Posts

Showing posts from April, 2026

మెడికల్ మాఫియాపై చర్యలు తీసుకోవాలి...జి.సం తోష్ కుమార్,ఏఐవైఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు...

Image
మెడికల్ మాఫియాపై చర్యలు తీసుకోవాలి జి.సంతోష్ కుమార్,ఏఐవైఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు VS9TV న్యూస్,కర్నూలు హాస్పిటల్ : మెడికల్ మాఫియా ఆగడాలపై చర్యలు తీసు కోవా లని ఏఐవైఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు జి.సంతోష్ కుమార్ డిమాండ్ చేశారు.మెడికల్ మాఫీయా వ్యతిరేకంగా ఏఐవైఎఫ్ రాష్ట్ర వ్యాప్త ఆందోళనలో భాగంగా కర్నూ లు నగరంలోని డిఎం అండ్ హెచ్ ఓ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు.కార్యక్రమానికి ఏఐ వై ఎఫ్ జిల్లా అధ్యక్షులు ఈ.శ్రీరాములు అధ్యక్షత వ హించగా రాష్ట్ర అధ్యక్షులు జి.సంతోష్ కుమార్ హాజ రై మాట్లాడుతూ రాష్ట్రంలో ముఖ్యంగా జిల్లాల్లో మెడి కల్ మాఫియా విస్తరిస్తున్న తీరు తీవ్ర ఆందోళన కలి గిస్తోందని పేర్కొన్నారు.ప్రజారోగ్యం అనే అత్యంత కీ లక రంగాన్ని కొంతమంది లాభాపేక్షతో దోపిడీకి గురిచే యడం దురదృష్టకరమని అన్నారు.ప్రైవేట్ హాస్పిట ల్స్ పుట్టగొడుగుల్లా పెరిగిపో తూ ప్రభుత్వ నిబంధన లు పక్కనబెట్టి పనిచేస్తున్నాయని విమర్శించారు.పే ద,మధ్యతరగతి కుటుంబాల బలహీనతను ఆసరా గా చేసుకుని అవసరం లేని పరీక్షలు,చికిత్సలు పేరు తో భారీ బిల్లులు వేస్తూ వారి ఆర్థిక స్థితిని దెబ్బతీ స్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.అదేవిధంగా కొంత మ...

ఏసీబీ వలలో ఫారెస్ట్ బీట్ అధికారి...పదివేలు తీసు కుంటుండగా పట్టుకున్న ఏసీబీ డిఎస్పీ వై.రమేష్...

Image
ఏసీబీ వలలో ఫారెస్ట్ బీట్ అధికారి పదివేలు తీసుకుంటుండగా పట్టుకున్న ఏసీబీ డి ఎస్పీ వై.రమేష్ VS9TV న్యూస్,గుండాల : పోడు రైతు నుండి పది వేలు లంచం తీసుకుంటు ఉండగా ఏసీబీ డి ఎస్పీ వై.రమేష్ ఆధ్వర్యంలో గురు వారం దాడి చేసి ఓ ఫారెస్టు బీట్ అధికారిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.రైతు నుండి పదివేలు లంచం తీసుకుంటు గుండాల మండ లం,నడిమిగూ డెం ఫారెస్టు బీట్ అధికారి బానోతు నరేష్ ఏసీబీకి ప  ట్టుబడ్డారు.మారుమూల గ్రామాల నుండి ఏసీబీకి ఫి ర్యాదులు అందె స్థాయిలో ఏసీబీ డిఎస్పీ వై.రమేష్. ప్రజలను చైతన్య వంతులను చేశారు.ఫిర్యాదు రాగా నే స్పందించడంతో ప్రజల్లో అవగాహన బాగా పెరిగిం ది.గుండాల మండలం,సాయనపల్లిలో పోడు రైతును ఇబ్బంది పెట్టాసుకుండా ఉండేందుకు ఈ లంచం తీసు కుంటు బీట్ అధికారి ఏసీబీకి చిక్కారు.

గంజాయి స్మగ్లింగ్ ముఠా అరెస్టు...రూ.50 లక్షల సరు కు స్వాధీనం...నిందితుల నుంచి కారు,బైకులు,సెల్‌ ఫోన్లు సీజ్...

Image
గంజాయి స్మగ్లింగ్ ముఠా అరెస్టు...రూ.50 లక్షల సరుకు స్వాధీనం నిందితుల నుంచి కారు,బైకులు,సెల్‌ఫోన్లు సీజ్ VS9TV న్యూస్,అనకాపల్లి : అనకాపల్లి జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హాకు అందిన పక్కా సమాచారంతో పోలీసులు అప్రమత్తమయ్యారు.రూ రల్ సీఐ రేవతమ్మ ఆధ్వర్యంలోని బృందం కేడీపేట సమీపంలో ముమ్మరంగా వాహ న తనిఖీలు చేపట్టిం ది.ఈ తనిఖీల్లో గంజాయి తరలిస్తున్న ముఠా పట్టు బడింది.స్వాధీనం చేసుకున్న గంజాయి విలువ మా ర్కెట్‌లో సుమారు రూ.50 లక్షలు ఉంటుందని అధికా రులు అంచనా వేస్తున్నారు.అరెస్ట్ అయిన నిందితు లను కాకినాడకు చెందిన తేజ్ కిరణ్,చందు,సింహాద్రి, అ రవింద్,విగ్నేష్‌గా గుర్తించారు.వీరి నుంచి ఒక కా రు,మూడు బైకులు,ఐదు సెల్‌ఫోన్లను కూడా స్వాధీ నం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.నిందితులపై కేసు నమోదు చేసి,వారిని కోర్టులో హాజరుపరిచినట్లు అధికారులు తెలిపారు.గంజాయి రవాణాపై ఉక్కు పా దం మోపుతామని,ఇలాంటి చట్టవ్యతిరేక కార్యకలా పాలకు పాల్పడితే కఠినచర్యలు తప్పవని హెచ్చరిం చారు.

మట్టిలో మాణిక్యాలు...ప్రభుత్వ పాఠశాల విద్యార్థు ల విజయదుందుభి...10లో ప్రతిభ చాటిన విద్యార్థు లకు అభినందనలు...దాసరి మోహన్,శ్రీశ్రీశ్రీ అభయాం జనేయ స్వామి ఆలయం అధ్యక్షులు...

Image
మట్టిలో మాణిక్యాలు...ప్రభుత్వ పాఠశాల వి ద్యార్థుల విజయదుందుభి 10లో ప్రతిభ చాటిన విద్యార్థులకు అభినందన లు దాసరి మోహన్,శ్రీశ్రీశ్రీ అభయాంజనేయ స్వామి ఆలయం అధ్యక్షులు VS9TV న్యూస్,కల్లూరు : నేటి సమాజంలో ప్రభుత్వ పాఠశాలల పట్ల కొందరు చేస్తున్న తప్పుడు ప్రచారాలను నమ్మి తమ పిల్లలను ప్రైవేట్,కార్పోరేట్ పాఠశాలల్లో చదివిస్తూ ఆర్థికంగా ఇ బ్బందులు ఎదుర్కొంటున్న తల్లి,తండ్రులు అనేకం.అ లాంటి వారికి కనువిప్పు కలిగించేలా ప్రభుత్వ పాఠశా లలో చదువుతున్న విద్యా ర్థులు తమ సత్తా చాటుకు ని అత్యధిక మార్కులు సాధించి,మట్టిలో మాణిక్యా లుగా ఖ్యాతి గాంచిన మేఘన,సుమయ,బి.ఈశ్వర్ ల ను ముజఫర్ నగర్,శ్రీశ్రీశ్రీ అభయాంజనేయ స్వామి దే వాలయం కమిటీ బృందం ఆధ్వర్యంలో అధ్యక్షులు దాసరి మెహన్ ఒక ప్రకటనలో అభినందనలు తెలి యచేశారు.గురువారం రాష్ట్ర వ్యాప్తంగా 10వ తరగ తి ఫలితాలు విడుదల అయ్యాయి.ఈ నేపథ్యంలో కర్నూలు నగరం,32వ వార్డు,ముజఫర్ నగర్,జిల్లా ప రిషత్ ఉన్నత పాఠశాలలో విద్య నభ్యసిస్తున్న విద్యా ర్థులు మేఘన,సుమయ,బి. ఈశ్వర్ లు తమ ప్రతిభ చాటుకున్నారు.ప్రధమ స్థానంలో మేఘన (540/60 0),ద్వితీయ స్థానంలో సుమయ (509/600),తృతీ య స్థానంల...

పెండ్లి పేరుతో భారీ మోసం...? సినీనటి అషురెడ్డిపై రూ.9.35 కోట్ల కేసు...

Image
పెండ్లి పేరుతో భారీ మోసం...?  సినీనటి అషురెడ్డిపై రూ.9.35 కోట్ల కేసు VS9TV న్యూస్,హైదరాబాద్ : పెండ్లి చేసుకుంటానని నమ్మించి కోట్లాది రూపా యల నగదు,బంగారం,ఆస్తులు కాజేసిందనే ఆరోపణలతో బిగ్‌బాస్ ఫేం,సినీనటి అషురెడ్డి (అలియాస్ వెంకట అశ్విని రెడ్డి)పై నమోదుైన భారీ మోసం కేసులో పోలీ సులు దర్యాప్తును వేగవం తం చేశారు.ఎన్ఆర్ఐ ధ ర్మేందర్ కుటుంబం ఫిర్యాదు మేరకు ఇప్పటికే ఎఫ్ఐ ఆర్ నమోదు కాగా,కేసును సీసీఎస్ పోలీసులు ప్రాధా న్యంగా తీసుకుని విచారణ కొనసాగిస్తున్నారు.బాధి తుడి తండ్రి సమర్పించిన నగదు లావాదేవీలకు సం బంధించిన పత్రాలను అధికారులు క్షుణ్ణంగా పరిశీలి స్తున్నారు.ఈ నేపథ్యంలో అషురెడ్డితో పాటు ఆమె త ల్లిదండ్రులు వెంకటకృష్ణ,యశోద రెడ్డి,సోదరి దివ్వరె డ్డికి కూడా నోటీసులు జారీచే సి విచారణకు పిలిచేం దుకు సిద్ధమవుతున్నారు.ఇక ధర్మేందర్ విడుదల చే సిన ఆడియోలో కీలక ఆరోపణలు చేశారు.మొదట అషురెడ్డిపై కేసు పె ట్టాలనే ఉద్దేశం తనకు లేదని,కానీ ఆమె తనపై ఫేక్ కేసులు పెట్టి బెదిరిస్తూ డబ్బులు డి మాండ్ చేయడం ప్రారంభించిందని పేర్కొన్నారు.ప రి స్థితులు తీవ్రమవడంతోనే కుటుంబం కేసు పెట్టాల్సివ చ్చిందని తెలిపా...

ఆంధ్రజ్యోతి విలేఖరి జగన్మోహన్ రెడ్డికి కొవ్వొత్తులతో ఘన నివాళులు...హత్యకు కారకులైన నిందితులను కఠినంగా శిక్షించాలి...జర్నలిస్ట్ ల రక్షణ చట్టం అమ లు చేయాలి...యునైటెడ్ జర్నలిస్ట్ ఫోరం (యుజె ఎఫ్),డివైఎఫ్ ఐ డిమాండ్...

Image
ఆంధ్రజ్యోతి విలేఖరి జగన్మోహన్ రెడ్డికి కొవ్వొత్తులతో ఘన నివాళులు హత్యకు కారకులైన నిందితులను కఠినంగా శిక్షించా లి జర్నలిస్ట్ ల రక్షణ చట్టం అమలు చేయాలి యునైటెడ్ జర్నలిస్ట్ ఫోరం (యుజెఎఫ్),డివైఎఫ్ ఐ VS9TV న్యూస్,కర్నూలు ప్రతినిధి : చిత్తూరు జిల్లా,వి.కోట,ఆంధ్రజ్యోతి విలేఖరి జగన్మో హన్ రెడ్డి దారుణ హత్య నేపథ్యంలో బుధవారం యునైటెడ్ జర్నలిస్ట్ ఫోరం (యుజెఎఫ్),డివైఎఫ్ ఐ ఆధ్వర్యంలో యుజెఎఫ్ వ్యవస్థపాక అధ్యక్షులు నీ లం సత్యనారాయణ అధ్యక్షతన కొవ్వొతులతో నివా ళులు అర్పించారు.కార్యక్రమానికి యునైటెడ్ జర్నలి స్ట్ ఫోరం (యుజెఎఫ్) గౌరవాధ్యక్షులు పి.యూసుఫ్ ఖాన్,జిల్లా అధ్యక్ష,కార్యదర్శులు గిలిగిత్త విజయ్ కు మార్,యు.రాజశేఖర్,సభ్యులు వి.విజయ్ కుమార్, నగర అధ్యక్షులు పి.నాగేంద్రుడు హజరయ్యారు.ఈ సంద ర్బంగా నీలం సత్యనారాయణ,డివైఎఫ్ ఐ జిల్లా కార్యదర్శి అబ్దుల్లా,పి.యూసుఫ్ ఖాన్,గిలి గిత్త విజ య్ కుమార్,యు.రాజశేఖర్,వి.విజయ్ కుమార్,వార ణాసి ప్రసాద్ లు మాట్లాడుతూ రాష్ట్రంలో జర్నలిస్ట్ ల రక్షణ చట్టం అమలు చేయడంలో ప్రభుత్వాలు పూర్తి స్థాయిలో విఫలం అవుతున్నాయని అన్నారు.ఇప్ప టికే వార్తలు రాసిన జర్నలిస్ట్ లపై అక్ర...

ప్రజల భద్రతే లక్ష్యం...విజిబుల్ పోలీసింగ్...విస్తృత తనిఖీలు...అనుమానితులపై ప్రత్యేక దృష్టి... జి.మారుతీ శంకర్,ఒకటవ పట్టణ సిఐ...

Image
ప్రజల భద్రతే లక్ష్యం. విజిబుల్ పోలీసింగ్ విస్తృత తనిఖీలు  అనుమానితులపై ప్రత్యేక దృష్టి జి.మారుతీ శంకర్,ఒకటవ పట్టణ సిఐ VS9TV న్యూస్,కర్నూలు క్రైం : జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆదేశాల మేరకు కర్నూ లు పోలీసులు రాత్రి వేళల్లో విస్తృతంగా విజిబుల్ పో లీసింగ్ నిర్వహించారు.ఈ సందర్భంగా మంగళ వా రం రాత్రి 11-00నుంచి తెల్లవారు జామువరకు క ర్నూలు ఒకటవ పట్టణ సీఐ జి.మారుతి శంకర్ ఆధ్వ ర్యంలో జిల్లా పోలీసు కార్యాలయం సమీపంలోని కొం డారెడ్డి బురుజు వద్ద క్యూఆర్‌టీలు,బ్లూ కోల్ట్స్ సిబ్బం దికి రాత్రి గస్తీ విధులపై దిశా నిర్దేశం చేశారు.రాత్రి 11-00గంటల తర్వాత దుకాణాలు మూసివేయడం పర్య వేక్షించడంతో పాటు,ఎటువంటి అవాంఛనీయ సంఘ టనలు జరగకుండా నిరంతరం పహారా నిర్వహించా రు.అనుమానాస్పద వ్యక్తులను తనిఖీలు చేశారు.రా జ్ విహార్ సెంటర్ వద్ద డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలు చేపట్టా రు.మయూరి లాడ్జ్‌లో తనిఖీలు నిర్వహించి,అను మానాస్పద అసాంఘిక కార్యక లాపాలపై నిఘా ఉం చారు.జిల్లాలో శాంతి భద్రతలు కాపాడేందుకు పోలీ సులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారని,వి జిబుల్ పోలీసింగ్ లో భాగంగా కాలినడకన పర్యటి స్తూ,పోలీసు వాహనాలతో సైరన...

ఆంధ్రజ్యోతి విలేఖరి జగన్మోహన్ రెడ్డిని హత్య చేసిన నిందితులను కఠినంగా శిక్షంచాలి...యునైటెడ్ జర్నలిస్ట్ ఫోరం (యుజెఎఫ్)డిమాండ్...

Image
ఆంధ్రజ్యోతి విలేఖరి జగన్మోహన్ రెడ్డిని హత్య చేసిన నిందితులను కఠినంగా శిక్షంచాలి యునైటెడ్ జర్నలిస్ట్ ఫోరం (యుజెఎఫ్)డిమాండ్ VS9TV న్యూస్,కర్నూలు ప్రతినిధి : చిత్తూరు జిల్లా,వి.కోట,ఆంధ్రజ్యోతి విలేఖరి జగ న్మో హన్ రెడ్డి దారుణ హత్యను యునైటెడ్ జర్నలిస్ట్ ఫో రం (యుజెఎఫ్)తీవ్రంగా ఖండించింది.ఈ మేరకు మంగళవారం ఆంధ్రజ్యోతి విలేఖరి జగన్మోహన్ రెడ్డి దారుణ హత్య చేసిన నిందితులను కఠినంగా శిక్షం చాలని యునైటెడ్ జర్నలిస్ట్ ఫోరం (యుజెఎఫ్) వ్యవ స్థాపక అధ్యక్షులు నీలం సత్యనారాయణ,సభ్యులు యూసుఫ్ ఖాన్ రాజశేఖర్,జి.విజయ్ కుమార్,నాగేం ద్ర,కిషోర్, వై.వి.రెడ్డి,వి.విజయ్ కుమార్,మెట్రోమధు,ప్ర సాద్ లు ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. మృతుడి కుటుంబానికి తమ ప్రగాడ సానుభూతి తెలిపారు.అ దేవిదంగా జగన్మోహన్ రెడ్డి కుటుంబానికి ప్రభుత్వం అన్నివిధాలుగా సహాకారం అందించాలని కోరారు. సుప్రీం కోర్టు,హైకోర్టులు జర్నలిస్ట్ లపై దాడులను ఖం డిస్తూ ఆదేశాలు జారీ చేసిన కూడా రాష్ట్ర వ్యాప్తంగా దాడులు కొనసాగుతూనే ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.భ విష్యత్ లో ఇలాంటి ఘటనలు పునరావృ తం కాకుండా ప్రభుత్వం జర్నలిస్ట్ రక్షణ చట్టం అమ లు చేయాలనీ వా...

రాత్రి వేళల్లో విస్తృతంగా విజిబుల్ పోలీసింగ్...ప్రజల భద్రతకు కట్టుదిట్టమైన చర్యలు...

Image
రాత్రి వేళల్లో విస్తృతంగా విజిబుల్ పోలీసింగ్ ప్రజల భద్రతకు కట్టుదిట్టమైన చర్యలు VS9TV న్యూస్, కర్నూలు క్రైం : కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆదేశాల మేర కు కర్నూలు జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిల లో రాత్రి వేళల్లో కర్నూలు పోలీసులు విస్తృతంగా వి జిబుల్ పోలీసింగ్,తనిఖీలు చేపడుతున్నారు.సోమ వారం అర్ధరాత్రి నుండి తెల్లవారుజాము వరకు రాత్రి గస్తీ,తనిఖీలు,అను మానిత వ్యక్తుల ఫింగర్ ప్రింట్ చె కింగ్‌లు,“స్టాప్ అండ్ వాష్ అండ్ గో” కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.అనుమానాస్పద వ్యక్తులను,వా హనాలను పకడ్బందీగా తనిఖీలు చేపట్టారు.రోడ్డు భద్రత,ప్రజల అప్రమత్తతపై అవగాహన కల్పించారు. వాహనదారులకు భద్రతా సూచనలు తెలియజేశా రు.ప్రజలు అనుమానాస్పద ఘటనలను వెంటనే పో లీసులకు తెలియజేయాలని,ట్రాఫిక్ నిబంధనలు త ప్పనిసరిగా పాటించాలని పోలీసులు సూచించారు. జిల్లాలో విజిబుల్ పోలీసింగ్‌ను మరింత బలోపేతం చేసి నేరాల నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలు కొ నసాగుతున్నాయని పోలీసు అధికారులు తెలిపారు.

మున్సిపల్ కార్యాలయంలో ఏసీబీ దాడులు...

Image
మున్సిపల్ కార్యాలయంలో ఏసీబీ దాడులు VS9TV న్యూస్,బాపట్ల : బాపట్ల,మున్సిపల్ కార్యాలయంలో ఏసీబీ అధికారు లు దాడులు నిర్వహించారు.వివరాల్లోకి వెళితే ఏసీబీ డీఎస్పీ ప్రతాప్ మాట్లాడుతూ బాపట్ల మున్సిపల్ కా ర్యాలయంలో మున్సిపల్ రెవెన్యూ ఆర్ఐగా విధులు నిర్వహిస్తున్న ఇమామ్ రూ.60000లలో రూ.25000 లంచం,రూ.35000 చలానా రూపంలో తీసుకుంటూ పట్టుపడ్డారు.చిన్నగంజాం మండలం,కొత్తపేటకు చెం దిన బాధితుడు దేవరకొండ నాగేంద్రం ఇంటి పన్ను పే రు మార్పు ఫీజు రూ.60000 అడిగారని,బాధితుడు ఏసీబీ ని ఆశ్రయించగా,ఏసీబీ అధికారులు సూర్య లంక రోడ్డులోని ఒక టీ స్టాల్ వద్ద నగదు లావాదేవీలు జరుగుతున్న క్రమంలో బహిరంగంగా పట్టుకున్నారు. ఈ సంఘటనతో బాపట్ల పట్టణం ఒక్కసారిగా ఉలిక్కి పడింది.విషయం తెలిసిన వెంటనే బాపట్ల మున్సిప ల్ కార్యాలయంలో ఏ సిబ్బంది తమ సీట్లలో లేకుండా పరారయ్యారు.

వైన్ షాపులు,బార్లలో ముమ్మర తనిఖీలు... చంద్రహాస్,ప్రొహిబిషన్ ఎక్సైజ్ సిఐ...

Image
వైన్ షాపులు,బార్లలో ముమ్మర తనిఖీలు చంద్రహాస్,ప్రొహిబిషన్ ఎక్సైజ్ సిఐ VS9TV న్యూస్,కర్నూలు క్రైం : కర్నూలు ప్రొహిబిషన్,ఎక్సైజ్ స్టేషన్ పరిధిలోని వైన్ షాపులు,బార్లలో డిప్యూటీ కమిషనర్ ఆఫ్ ప్రొహిబిష న్ అండ్ ఎక్సైజ్ పి.శ్రీదేవి,జిల్లా ప్రొహి బిషన్,ఎక్సైజ్ అధికారి ఎం.సుధీర్ బాబులు శనివారం వేరువేరుగా ఆకస్మిక తనిఖీలు చేపట్టినట్లు కర్నూలు ప్రొహిబిషన్ ఎక్సైజ్ సిఐ చంద్రహాస్ పేర్కొన్నారు.వారి వివరాలు ప్రకారం...వైన్ షాపులు బారులను తనిఖీ చేసి మ ద్యం యొక్క నాణ్యతను పరిశీలించి,మద్యం బాటిల్ల  యొక్క స్కానింగ్ ను నిశితంగా పరిశీలించడం జరి గిందన్నారు. ప్రతి ఒక్క బాటిల్ సురక్ష ఆప్ ద్వారా స్కాన్ చేయా లని,సమయపాలన పాటించాలని తెలియజేయడం జరిగిందని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఈఎస్టిఎఫ్ ఇన్స్పెక్టర్ రాజేంద్రప్రసాద్,సిబ్బంది పాల్గొన్నారు.

పందిపాడు ఇందిరమ్మ కాలనీలో అభివృద్ధి పనులకు శ్రీకారం...రూ. 30 లక్షల నిధులతో రోడ్డు నిర్మాణ పను లకు భూమిపూజ...ఎమ్మెల్యే గౌరు చరిత రెడ్డి...

Image
పందిపాడు ఇందిరమ్మ కాలనీలో అభివృద్ధి పనులకు శ్రీకారం రూ. 30 లక్షల నిధులతో రోడ్డు నిర్మాణ పనులకు భూమిపూజ చేసిన ఎమ్మెల్యే గౌరు చరిత రెడ్డి VS9TV న్యూస్,కల్లూరు : కల్లూరు అర్బన్,పరిధిలోని పందిపాడు,ఇందిరమ్మ కా లనీ అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని పాణ్యం నియోజకవర్గ ఎమ్మెల్యే,టీడీపీ నంద్యాల జి ల్లా అధ్యక్షురాలు గౌరు చరిత రెడ్డి పేర్కొన్నారు.శు క్రవారం 35వ వార్డులోని గోడల ఆంజనేయస్వామి దే వాలయం సమీపాన ఉన్న గవర్నమెంట్ బిల్డింగ్స్ వ ద్ద పందిపాడు లే అవుట్ లో డబ్ల్యూ బిఎం రోడ్డు ని ర్మాణ పనులకు ఆమె భూమిపూజ నిర్వహించారు. స్థానిక ప్రజలు తమ కాలనీలో రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు. అభివృద్ధే ధ్యేయం : సుమారు రూ.30 లక్షల వ్యయంతో చేపట్టనున్న ఈ రోడ్డు పనులకు కొబ్బరికాయ కొట్టి శాస్త్రోక్తంగా పూ జలు నిర్వహించిన అనంతరం ఎమ్మెల్యే మాట్లాడా రు.నియోజకవర్గంలోని ప్రతి వార్డులో మౌలిక సదుపా యాల కల్పనకు ప్రాధాన్యత ఇస్తున్నామని,గత ప్రభు త్వ హయాంలో నిర్లక్ష్యానికి గురైన కాలనీలను ఇప్పు డు,అన్ని విధాల అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చా రు.ప్రజల అ...

అటెండర్ ఇంట్లో 760 గ్రాములు గోల్డ్, 8కేజీలు వెండి స్వాదీనం...

Image
అటెండర్ ఇంట్లో 760 గ్రాములు గోల్డ్, 8కేజీలు వెండి VS9TV న్యూస్,విజయవాడ : విజయవాడ స్టేట్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో అటెండర్ గా పనిచేస్తున్న కొండపల్లి శ్రీనివాసరావు నివాసంలో A CB జరిపిన సోదాల్లో భారీగా ఆస్తులు బయటపడ్డా యి.760 గ్రాముల బంగారం,దాదాపు ఎనిమిది కిలోల వెండి, రూ.22 లక్షల బ్యాంక్ బ్యాలెన్స్,ఒక భవనం,స్థ లాలకు సంబంధించిన పత్రాలను అధికారులు స్వాధీ నం చేసుకున్నారు.గతంలో రూ.16 వేలు లంచం తీ సుకుంటూ బహిరంగంగా పట్టుబడిన శ్రీనివాసరావు ప్రస్తుతం సస్పెన్షన్ లో ఉన్నారు.

తాడేపల్లిలో ఇంధన సెగ...పెట్రోల్ బంకుల వద్ద బారు లు తీరిన వాహనదారులు...

Image
తాడేపల్లిలో ఇంధన సెగ  పెట్రోల్ బంకుల వద్ద బారులు తీరిన వాహనదారులు VS9TV న్యూస్,తాడేపల్లి : తాడేపల్లి పరిధిలో పెట్రోల్,డీజిల్ కొరత సామాన్య ప్ర జలను ఇబ్బందుల్లోకి నెట్టింది.గత కొంతకాలంగా ఇం ధన సరఫరాలో అంతరాయం కలగడంతో,స్థానిక పె ట్రోల్ బంకుల వద్ద వాహనదారు లు భారీగా క్యూ క ట్టారు.పలు బంకుల్లో 'నో స్టాక్' బోర్డులు దర్శనమి స్తుండటంతో,స్టాక్ ఉన్న పరిమిత బంకుల వద్దకు వా హనదారులు పోటెత్తారు.ద్విచక్ర వాహనాలు,కార్లు,ఆ టోలు కిలోమీటర్ల మేర రహదారిపైనే వేచి ఉండటం తో రాకపో కలకు తీవ్ర అంతరాయం కలిగింది.ఎండ తీవ్రతను కూడా లెక్కచేయకుండా గంటల తరబడి క్యూలో నిలబడాల్సిన పరిస్థితి ఏర్పడింది.సరఫరా ఎప్పుడు సాధారణ స్థితికి వస్తుందో తెలియక వాహ నదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.ఆఫీసులకు వెళ్లే ఉద్యోగులు,అత్యవసర పనుల మీద వెళ్లే వారు ఇంధనం దొరక్క తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.ప్ర భుత్వం,చమురు సంస్థలు వెంటనే స్పందించి ఈ కొర తను తీర్చాలని ప్రజలు కోరుతున్నారు.

కల్లూరు 41వ వార్డులో రూ.60లక్షల సీసీ డ్రైన్ పను లకు శ్రీకారం...భూమిపూజలో ఎమ్మెల్యే గౌరుచరితా రెడ్డి...

Image
కల్లూరు 41వ వార్డులో రూ.60లక్షల సీసీ డ్రైన్ పనులకు శ్రీకారం భూమిపూజలో ఎమ్మెల్యే గౌరుచరితా రెడ్డి VS9TV న్యూస్,కల్లూరు : కల్లూరు మండలం,41వ వార్డు వీకర్ సెక్షన్ కాలనీ ఎబినేజర్ చర్చి లైన్ సమీపంలోని అంగన్వాడీ కేంద్రం వద్ద రూ.60లక్షల వ్యయంతో చేపట్టనున్న సీసీ డ్రైన్ నిర్మాణ పనులకు భూమిపూజ కార్యక్రమం నిర్వహిం చారు.కార్యక్రమానికి పాణ్యం ఎమ్మెల్యే,టీడీపీ నంద్యా ల జిల్లా అధ్యక్షురాలు గౌరుచరితా రెడ్డి,ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విశ్వ బ్రాహ్మణ సంక్షేమ,అభివృద్ధి కార్పొరేషన్ చైర్‌ పర్సన్,నంద్యాల పార్లమెంట్ మహిళా అధ్యక్షు రాలు కమ్మరి పార్వతమ్మ,టీడీపీ యువ నాయకులు గౌరు జనార్ధన్ రెడ్డి,మున్సిపల్ కమిషనర్ చల్లా ఓబు లేష్ కూడాహాజరై శంకుస్థాపన చేశారు.ఈ సందర్భం గా అభివృద్ధి పనులు వేగవంతం చేయడం ద్వారా ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు కల్పించడమే లక్ష్యమని నాయకులు పేర్కొన్నారు.అనంతరం స్థాని క ప్రజలు ఈ పనులు త్వరితగతిన పూర్తి చేసి కాల నీలో నీటి నిల్వ సమస్యలు నివారించాలని కోరారు. ఈ కార్యక్రమంలో క్లస్టర్ ఇన్‌చార్జి కె.జనార్ధన్ ఆచారి, 41వ వార్డు ఇన్‌చార్జి నాగేశ్వరరావు,37 వ వార్డు ఇన్‌ చార్జి సుతారు రాఘవేంద్ర,టీడ...

న్యాయవ్యవస్థ గౌరవాన్ని నిలబెట్టాలి...జిల్లా ప్రధాన న్యాయమూర్తి యామిని...

Image
న్యాయవ్యవస్థ గౌరవాన్ని నిలబెట్టాలి జిల్లా ప్రధాన న్యాయమూర్తి యామిని VS9TV న్యూస్,కడప : మన ప్రజాస్వామ్య దేశంలోని కార్యనిర్వాహక వ్యవ స్థలు చట్టబద్ధంగా నడవకుండా ఉన్న సమయంలో ఆ వ్యవస్థలను చట్టబద్ధంగా నడిచే విధంగా చేసే న్యా యవ్యవస్థ గొప్పతనాన్ని నిలబెట్టే బాధ్యత న్యాయ వాదులపైనే ఉంటుందని కడప జిల్లా ప్రధాన న్యాయ మూర్తి యామిని అన్నారు.భారత న్యాయవాదుల సంఘం ( ఐఏఎల్ ) కడప ఉమ్మడి జిల్లా అధ్యక్షులు సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో నూతన కడప నగర కమి టీ అధ్యక్షులు వి.రాజగోపాల్ రెడ్డి,వర్కింగ్ ప్రెసిడెంట్ అనురాధ,ప్రధాన కార్యదర్శి నాగ అర్చన,ఆర్గనైజింగ్ కార్యదర్శి ఏ.బాలసుబ్బయ్య,నగర ఆర్గనైజర్ కార్య దర్శి రాజశేఖర్,ఉపాధ్యక్షులు సూర్యనారాయణ రెడ్డి, కార్యదర్శి వేణుగోపాల్,బాలయ్య,తదితరులు గురు వారం గౌరవార్థం జిల్లా ప్రధాన న్యాయమూర్తిని కలిసి న సందర్భంగా ఆమె మాట్లాడారు.న్యాయ వ్యవస్థ యొక్క ఔన్నత్యాన్ని డిగ్నిటీని కాపాడాల్సిన బాధ్యత కూడా న్యాయవాదులపై ఉంటుందని ముఖ్యంగా న్యాయవాద సంఘాల నాయకులపై మరింతగా బా ధ్యత ఉంటుందని ఆమె తెలిపారు.

మత్తు వ్యసనాల నిర్మూలనకు కర్నూలులో భారీ వాకథాన్...కర్నూలును మాదకద్రవ్య రహిత జిల్లాగా తీర్చిదిద్దడమే లక్ష్యం...జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి,...జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్...

Image
మత్తు వ్యసనాల నిర్మూలనకు కర్నూలులో భారీ వాకథాన్ కర్నూలును మాదకద్రవ్య రహిత జిల్లాగా తీర్చిది ద్దడమే లక్ష్యం జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి,జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ VS9TV న్యూస్,కర్నూలు క్రైం : నషా ముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమంలో భాగం గా కర్నూలు నగరంలో యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని,అవగాహన కల్పించేందుకు ఈ గల్ ఆధ్వర్యంలో గురువారం భారీ వాకథాన్ నిర్వ హించారు.ఈ ర్యాలీ రాజ్ విహార్ నుండి జిల్లా కలెక్టర్ కార్యాలయం వరకు సాగింది.జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి, జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ పాల్గొని కర్నూలు రాజ్ విహార్ సెంటర్ వద్ద గురువారం జెండా ఊపి వాక థాన్‌ను ప్రారంభించారు.ఈగల్ టీం ఎస్ఐ సుజన్ కు మార్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ర్యాలీలో పోలీ సులు,విద్యార్థులు,యువత,స్వచ్ఛంద సంస్థల ప్రతి నిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.ఈ సందర్భం గా...“Say No to Drugs”, “Drug Free Society” వంటి నినాదాలతో ప్లకార్డులు ప్రదర్శిస్తూ ప్రజల్లో చై తన్యం కల్పించారు.మత్తు పదార్థాలకు దూరంగా ఉం డాలని,ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని అలవాటు చేసుకోవాలని సందేశాలు అందించారు.అలాగే ప్రజ లు ఈగల్ టీం టో ల్ ఫ్రీ నంబర్ 1972 ద్...

అనంతపురం హనీ ట్రాప్ కేసులో వైసీపీ నేత అరెస్ట్?ధనవంతులను లక్ష్యంగా చేసుకుని అక్రమ వసూళ్లకు పాల్పడుతున్న ముఠా...ఇప్పటికే ఐదుగురు నిందితుల అరెస్ట్...

Image
అనంతపురం హనీ ట్రాప్ కేసులో వైసీపీ నేత అ రెస్ట్? ధనవంతులను లక్ష్యంగా చేసుకుని అక్రమ వసూళ్లకు పాల్పడుతున్న ముఠా ఇప్పటికే ఐదుగురు నిందితుల అరెస్ట్ VS9TV న్యూస్,అనంతపురం : అనంతపురంలో కలకలం రేపుతున్న హనీట్రాప్ కేసు ఇప్పుడు రాజకీయ మలుపు తిరిగింది.అమాయకుల ను,ధనవంతులను లక్ష్యంగా చేసుకుని సాగుతున్న ఈ అక్రమ వసూళ్ల దందాలో ఒక రాజకీయ నేత పేరు బయటకు రావడం జిల్లాలో సంచలనంగా మారింది. డబ్బున్న వారిని వల వేసి ట్రాప్ చేసి,లక్షలాది రూ పాయలు వసూలు చేస్తున్న ముఠా వెనుక వైసీపీకి చెందిన మాజీ ఉప సర్పంచ్ నరేందర్ రెడ్డి కీలక సూ త్రధారిగా ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఇప్పటికే ఈ కేసులో ఐదుగురు నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు,దర్యాప్తును మరింత వేగవంతం చేశారు.నిందితులతో నరేందర్ రెడ్డి నిరంతరం టచ్‌ లో ఉన్నట్లు కాల్ డేటా,వాయిస్ రికార్డుల ద్వారా పో లీసులు ప్రాథమికంగా నిర్ధారించారు.దీంతో ఆయన ను అదుపులోకి తీసుకుని రహస్యంగా విచారిస్తున్న ట్లు సమాచారం.ఈ కేసులో 'కింగ్' గా పిలవబడే రంగ మ్మ నాయుడు (చిన్ని నాయుడ మ్మ),రాజేశ్ తో పా టు జయలక్ష్మి,మల్లేశ్వరి,అనంత కుమారి అనే ము గ్గురు మహిళలను పోలీసులు ఇప...

యాసిన్ పొదుపు గ్రూపులో ఏడు లక్షలు నిధులు స్వాహా...గ్రూపు లీడర్ నూర్జహాన్ అరెస్ట్... సిఐ రాజేష్...

Image
యాసిన్ పొదుపు గ్రూపులో ఏడు లక్షలు నిధులు స్వాహా గ్రూపు లీడర్ నూర్జహాన్ అరెస్ట్ సీఐ రాజేష్ VS9TV న్యూస్,పల్నాడు : పల్నాడు జిల్లా,దాచేపల్లిలో 'యాసిన్' పొదుపు గ్రూపు పొదుపు సంగానికి చెందిన ఏడు లక్షలు నిధులను గ్రూప్ లీడర్ నూర్జహాన్ తన వ్యక్తిగత అవసరాలకు గోల్ మాల్ చేసింది.సభ్యులు ఫిర్యాదు చేయడంతో సీ ఐ రాజేశ్ కేసు నమోదు చేశారు.గురువారం నిందితు రాలిని కోర్టులో హాజరుపరచగా న్యాయమూర్తి రి మాండ్ విధించారు.అనంతరం ఆమెను గురజాల జై లుకు తరలించినట్లు పోలీసులు వెల్లడించారు.

బీసీ సంక్షేమ అధికారి ఆదాయానికి మించిన ఆ స్తులు గుర్తించిన ACB అధికారులు...

Image
బీసీ సంక్షేమ అధికారి ఆదాయానికి మించిన ఆ స్తులు గుర్తించిన ACB అధికారులు VS9TV న్యూస్,శ్రీ సత్యసాయి : అక్రమాస్తుల కేసులో ACBకి చిక్కిన సహాయ బీ సీ సంక్షేమ అధికారి నివాసాల్లో సోదాలు నిర్వహించి భా రిగా ఆస్తులను అధికారులు గుర్తించారు.వివరాలు ఇలా ఉన్నాయి...శ్రీ సత్యసాయి జిల్లా,కదిరి డివిజన్, కదిరికి చెందిన సహాయ బీసీ సంక్షేమ అధికారి పురం బాలాజీపై ఫిబ్రవరి,5న ACB వల పన్ని పట్టు కున్న (trap case) ఘటన అనంతరం,ఆయన తన చట్ట బద్ధమైన ఆదాయ వనరులకు మించి ఆస్తులను కూ డగట్టారన్న ఆరోపణలపై అనంతపురం ACB అధికా రులు మరొక కేసును నమోదు చేసి,దర్యాప్తు చేపట్టా రు.నిందితుడైన పురం బాలాజీ,1987వ సంవత్సరం లో హాస్టల్ సంక్షేమ అధికారి (Grade-I I)గా నియమి తులై,కడప జిల్లాలోని వివిధ ప్రాంతాలలో పనిచేశా రు.తర్వాత రాయచోటిలో పని చేస్తున్న సమయంలో 2011లో ఆయన హాస్టల్ సంక్షేమ అధికారి (Gra de-I) పదవికి పదోన్నతి పొందారు.అక్కడ కొంతకాలం కొనసాగిన తర్వాత,మట్లిలలో పనిచేశారు.ఆ త ర్వా త 2016వ సంవత్సరంలో ఆయన సహాయ బి.సి. సంక్షేమ అధికారిగా పదోన్నతి పొంది తిరుపతి అ ర్బన్ డివిజన్‌కు బదిలీ అయ్యారు.2023,జూన్,1 నుండి కదిరి డివిజన్‌లో పని...

కేరళలో వెల్లివిరిసిన మానవత్వం...అర్ధరాత్రి ఒంటరి యువతికి రక్షణగా నిలిచిన ఆర్టీసీ బస్సు...

Image
కేరళలో వెల్లివిరిసిన మానవత్వం అర్ధరాత్రి ఒంటరి యువతికి రక్షణగా నిలిచిన ఆ ర్టీసీ బస్సు VS9TV న్యూస్,అమరావతి ప్రతినిధి : కేరళలోని ఆలప్పుజ జిల్లాలో మానవత్వాన్ని చాటే ఒక అద్భుత ఘటన వెలుగులోకి వచ్చింది.కోజికోడ్ నుండి పతనంతిట్ట వెళ్తున్న కేఎస్ఆర్టీసీ సూపర్ ఫాస్ట్ బస్సు అర్ధరాత్రి 12-00 గంటల సమయంలో ఎస్.ఎ ల్.పురం అనే నిర్మానుష్య ప్రాంతంలో ఆగింది. అక్క డ ఒక యువతి బస్సు దిగగా,ఆ ప్రాంతం చీకటిగా,ఎ వరూ లేకపోవడాన్ని గమనించిన డ్రైవర్ అరుణ్ కు మార్,కండక్టర్ సునీల్ ఆమె భద్రత గురించి ఆందోళ న చెందారు.భద్రత కోసం నిలిచిపోయిన బస్సు యు వతిని తీసుకెళ్లడానికి ఇంటి నుండి ఎవరూ రాలేదని తెలుసుకున్న డ్రైవర్,ఆమె కుటుంబ సభ్యులు వచ్చే వరకు బస్సును కదిలించకూడదని నిర్ణయించుకు న్నారు.సాధారణంగా బస్సు ఆలస్యమైతే అసహనం వ్యక్తం చేసే ప్రయాణికులు సైతం,ఆ యువతి భద్రత కోసం అక్కడే వేచి ఉండటానికి సంతోషంగా ఒప్పు కున్నారు.మానవత్వం ముందు సమయం ముఖ్యం కాదని అందరూ నిరూపించారు.అమ్మవడిగా మారిన బస్సు యువతి కుటుంబ సభ్యులు వాహనంతో అక్క డికి చేరుకున్నాకే బస్సు ముందుకు సాగింది.బస్సులో ప్ర యాణిస్తున్న జుబిన్ జాకబ్ అనే జర్నలిస్ట్ ఈ విష...

ఆర్టీసీ సమ్మె ఉద్రిక్తతల మధ్య డ్రైవర్ ఆత్మహత్యా యత్నం...

Image
ఆర్టీసీ సమ్మె ఉద్రిక్తతల మధ్య డ్రైవర్ ఆత్మహత్యా యత్నం VS9TV న్యూస్,వరంగల్ : తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్న ఆ ర్టీసీ సమ్మె ఉద్రిక్తతల మధ్య వరంగల్ జిల్లాలో సంచలన ఘటన చోటుచేసుకుంది.నర్సంపేట ఆర్టీసీ డిపోలో పనిచేస్తున్న డ్రైవర్ శంకర్ గౌడ్ తమ సమస్యలను ప్ర భుత్వం పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఆత్మహ త్యాయత్నానికి పాల్పడ్డారు.సమ్మె నేపథ్యంలో ఉద్యో గుల డిమాండ్లపై ప్రభుత్వం స్పందించాలని కోరుతూ ఆయన తనపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయ త్నం చేసినట్లు సమాచారం.ఈ ఘటనను గమనిం చిన సహచరులు,స్థానికులు వెంటనే స్పందించి ఆ యనను అడ్డుకొని ప్రాణాపాయం నుంచి కాపాడారు. తీవ్రగాయాలపాలైన శంకర్ గౌడ్‌ను వెంటనే చికిత్స ని మిత్తం వరంగల్ లోని ఆసుపత్రికి తరలించారు.ప్రస్తు తం ఆయనకు వైద్యులు చికిత్స అందిస్తున్నట్లు తెలి సింది.ఈ ఘటనతో ఆర్టీసీ ఉద్యోగుల్లో ఆందోళన మ రింత పెరిగింది.సమ్మె కొనసాగుతున్న సమయంలో ఈ సంఘటన ప్రాధాన్యత సంతరించుకుంది.

హైదరాబాద్‌‌లో మరో దగుల్బాజీ దందా..భారీగా కల్తీ టీ పౌడర్ బట్టబయలు...

Image
హైదరాబాద్‌‌లో మరో దగుల్బాజీ దందా.. భారీగా కల్తీ టీ పౌడర్ బట్టబయలు VS9TV న్యూస్,హైదరాబాద్ : నగరంలో టీ ప్రియుల ఆరోగ్యాన్ని పణంగా పెట్టి కా సులు కురిపించుకుంటున్న ఒక ముఠా గుట్టును పోలీ సులు రట్టు చేశారు.రహస్య సమాచారం మేరకు జరి పిన మెరుపు దాడుల్లో సుమారు నాలుగు టన్నుల క ల్తీ టీ పౌడర్, దానికి సంబంధించిన రసాయనాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వాడిన పొడికే మళ్లీ రంగులు : సాధారణంగా హోటళ్లు,టీ స్టాళ్లలో వాడి పారేసిన టీ పొడిని సేకరించి,దానికి హానికరమైన రంగులు,కృత్రి మ సువాసనలు కలిపి తిరిగి ప్యాక్ చేస్తున్నట్లు విచా రణలో తేలింది.ఈ కల్తీ పొడిని చూడగానే అసలైన టీ పొడిలాగే కనిపించేలా రసాయనాలు వాడుతున్నార ని పోలీసులు తెలిపారు. పోలీసుల సీక్రెట్ ఆపరేషన్ - 10మంది అరెస్ట్ : ఈ దందాపై గత కొన్ని రోజులుగా నిఘా పెట్టిన H-FAST పోలీసులు,అత్యంత గోప్యంగా ఆపరేషన్ ని ర్వహించి,కల్తీ కేంద్రాలపై దాడి చేశారు.ఈ కేసులో మొ త్తం 10మంది నిందితులను అదుపులోకి తీసుకున్నా రు.వీరిలో కల్తీ టీ పొడిని తయారు చేసేవారితో పా టు,తక్కువ ధరకు వస్తుందని తెలిసి కూడా దీన్ని కొ నుగోలు చేస్తున్న కొంత మంది టీ షాప్ ఓనర్లు కూడా ఉన్...

హైదరాబాద్‌లో భారీ డ్రగ్స్ రాకెట్‌ను ఛేదించిన ఎన్‌సీ బీ...మౌలాలిలో రూ.17.40 కోట్ల విలువైన అల్ప్ర జో లామ్ స్వాధీనం...

Image
హైదరాబాద్‌లో భారీ డ్రగ్స్ రాకెట్‌ను ఛేదించిన ఎన్‌సీబీ మౌలాలిలో రూ.17.40 కోట్ల విలువైన అల్ప్ర జో లామ్ స్వాధీనం కల్లులో కల్తీ చేసేందుకు డ్రగ్స్ తయారు చేస్తు న్నట్లు వెల్లడి ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్న అధికారులు VS9TV న్యూస్,హైదరాబాద్ : హైదరాబాద్,మౌలాలిలో కల్లులో కల్తీ తయారు కోసం అల్ప్ర జోలామ్ ను ఉపయోగిస్తున్న భారీ డ్రగ్స్ రాకె ట్‌ను ఎన్‌సీబీ అధికారులు గుట్టు రట్టు చేశారు.దా డుల్లో రూ.17.40 కోట్ల విలువైన స్వాధీనం చేసుకుని, ముగ్గురు నిందితులను అధికారులు అదుపులోకి తీ సుకున్నారు...ఎన్‌సీబీ అధికారుల కథనం ప్రకారం... మౌలాలిలోని ఓ పారిశ్రామిక యూనిట్‌లో డ్రగ్స్ త యారు చేస్తున్నట్లు అందిన పక్కా సమాచారంతో ఈ దాడులు నిర్వహించారు.అక్కడి రెండు ప్లాస్టిక్ డ్రమ్ము ల్లో దాచి ఉంచిన అల్ప్రజోలామ్‌ను గుర్తించారు.వే సవిలో కల్లుకు ఉండే అధిక డిమాండ్‌ను లక్ష్యం గా చేసుకుని,కల్లులో కల్తీ చేసేందుకు ఈ డ్రగ్స్‌ను భారీ ఎ త్తున తయారు చేస్తున్నట్లు విచారణలో తేలింది.ఈ కల్తీ కల్లు ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుం దని అధికారులు ఆందోళన వ్యక్తం చేశారు.అరెస్ట్ అ యిన ముగ్గురిలో డ్రగ్స్ తయారీలో నైప...

నంద్యాలలో పెట్రోల్ కొరత కష్టాలు...బంకుల వద్ద వాహనాల భారీ క్యూలు...

Image
నంద్యాలలో పెట్రోల్ కొరత కష్టాలు బంకుల వద్ద వాహనాల భారీ క్యూలు VS9TV న్యూస్,నంద్యాల : నంద్యాల పట్టణంలో పెట్రోలు,డీజిల్ కొరత తీవ్రంగా ప్రభావం చూపుతోంది.నగరంలోని పలు పెట్రోల్ బం కుల వద్ద వాహనాలు బారులు తీరగా,గంటల తరబ డి వేచి ఉండాల్సిన పరిస్థితి నెలకొంది.ఇంధనం అం దుబాటులో లేకపోవడంతో ఉద్యోగులు,విద్యార్థులు, అత్యవసర సేవల కోసం వెళ్లే ప్రజలు తీవ్ర ఇబ్బందు లు పడుతున్నారు.కొన్ని బంకుల వద్ద ఇంధనం పూర్తి గా నిలిచి పోవడంతో వాహనదారులు ఒక బంకునుం చి మరో బంకుకు తిరుగుతూ సమయం వృథా చేసు కుంటున్నారు.దీని వల్ల ట్రాఫిక్ సమస్యలు కూడా పెరి గి,ప్రధాన రహదారులపై రద్దీ అధికమైంది.ఇంతటి స మస్య నెలకొన్నప్పటికీ సంబంధిత అధికారులు ప ట్టించుకోకపోవడం పట్ల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తు న్నారు.సమస్యపై ఎలాంటి స్పష్టమైన ప్రకటనలు లేక పోవడం,సరఫరా ఎప్పుడు పునరుద్ధరించబడుతుం దనే సమాచారం లేకపోవడం ప్రజల్లో ఆందోళనను మరింత పెంచుతోంది.తక్షణమే ఇంధన సరఫరాను పున రుద్ధరించి ప్రజలకు ఉపశమనం కల్పించాలని, పరిస్థితిని సమీక్షించి అవసరమైన చర్యలు తీసుకో వాలని స్థానికులు అధికారులను కోరుతున్నారు.

ఎస్‌బీఐలో రూ.6.87 కోట్ల రుణ మోసం...బ్యాంక్ అధికారి అరెస్టు...

Image
ఎస్‌బీఐలో రూ.6.87 కోట్ల రుణ మోసం బ్యాంక్ అధికారి అరెస్టు VS9TV న్యూస్,రాజమహేంద్రవరం : 2019,జూన్,15 నుండి సెప్టెంబర్,4 మధ్య కాలంలో కవల వెంకట నరసింహం అనే వ్యక్తి,తూర్పు గోదావరి జిల్లా,తాళ్లపూడి మండలం,ప్రక్కిలంకలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్ సిబ్బం దితో కుమ్మక్కై సుమారు రూ.6.87 కోట్ల విలువ గల 25 ఎఎబిఎల్ రుణాలను మోసపూరితంగా పొందిన విషయం వెలు గులోకి వచ్చింది.ఈ ఘటనపై బ్యాంక్ అధికారులు ఇ చ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.దర్యాప్తులో భాగంగా,ప్రక్కిలంక ఎస్‌బీఐ బ్రాంచ్‌లో ఫీల్డ్ ఆఫీసర్-కమ్-డిప్యూటీ మేనే జర్ (అడ్వాన్స్)గా పనిచేసిన కొవ్వాసి వెంకటరావు దొరను బుధవారం అరెస్టు చేశారు.ఈ చర్య సీఐ డీ ఈఓడబ్ల్యూ ఎస్పీ ఎస్.శ్రీధర్ పర్యవేక్షణలో కేసు ద ర్యాప్తు అధికారి అదనపు ఎస్పీ అస్మా ఫరీన్ చేత చే పట్టబడింది.అరెస్టు చేసిన ముద్దాయిని అవినీతి ని రోధక చట్టం కేసుల విచారణకు ప్రత్యేక న్యాయమూ ర్తి,రాజమహేంద్రవరం కోర్టులో హాజరుపరచగా,కోర్టు రెండు వారాల జ్యుడీషియల్ రిమాండ్ విధించినట్లు అడిషనల్ సూపరింటెం డెంట్ ఆఫ్ పోలీస్,సీఐడీ,రీజ నల్ ఆఫీసు,రాజమండ్రి అస్మా ఫరీన్ వెల్లడి...

నిశ్చితార్థం జరిగాక...నువ్వంటే నాకు ఇష్టం లేదు అని చెప్పిన యువకుడు...మనస్తాపంతో ఆత్మహత్యకు పాల్పడిన యువతి...

Image
నిశ్చితార్థం జరిగాక...నువ్వంటే నాకు ఇష్టం లేదు అని చెప్పిన యువకుడు మనస్తాపంతో ఆత్మహత్యకు పాల్పడిన యువతి VS9TV న్యూస్,వైఎస్సార్‌ కడప : నిశ్చితార్థం జరిగాక ఆ యువకుడు...నువ్వంటే నాకు ఇష్టం లేదు అని చెప్పడంతో మనస్తాపానికి గురైన యువతి...ఆత్మహత్య చేసుకున్న ఉదంతమిది.వైఎ స్సార్‌ కడప చిన్నచౌకు ఠాణా పరిధిలో జరిగిన ఈ ఉ దంతంపై ఎస్సై ప్రతాప్‌రెడ్డి కథనం ప్రకారం...కడప పటేల్‌ రోడ్డుకు చెందిన రె హానా(26) ఎమ్మెస్సీ పూర్తి చేసింది.గవర్నర్‌ చేతుల మీదుగా ఇటీవల పట్టా కూ డా అందుకుంది.ఈమెకు బెంగళూరులో ఐటీ ఉద్యో గం చేస్తున్న ప్రొద్దుటూరుకు చెందిన షాజహాన్‌తో ఫిబ్ర వరి,15న నిశ్చితార్థమైంది.అప్పటి నుంచి వీరిద్దరూ రోజూ ఫోన్‌లో మాట్లాడుకునేవారు.చాటింగ్‌ చేసే వా రు.ఇటీవల షాజహాన్‌...రెహానాతో నువ్వంటే ఇష్టం లేదు,నిన్ను చూస్తుంటే ఫీలింగ్స్‌ రావడం లేదు.నాకు ఇదివరకే నలుగురు గర్ల్‌ఫ్రెండ్స్‌ ఉన్నారు’అని అన్నా డు.ఏదో తమాషాగా అంటున్నాడని తొలుత ఆమె పట్టించుకోలేదు.పదేపదే అతడు అదే మాట అనడం తో తీవ్ర మనస్తాపానికి గురైన రెహానా సోమవారం గదిలో ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. 12 పేజీల సూసైడ్‌ లేఖను పోలీసులు స్వాధ...

ఏసీబీ వలలో చిక్కుకున్న వికారాబాద్ మహిళా సిఐ,ఎస్ ఐ....

Image
ఏసీబీ వలలో చిక్కుకున్న వికారాబాద్ మహిళా సిఐ,ఎస్ ఐ  VS9TV న్యూస్,వికారాబాద్ : వికారాబాద్ జిల్లా,మహిళా పోలీస్ స్టేషన్‌కు చెందిన సిఐ ఏఓ-1 బి.సరోజ,ఎస్ ఐ ఏఓ-2 హెచ్.రాణిలపై క్రిమినల్ దుష్ప్రవర్తన కేసు నమోదు చేయబడింది.గ తంలో 2026,మార్చి16న, వికారాబాద్ మహిళా పో లీస్ స్టేషన్‌కు చెందిన ఫిర్యాదిదారునికి,అతని కుటుం బ సభ్యులకు నోటీసులు జారీ చేయడానికి ,ఏఓ-1,ఏ ఓ-2 రూ.60,000 లంచం డిమాండ్ చేశారు.ఫిర్యాది దారుని అభ్యర్థన మేరకు,వారు ఆ లంచాన్ని రూ.40 వేలకు తగ్గించారు.ఈ నేపథ్యంలో ఫిర్యాదిదారుడు 2026,మార్చి,23న,వికారాబాద్ మహిళా పోలీస్ స్టేష న్‌లో ఏఓ-1 సమక్షంలో ఏఓ-2కు రూ.20వేలు లం చంగా చెల్లించారు.సిఐ, ఎస్సై లు డిమాండ్ చేసిన లంచం మొత్తాన్ని ఫిర్యాదు దారుడు సమకూర్చలేక పోయినప్పటికీ, నింది తులైన అధికారులు దానిని డి మాండ్ చేస్తూనే ఉండటంతో ఫిర్యాదుదారుడు ఏసీబీ ని ఆశ్రయించి ఫిర్యాదు చేశాడు.ప్రాథమిక విచారణ జరిపిన అనంతరం,నిందితులైన అధికారులపై కేసు నమోదు చేయబడింది.ఈ కేసు ప్రస్తుతం దర్యాప్తులో ఉంది చట్టపరమైన ప్రక్రియ ప్రకారం చర్యలు తీసుకుం టున్నారు.అయితే ప్రభుత్వ అధికారులు లంచం డి మాండ్ చేస్తే,1064 ఫో...

టి.సి లక్ష్మమ్మ కుట్టు సెంటర్ కు రెండు లక్షలు విలువ చేసే కుట్టుమిషన్ లు అందచేత...షేక్ మహమ్మద్ ఇ క్బాల్,విశ్రాంత రాయలసీమ ఐజిపి...

Image
టి.సి లక్ష్మమ్మ కుట్టు సెంటర్ కు రెండు లక్షలు విలువ చేసే కుట్టుమిషన్ లు అందచేత షేక్ మహమ్మద్ ఇక్బాల్,విశ్రాంత రాయలసీమ ఐజిపి VS9TV న్యూస్,కల్లూరు : కర్నూలు నగరం,కల్లూరు అర్బన్,32వ వార్డ్,ముజ ఫర్ నగర్,టి.సి.లక్ష్మమ్మ కుట్టు సెంటరుకు విశ్రాంత రా యలసీమ ఐజిపి షేక్ మహమ్మద్ ఇక్బాల్ రెండు లక్ష లు విలువ చేసే కుట్టుమిషన్ లు విరాళంగా అందచే శారు.ఈ మేరకు మంగళవారం విశ్రాంత రాయలసీ మ ఐజిపి షేక్ మహమ్మద్ ఇక్బాల్ చేతుల మీదుగా కుట్టు మిషన్లను ఘనంగా ప్రారభించారు.కార్యక్రమా నికి ట్రాఫిక్ సిఐ ఎస్.మన్సూరుద్దీన్,సిఐటియు ఆటో యూనియన్ జిల్లా కార్యదర్శి కె.ప్రభాకర్,సిపిఎం నగ ర కార్యదర్శి వర్గ సభ్యులు కె.సుధాకరప్ప,లారీ ఓన ర్స్ అసోసియేషన్ అధ్యక్షులు బాబు,ఐద్వా జిల్లా అ ధ్యక్షురాలు జి.ధనలక్ష్మి,సిపిఎం నగర నాయకు రా లు లక్ష్మిభాయ్,కుట్టు శిక్షణ కేంద్రం శిక్షకురాలు కుమా రి,హాజరయ్యారు. ఈ సందర్బంగా కుట్టుమిషన్ల దాత షేక్ మహమ్మద్ ఇ క్బాల్ మాట్లాడుతూ పేదలు నివసించే ప్రాంతాల్లో ఇ లాంటి శిక్షణ కేంద్రాలు ప్రజలకు ఉపాధి కేంద్రాలుగా వె లుగొందాలని ఆకాంక్షించారు.ఈ నేపథ్యంలో తమ వంతు సహకారం ఎల్లవేళల ఉంటుందని అన...

చైన్ స్నాచింగ్ చేసిన ఇద్దరిలో ఒకరి అరెస్ట్....పల్సర్ మోటార్ సైకిల్ స్వాధీనం...విక్రమ్ సింహ,నాల్గవ ప ట్టణ సిఐ...

Image
చైన్ స్నాచింగ్ చేసిన ఇద్దరిలో ఒకరి అరెస్ట్ పల్సర్ మోటార్ సైకిల్ స్వాధీనం విక్రమ్ సింహ,నాల్గవ పట్టణ సిఐ  VS9TV న్యూస్,కర్నూలు క్రైం : కర్నూలు నగరం,గుత్తి పెట్రోల్ బంక్ సమీపం,సాయి నాథ్ నగర్ లో ఈ నెల తొమ్మిదో తేదీన జరిగిన చోరి లో ఒక వ్యక్తి అరెస్ట్ చేసి,పల్సర్ మోటార్ సైకిల్ స్వా ధీనం చేసుకున్నట్లు నాల్గవ పట్టణ సిఐ విక్రమ్ సింహ పేర్కొన్నారు.ఈ మేరకు మంగళవారం వివరాలు వెల్ల డించారు...సాయినాథ్ నగర్ కాలనిలో ఫోన్ మాట్లా డుకుంటూ ఇంటి బయట నడుస్తున్న ఒక వివాహిత మెడలో నుంచి హెల్మెట్లు,జెర్కిన్ లు ధరించి ఒక నల్ల టి మోటార్ సైకిల్ పై వచ్చిన ఇద్దరు మగ వ్యక్తులు సదరు వివాహిత మెడలో నుంచి బంగారు గొలుసు లాక్కొని హైవే వైపు వెళ్లినట్లుగా వచ్చిన ఫిర్యాదు మే రకు నాల్గవ పట్టణ స్టేషన్ లో కేసు నమోదు చేసినట్లు చెప్పారు.కేసు దర్యాప్తులో భాగంగా ప్రత్యేక పోలీసు బృందంగా ఏర్పడి,ఎ స్సైలు,చంద్ర శేఖర్ రెడ్డి,గోపి,కా నిస్టేబుల్ ము రళి,సుబ్బారాయుడులు కలిసి ఈ కే సును చేధించినట్లు పేర్కొన్నారు.అదే రోజు సుమారు 10-00 గంటల సమయంలో సంతోష్ నగర్ లోని నాగమణి అనే వృద్ధురాలు ఇంటి బయట కూర్చుని ఉండగా హెల్మెట్ లు ధరించిన ఇ...

యువత మత్తు పదార్థాల ప్రభావంపై చిత్రలేఖన పోటీ లు...జన విజ్ఞాన వేదిక నగర కమిటీ,ఆంటీ డ్రగ్స్ ఫో రం...

Image
యువత మత్తు పదార్థాల ప్రభావంపై చిత్రలేఖన పోటీలు జన విజ్ఞాన వేదిక నగర కమిటీ,ఆంటీ డ్రగ్స్ ఫోరం VS9TV న్యూస్,కర్నూలు ఎడ్యుకేషన్ : జన విజ్ఞాన వేదిక నగర కమిటీ,ఆంటీ డ్రగ్స్ ఫోరం ఆధ్వర్యంలో యువత మత్తు పదార్థాల ప్రభావంపై చిత్రలేఖ పోటీలు కర్నూలు జిల్లా గ్రంధాలయంలో జన విజ్ఞాన వేదిక నగర అధ్యక్షులు అజయ్ అధ్యక్షతన నిర్వహించారు.ఈ సందర్బంగా జన విజ్ఞాన వేదిక జి ల్లా అధ్యక్షులు బి.డి.సుధీర్ రాజు,పెద్దక్క,లైబ్రరీ ఇ న్చార్జిలు హాజరై విద్యార్థుల గురించి మాట్లాడుతూ యువత డక్స్ అలవాటై ఆరోగ్యాలను చెడగొట్టుకుం టున్నారు.డ్రగ్స్,గంజాయి రకరకాల మత్తు పదార్థా లు ఉప యోగించుకుంటూ వారి ఆరోగ్యానికి పాడు చేసుకుంటూ,సమాజంలో చెడు వ్యసనాలకు బానిసై, దోపిడీలు,దొంగతనాలు,అత్యాచారాలకు అలవాటై సమాజాన్ని పాడు చేస్తున్నారని ఆవేదన చెందారు. కావున ప్రతి ఒక్కరు యాంటీ,డ్రగ్స్,గంజాయిని వ్యతి రేకించి మంచి సమాజం నిర్మాణానికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు.ఈ చిత్రలేఖన పోటీలకు పట్టణంలో 18పాఠశాలల నుంచి విద్యార్థులు హాజరయ్యారు.ఈ కార్యక్రమంలో జెవివి నగర నాయకులు విజయ్ కు మార్,నాగరాజ్, నాగాంజనేయులు,రామకృష్ణ,తిరు మల,జన విజ్ఞాన వేదిక మిత్రు...

రూ.25వేలు లంచం తీసుకుంటూ ఏసిబి అధికారుల కు చిక్కిన ఆర్ డిఓ...

Image
రూ.25వేలు లంచం తీసుకుంటూ ఏసిబి అధికా రులకు చిక్కిన ఆర్ డిఓ VS9TV న్యూస్,నారాయణపేట : లంచాలు ఇవ్వడం,తీసుకోవడం నేరం...లంచాలను ప్రోత్సహించొద్దని,అవినీతికి పాల్పడుతున్న అధికారు లను నియంత్రించేందుకు ఎసిబి అధికారులు ఎన్ని హెచ్చరికలు చేసినా ఎక్కడో ఒక చోట అవినీతి బయ టపడుతూనే ఉంది.బాధ్యత గల ఉద్యోగాల్లో ఉండి ప్రజలకు సేవ చేయాల్సిన అధికారులు ఆ విషయాన్ని మరిచిపోయి లంచాలు దండుకుంటూ బహిరంగంగా పట్టుబడుతున్నారు...ఇలాంటి ఘటనే తాజాగా నా రాయణపేట ఆర్డీఓ కార్యాలయంలో జరిగింది.ఆర్డీ ఓ కార్యాలయంపై ఏసీబీ అధికారులు దాడులు నిర్వ హించారు.ఓ వ్యక్తి నుంచి రూ.25వేలు లంచం తీసు కుంటుండగా ఆర్డీఓ రాంచంద్ర నాయక్‌ను ఏసీబీ అ ధికారులు బహిరంగంగా పట్టుకున్నారు.ఆర్డీఓ కార్యా లయంలో ఏసీబీ దాడులు ఇంకా కొనసాగుతున్నా యి.రాంచంద్రనాయక్‌ ఈ ఏడాది అక్టోబర్‌ రిటైర్‌ మెం ట్‌ కావాల్సి ఉంది.ప్ర భుత్వ ఉద్యోగి ఎవరైనా ప్రభు త్వ ఉద్యోగ నిబంధనలకు వ్యతిరేకంగా లంచాలు డి మాండ్‌ చేస్తే ఏసీబీ టోల్‌ ఫ్రీ నంబర్‌ 1064కి కాల్‌ చే యాలని,లే దా 9440446106 వాట్సాప్‌ నంబర్‌కు ఫిర్యాదు చేయాలని ఏసీబీ ఉన్నతాధికారులు కోరా రు.

రూ.250 కోట్లు భరణం కోరిన సంగీత...రూ.35కోట్లు ఇస్తానంటున్న హీరో విజయ్...

Image
రూ.250 కోట్లు భరణం కోరిన సంగీత రూ.35కోట్లు ఇస్తానంటున్న హీరో విజయ్ VS9TV న్యూస్,అమరావతి ప్రతినిధి : తమిళ వెట్రి కళగం పార్టీ అధినేత స్టార్ హీరో విజయ్ విడాకుల కేసు పెను సంచలనంగా మారింది.ఇవాళ కోర్టులో విజయ్ భార్య సంగీత రూ.250 కోట్ల భరణం కోరారు.రూ.35 కోట్లు ఇవ్వగలనని, కుమారుడు,కు మార్తె బాగోగులు తానే చూ సుకుంటానని విజయ్ కో ర్టుకు తెలిపారు.విజయ్ భార్య సంగీత తన 27 ఏళ్ల వివాహ బంధానికి స్వ స్తి పలుకుతూ విడాకులకు దర ఖాస్తు చేసుకున్నారు.నటి త్రిష,విజయ్ ల సహజీవ నం చేస్తున్నారనేది ఆమె ఆరోపణ.వివాహేతర సం బంధం,శారీరక క్రూరత్వం కారణంగా ఆమె విడాకు లు కోరినట్లు పేర్కొన్నారు.తమిళనాడులో జరుగను న్న ఎన్నికల్లో టివికె పార్టీ విజయ్ నాయకత్వంలో బరిలో వుంది.తన డ్రైవర్ తోసహా అనేక మంది యు వతకు సీట్లు కేటాయించి పోటీ చేయిస్తున్నారు.అయి తే ఈ పార్టీ చీల్చే కొద్దిపాటి ఓట్లతో స్టాలిన్ కే మళ్ళీ గెలువు అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.తమ కేసు ముగిసేంత వరకు తాను విజయ్ ఇంట్లో ఉండేందుకు అవకాశం ఇవ్వాలని సంగీత మరో పిటిషన్ వేశారు. గత రెం డేళ్లుగా ఇద్దరూ విడివిడిగా వుంటున్నారు. పిల్ల లు కూడా సంగీత దగ్గరే వుంటున్నారు.కాగ...

ఏసీబీ వలలో వీఆర్ ఓ...లంచం తీసుకుంటూ బహిరంగంగా పట్టివేత...

Image
ఏసీబీ వలలో వీఆర్ ఓ...లంచం తీసుకుంటూ బహిరంగంగా పట్టివేత VS9TV న్యూస్,అనకాపల్లి : అనకాపల్లి జిల్లా,బుచ్చయ్యపేట మండలంలో భూమి రికార్డుల సవరణ కోసం లంచం డిమాండ్ చేసిన వీఆ ర్ ఓ పోతల శంకర్‌రావు ఏసీబీ అధికారులకు బహి రంగంగా చిక్కారు.ఒక రైతు తన భూమి రికార్డుల్లో పేరు మార్పు చేసి,ఎల్పీఎం జారీ చేయించుకోవడానికి వీఆర్ ఓను సంప్రదించారు.ఈ పని చేయడానికి వీఆ ర్ ఓ శంకర్‌రావు రూ.1.50లక్షల లంచం డిమాండ్ చే శారు.దీంతో బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్ర యించగా,వారు పక్కా ప్రణాళికతో రంగంలోకి దిగా రు.బాధితుడి నుంచి వీఆర్ ఓ నగదు తీసుకుంటుండ గా అధికారులు మెరుపు దాడి చేసి పట్టుకున్నారు.వీ ఆర్ ఓ శంకర్‌రావుపై గతంలో కూడా అవినీతి మర కలు ఉన్నట్లు ఏసీబీ అధికారుల విచారణలో తేలిం ది.గతంలోనూ వీఆర్ ఓపై పలు అవినీతి ఆరోపణలు రావడంతో ప్రభుత్వం శాఖా పరమైన చర్యలు తీసు కుందని అధికారులు వెల్లడించారు.అయినప్పటికీ శం కర్‌రావు తీరు మారలేదని అధికారులు తెలిపారు.

కర్నూలు క్రీడాకారులకు అన్యాయం జరిగితే సహించం...టైక్వాండో క్రీడాకారుల నిరసన ర్యాలీకి సంపూర్ణ మద్దతు...వి.విజయ్ కుమార్,యునైటెడ్ జ ర్నలిస్ట్ ఫోరం (యుజెఎఫ్) వ్యవస్తాపక నాయకులు...

Image
కర్నూలు క్రీడాకారులకు అన్యాయం జరిగితే సహించం టైక్వాండో క్రీడాకారుల నిరసన ర్యాలీకి సంపూర్ణ మద్దతు వి.విజయ్ కుమార్,యునైటెడ్ జర్నలిస్ట్ ఫోరం (యుజెఎఫ్) వ్యవస్తాపక నాయకులు VS9TV న్యూస్,కర్నూలు ప్రతినిధి : కర్నూలు జిల్లా క్రీడాకారులకు అన్యాయం జరిగితే స హించబోమని,టైక్వాండో క్రీడాకారుల నిరసన ర్యాలీకి తమ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నట్లు యునైటెడ్ జ ర్నలిస్ట్ ఫోరం (యుజెఎఫ్) వ్యవస్తాపక నాయకులు వి.విజయ్ కుమార్ ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొ న్నారు.స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా స్పోర్ట్స్ హాస్ట ల్‌కు అడ్మిషన్ నోటిఫికేషన్ వెంటనే విడుదల చేయా లని,కర్నూలు సెంటర్‌ ను యథాతథంగా కొనసాగిం చాలని కోరుతూ కర్నూలు ,టైక్వాండో క్రీడా కారుల డి మాండ్ లు న్యాయమైనవని అన్నారు.రాష్ట్రంలో ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్న ఏ మున్నది గర్వకార ణం అని పండిపడ్డారు.ఒకరిపై ఒకరు అవినీతి ఆరోప ణలు చేసుకోవడం తప్ప కర్నూలు జిల్లా క్రీడాకారుల సంక్షేమానికి పాటుపడే ప్రభుత్వాలు కరువయ్యాయ ని పేర్కొన్నారు.వైసీపీ అధికారంలో కర్నూలు క్రీడాకా రులకు అన్యాయం జరుగుతుందని,కూటమి ప్రభు త్వం అధికారంలోకి వస్తే వారి సమస్యల పరిష్కారా నికి కృషి చేస్తామని...

శాయి స్పోర్ట్స్ హాస్టల్ నోటిఫికేషన్ విడుదల చేయా లి...శాయి హాస్టల్ ను తిరుపతికి తరలిస్తే ఊరుకునేది లేదు...కర్నూలులో 200మంది టైక్వాండో క్రీడాకారుల నిరసన ర్యాలీ...

Image
శాయి స్పోర్ట్స్ హాస్టల్ నోటిఫికేషన్ విడుదల చేయాలి శాయి హాస్టల్ ను తిరుపతికి తరలిస్తే ఊరుకునేది లేదు కర్నూలులో 200మంది టైక్వాండో క్రీడాకారుల నిరసన ర్యాలీ  VS9TV న్యూస్,కర్నూలు స్పోర్ట్స్ : స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా స్పోర్ట్స్ హాస్టల్‌కు అడ్మిషన్ నోటిఫికేషన్ వెంటనే విడుదల చేయాల ని,కర్నూలు సెంటర్‌ ను యథాతథంగా కొనసాగిం చాలని డిమాండ్ చేస్తూ ఆదివారం టైక్వాండో క్రీడాకా రులు భారీ నిరసన ర్యాలీ నిర్వ హించారు.కర్నూలు ఔట్ డోర్ స్టేడియం నుంచి ధర్మపేట నుంచి పాత ఎస్పీ ఆఫీస్,ఆర్ఎస్ రోడ్డు సర్కిల్ వరకు కొనసాగి అక్కడ నుంచి మరలా తిరిగి కర్నూలు చేయడానికి చేరుకుంది.ఈ ర్యాలీలో 200మందికి పైగా క్రీడాకారు లు,కోచ్‌లు,క్రీడాభిమానులు పాల్గొన్నారు.ర్యాలీ అనం తరం ఔట్ డోర్ స్టేడియం వద్ద క్రీడా సంఘాల ప్రతి ని ధులు నాగరత్నమయ్య,సునీల్,వెంకటేష్,సతీష్,ఆ రిఫ్ లు మీడియాతో మాట్లాడారు.ప్రతి ఏటా ఈ సమ యానికి శాయి హాస్టల్ అడ్మిషన్ నోటిఫికేష న్ వచ్చే ది.ఈసారి ఎందుకు ఆలస్యం చేస్తున్నారు? కావాలనే నోటిఫికేషన్ ఇవ్వకుండా సెంటర్‌ను తిరుపతికి తరలించే కుట్ర జరుగుతోంది అని వారు ఆరోపించా రు.రాయలసీమ జిల్లాల్లోని గ్రామీ...

మూడవ పట్టణ స్టేషన్ ఎదుట చలివేంద్రం ప్రార ంభం...డాక్టర్ పి. శేషయ్య,సిఐ...

Image
మూడవ పట్టణ స్టేషన్ ఎదుట చలివేంద్రం ప్రారంభం డాక్టర్ పి. శేషయ్య,సిఐ VS9TV న్యూస్,కర్నూలు క్రైం : కర్నూలు నగరం మూడవ పట్టణ పోలీస్ స్టేషన్ ఎదు ట ఆదివారం సిఐ డాక్టర్ పి.శేషయ్య చేతుల మీదుగా చలివేంద్రంను ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో ఎ స్సైలు చంద్రశేఖర్ రెడ్డి,బాల నరసింహులు,శ్రీనివాసు లు,రాజేంద్ర ప్రసాద్,సిబ్బంది పాల్గొన్నారు.

అత్త,కోడలు,పిన్ని,కుమారుడు...న్యూడ్ వీడియో కా ల్స్ దందా...తెనాలిలో బయట పడ్డ కొత్త వ్యాపారం...

Image
అత్త,కోడలు,పిన్ని,కుమారుడు న్యూడ్ వీడియో కాల్స్ దందా తెనాలిలో బయట పడ్డ కొత్త వ్యాపారం VS9TV న్యూస్,తెనాలి : విదేశాల్లో సాధారణంగా లేదా ముంబై,ఢిల్లీ వంటి మె ట్రో నగరాల్లోనో వినిపించే 'న్యూడ్ కాల్స్' విష సంస్కృ తి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లోని చిన్న పట్టణాలకు కూడా పాకింది.గుంటూరు జిల్లా,తెనాలి పట్టణ కేంద్రంగా ఒకే కుటుంబం గుట్టుచప్పుడు కాకుండా నిర్వహిస్తున్న న గ్న చాటింగ్ దందా తాజాగా వెలుగులోకి వచ్చి తీవ్ర క లకలం రేపింది.గతంలో విజయవాడ కేంద్రంగా ఇవే పనులు చేసిన సదరు కుటుంబం,ఇప్పుడు తెనాలిని తమ అడ్డాగా మార్చుకోవడం స్థానికంగా చర్చనీయాం శమైంది.ఈ దందా వెనుక అత్త,కోడలు,కుమారుడు, పిన్ని..ఇలా మొత్తం నలుగురు సభ్యుల కుటుంబం ఉంది.వీరంతా కలిసి ఒక వ్యవస్థీకృత నేర ముఠాగా ఏర్పడి ఈ అశ్లీల వ్యాపారాన్ని నడిపిస్తున్నారు.గతం లో విజయవాడలో ఇదే తరహా దందా చేస్తూ పోలీసు లకు చిక్కిన వీరు,గత ఆరు నెలల క్రితం తమ మకాం ను తెనాలికి మార్చారు.ఇక్కడ ఒక ఇంటిని అద్దెకు తీ సుకుని,బయటి ప్రపంచానికి తెలియకుండా తమ ఆ న్‌లైన్ కార్యక లాపాలను కొనసాగిస్తున్నారు.వీరు ప్ర ధానంగా విదేశాలకు చెందిన అశ్లీల పోర్టల్స్,వెబ్‌సైట్...

మానవత్వం చాటుకున్న మంత్రి నారా లోకేష్...వి దే శాల నుండి ఖరీదైన ఇంజక్షన్ తెప్పించిన మంత్రి లోకేష్...

Image
మానవత్వం చాటుకున్న మంత్రి నారా లోకేష్ విదేశాల నుండి ఖరీదైన ఇంజక్షన్ తెప్పించిన మంత్రి లోకేష్ VS9TV న్యూస్,అమరావతి ప్రతినిధి : సోషల్ మీడియాలో కొన్ని నెలలుగా సేవ్ పునర్వి క” అంటూ విస్తృతంగా ప్రచారం సాగింది.లక్షలాది మంది స్పందించి తమవంతు సాయం అందించగా,మరికొం దరు ప్రార్థనలతో మద్దతు తెలిపారు.చిన్నారి ప్రాణాల ను కాపాడేందుకు అవసరమైన ఖరీదైన ఇంజెక్షన్ కోసం విరాళాలు వెల్లువలా వచ్చాయి.ఇంకా అవసర మైన నిధుల సమీకరణలో మంత్రి నారా లోకేష్ ముం దుకు వచ్చి పూర్తి బాధ్యత తీసుకున్నారు.అవసరమై నంత సాయం అందిస్తానని హామీ ఇచ్చి,ఆ మాటను నిలబెట్టుకున్నారు.పునర్వికకు అవసరమైన చికిత్స కోసం విదేశాల నుంచి రూ.16 కోట్ల విలువైన జీన్ థెరపీ ఇంజెక్షన్ రప్పించడంలో మంత్రి లోకేష్ కీలక పాత్ర పోషించారు.చికిత్స సమయంలో కూడా ఆయ న ఆసుపత్రిలోనే ఉండి చిన్నారికి మద్దతుగా నిలిచా రు.ప్రజల ఆశీస్సులతో చిన్నారి ఆరోగ్యం మెరుగు పడుతుండగా,ఆమె చిరునవ్వు తిరిగి కనిపించడం కుటుంబానికి ఆనందం కలిగించింది.అరుదైన స్పైనల్ మస్క్యు లర్ అట్రోఫీ వ్యాధితో బాధపడుతున్న పున ర్వికకు ఈ చికిత్స ప్రాణాధారంగా నిలిచింది.హైదరా బాద్ జూబ్లీ హిల్స్‌ లోని రెయి...

ఎం.హెచ్.ఆసుపత్రి వస్తువులు ధ్వంసం చేసిన నింది తులపై కేసు నమోదు...ఎం.శ్రీధర్,రెండవ పట్టణ సి ఐ...

Image
ఎం.హెచ్.ఆసుపత్రి వస్తువులు ధ్వంసం చేసిన నిందితులపై కేసు నమోదు ఎం.శ్రీధర్,రెండవ పట్టణ సిఐ VS9TV న్యూస్,కర్నూలు క్రైం : కర్నూలు నగరం,ఇన్కమ్ ట్యాక్స్ కార్యాలయం,చిల్డ్రె న్స్ పార్క్ వద్ద ఉన్న ఎం.హెచ్.ఆసుపత్రిలోని వస్తువు లను ద్వంసం చేసిన నిందితులపై రెండవ పట్టణ పో లీస్ స్టేషన్ లో కేసు నమోదు చేసినట్లు సిఐ ఎం.శ్రీ ధర్ శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.వివరాలు మీడియాకు వెల్లడించారు.ఎం.హెచ్.ఆసుపత్రిని ఖాళీ చేయించాలనే ఉద్దేశ్యముతో నిందితులు ఎ1 చెన్నప్ప రెడ్డి,ఎ2 జోజి రెడ్డిలతో పాటు నగరంలోని మరి కొంత మంది కలిసి గత శుక్రవారం రాత్రి సమయంలో అక్ర మంగా ఎం.హెచ్.ఆసుపత్రిలోకి జేసీబీతో నిందితులు ఎ1 చెన్నప్ప రెడ్డి,ఎ2 జోజి రెడ్డిలు అక్రమంగా ప్రవేశిం చి,ఆసుపత్రిలో విధులు నిర్వహిస్తున్న నర్సు వాకిటి స్వర్ణలత (47)దాడికి పాల్పడినట్లు పేర్కొన్నారు.దా డిలో ఆమెను కట్టేతో కొట్టి గాయపరిచారు.అంతేకా కుండా ఆమె మొబైల్ ఫోన్,రెండు తులాల బంగారు గొలుసు చోరి చేసినట్లు చేసిన పిర్యాదు మేరకు ఎ1 చెన్నప్ప రెడ్డి,ఎ2 జోజి రెడ్డిలతోపాటుగా ఘటనలో పాల్గొన్న మరి కొంతమందిపై కేసు నమోదు చేసి ద ర్యాప్తు చేసినట్లు సిఐ ఎం.శ్రీధర్ ...

నందమూరి బాలకృష్ణ చేతులు మీదుగా వేగా జ్యు వెలర్స్ ఆభరణాల దుకాణం ఘన ప్రారంభం...

Image
నందమూరి బాలకృష్ణ చేతులు మీదుగా వేగా జ్యువెలర్స్ ఆభరణాల దుకాణం ఘన ప్రారంభం VS9TV న్యూస్,గుంటూరు : ప్రముఖ ఆభరణాల సంస్థ వేగా జ్యుయలర్స్ గుంటూ రు నగరంలోని లక్ష్మీపురం ప్రాంతంలో నూతన ఆభర ణాల దుకాణాన్ని అక్షయ తృతీయ శుభ సందర్భంగా ఘనంగా ప్రారంభించింది.కార్యక్ర మానికి సినీ నటు డు,పద్మభూషణ్ పురస్కార గ్ర హీత,ఎమ్మెల్యే నంద మూరి బాలకృష్ణ,సినీ నటి డింపుల్ హయాతి హాజర య్యారు.ఈ సందర్బంగా నందమూరి బాలకృష్ణ చేతు ల మీదుగా దుకాణాన్ని ప్రారంభించారు.నటి డింపుల్ హయాతి కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచా రు.అ నంతరం నిర్వహణాధికారి నవీన్ వనమా మా ట్లాడుతూ రాజధాని సమీప ప్రాంతమైన గుంటూరు లో దుకాణం ప్రారంభించడం ఆనందదాయకమని తెలిపారు.అక్షయ తృతీయను పురస్కరించుకుని ఏప్రిల్,16 నుంచి 26 వరకు సంస్థకు చెందిన అన్ని దుకాణాలలో ప్రత్యేక ఆఫర్లు అందిస్తున్నట్లు వెల్లడిం చారు.వజ్ర ఆభరణాలపై ప్రతి క్యారట్‌కు ప్రారంభ ధర రూ.49,999గా నిర్ణయించినట్లు తెలిపారు.22 క్యార ట్ ప్రమాణం గల బంగారు ఆభరణాలపై తయారీ చా ర్జీలు 5.99 శాతం నుంచి 12.99 శాతం వరకు మా త్రమే వసూలు చేస్తున్నట్లు పేర్కొన్నారు.పాత బంగా రు నగల మార్పిడిపై ప్రతి గ్ర...

ఆపరేషన్ గరుడ...మెడికల్ షాపుల తనిఖీలు...

Image
ఆపరేషన్ గరుడ...మెడికల్ షాపుల తనిఖీలు VS9TV న్యూస్,అన్నమయ్య :  అన్నమయ్య జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు “ఆ పరే షన్ గరుడ” కింద ఈగిల్ సెల్,డ్రగ్ ఇన్‌స్పెక్టర్ సంయు క్తంగా మెడికల్ షాపులపై ఆకస్మిక తనిఖీలు నిర్వహిం చారు.తనిఖీలలో భాగంగా NRX వర్గానికి చెందిన అ ల్ట్రాసెట్,ఆల్ప్రాజోలామ్, క్లోనాజెపామ్ వంటి మందు లను డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా విక్రయించరాదని స్ప ష్టం చేశారు.ప్రిస్క్రిప్షన్ ఉన్నప్పుడే రిజిస్టర్‌లో నమో దు చేసి మందులు ఇవ్వాలని,షాపుల రికార్డులు, బిల్లులు,లైసెన్సులను క్షుణ్ణంగా పరిశీలించారు. గడు వు ముగిసిన మందులను విక్రయించరాదని హెచ్చరిం చారు.నిబంధనలు ఉల్లంఘిస్తే కఠినచర్యలు తీసు కుంటామని తెలిపారు.ప్రజలు వైద్యుల సూచన మేర కే మందులు వినియోగించాలని అధికారులు సూచిం చారు.

రాత్రి వేళల్లో విజిబుల్ పోలీసింగ్ కట్టుదిట్టం...నేరాల నియంత్రణకు ప్రత్యేక చర్యలు...

Image
రాత్రి వేళల్లో విజిబుల్ పోలీసింగ్ కట్టుదిట్టం నేరాల నియంత్రణకు ప్రత్యేక చర్యలు VS9TV న్యూస్,కర్నూలు క్రైం : కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆదేశాల మేర కు కర్నూలు పట్టణంలో ప్రజల భద్రత,శాంతి భద్రతల పరిరక్షణ కోసం ‘విజిబుల్ పోలీసింగ్’ కార్యక్రమాన్ని విస్తృతంగా నిర్వహిస్తున్నారు.ఈ కార్యక్రమం ద్వారా నేరాల నియంత్రణతో పాటు అనుమానాస్పద వాహ నాల తనిఖీలు చేపడు తున్నారు.ఈ క్రమంలో శుక్ర వారం రాత్రి కర్నూలు నాలుగవ పట్టణ సిఐ విక్రమ సింహ ఆధ్వర్యంలో కర్నూలు కొండారెడ్డి బురుజు నుండి బళ్లారి చౌరస్తా వరకు, అలాగే పట్టణంలోని ఇతర ప్రాంతాల్లో ప్రత్యేక వి జిబుల్ పోలీసింగ్ నిర్వ హించారు.14 బ్లూ కోల్ట్స్ బృందాలు,నాలుగు క్యూ ఆర్టీ బృందాలు పాల్గొని కట్టుదిట్టంగా విజిబుల్ పోలీ సింగ్ చేపట్టాయి.రాత్రి 11-00 గంటల తర్వాత షాపు లు షాపులు మూసి వేయిస్తున్నారు.అత్య వసరమైతే తప్ప బ యటకు రావద్దని సూచించా రు.అనవసరం గా బయట తిరిగే వారిపై కఠినచర్యలు తీసుకుంటా మని హెచ్చరించారు.ప్రజలు పోలీసులకు సహకరిం చాలని విజ్ఞప్తి చేశారు.ఎక్కడైనా సమస్యలు ఉంటే అ త్యవసర పరిస్థితుల్లో ప్రజలు డయల్ 112/100కు సమాచారం ఇవ్వాలని సూచించారు...