రాత్రి వేళల్లో విస్తృతంగా విజిబుల్ పోలీసింగ్...ప్రజల భద్రతకు కట్టుదిట్టమైన చర్యలు...

రాత్రి వేళల్లో విస్తృతంగా విజిబుల్ పోలీసింగ్
ప్రజల భద్రతకు కట్టుదిట్టమైన చర్యలు
VS9TV న్యూస్, కర్నూలు క్రైం :
కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆదేశాల మేర కు కర్నూలు జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిల లో రాత్రి వేళల్లో కర్నూలు పోలీసులు విస్తృతంగా వి జిబుల్ పోలీసింగ్,తనిఖీలు చేపడుతున్నారు.సోమ వారం అర్ధరాత్రి నుండి తెల్లవారుజాము వరకు రాత్రి గస్తీ,తనిఖీలు,అను మానిత వ్యక్తుల ఫింగర్ ప్రింట్ చె కింగ్‌లు,“స్టాప్ అండ్ వాష్ అండ్ గో” కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.అనుమానాస్పద వ్యక్తులను,వా హనాలను పకడ్బందీగా తనిఖీలు చేపట్టారు.రోడ్డు భద్రత,ప్రజల అప్రమత్తతపై అవగాహన కల్పించారు.
వాహనదారులకు భద్రతా సూచనలు తెలియజేశా రు.ప్రజలు అనుమానాస్పద ఘటనలను వెంటనే పో లీసులకు తెలియజేయాలని,ట్రాఫిక్ నిబంధనలు త ప్పనిసరిగా పాటించాలని పోలీసులు సూచించారు. జిల్లాలో విజిబుల్ పోలీసింగ్‌ను మరింత బలోపేతం చేసి నేరాల నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలు కొ నసాగుతున్నాయని పోలీసు అధికారులు తెలిపారు.

Comments