంతోష్ కుమార్ డిమాండ్ చేశారు.మెడికల్ మాఫీయా వ్యతిరేకంగా ఏఐవైఎఫ్ రాష్ట్ర వ్యాప్త ఆందోళనలో భాగంగా కర్నూ లు నగరంలోని డిఎం అండ్ హెచ్ ఓ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు.కార్యక్రమానికి ఏఐ వై ఎఫ్ జిల్లా అధ్యక్షులు ఈ.శ్రీరాములు అధ్యక్షత వ హించగా రాష్ట్ర అధ్యక్షులు జి.సంతోష్ కుమార్ హాజ రై మాట్లాడుతూ రాష్ట్రంలో ముఖ్యంగా జిల్లాల్లో మెడి కల్ మాఫియా విస్తరిస్తున్న తీరు తీవ్ర ఆందోళన కలి గిస్తోందని పేర్కొన్నారు.ప్రజారోగ్యం అనే అత్యంత కీ లక రంగాన్ని కొంతమంది లాభాపేక్షతో దోపిడీకి గురిచే యడం దురదృష్టకరమని అన్నారు.ప్రైవేట్ హాస్పిట ల్స్ పుట్టగొడుగుల్లా పెరిగిపో తూ ప్రభుత్వ నిబంధన లు పక్కనబెట్టి పనిచేస్తున్నాయని విమర్శించారు.పే ద,మధ్యతరగతి కుటుంబాల బలహీనతను ఆసరా గా చేసుకుని అవసరం లేని పరీక్షలు,చికిత్సలు పేరు తో భారీ బిల్లులు వేస్తూ వారి ఆర్థిక స్థితిని దెబ్బతీ స్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.అదేవిధంగా కొంత మ...