Posts

Showing posts from June, 2026

రాజస్థాన్లో వృద్ధుడి ఎదుట టేబుల్ పై కాళ్లు పె ట్టిన మహిళా కానిస్టేబుల్...సస్పెండ్ చేసిన అ ధికారులు...

Image
రాజస్థాన్లో వృద్ధుడి ఎదుట టేబుల్ పై కాళ్లు పె ట్టిన మహిళా కానిస్టేబుల్ సస్పెండ్ చేసిన అధికారులు నేటిపత్రిక ప్రజా చరిత్ర న్యూస్,హైదరాబాద్, జూన్,25 : రాజస్థాన్లో ఓ వృద్ధుడు ఫిర్యాదు చేసేందుకు వే చి ఉండగా...మహిళా కానిస్టేబుల్ తన టేబు ల్ పై రెండు కాళ్లు పెట్టుకుని నిర్లక్ష్యంగా కూర్చు న్న ఫొటో వైరల్ కావడంతో ఆమెను సస్పెండ్ చేశారు.దుంగార్పూ ర్ జిల్లాలోని బిచ్చివార పో లీస్ స్టేషన్లో ఇది జరిగింది.ఈ ఘటనపై తీవ్ర వి మర్శలు రావడంతో,ఆమెపై క్రమశిక్షణా చర్య లు కూడా ప్రారంభించినట్లు పోలీసులు వెల్ల డించారు.

శ్రీశైల దేవస్థానం హుండీలు లెక్కింపు...

Image
శ్రీశైల దేవస్థానం హుండీలు లెక్కింపు నేటిపత్రిక ప్రజా చరిత్ర న్యూస్,శ్రీశైలం,జూన్, 22 : శ్రీశైల దేవస్థానం,కార్యనిర్వహణాధికారి ఉత్త ర్వుల మేరకు సోమవారం హుండీలు లెక్కింపు కార్యక్రమం నిర్వహించారు.ఈ హుండీల లె క్కింపు ద్వారా దేవస్థానానికి రూ. 5,45,55,0 35 నగదు రాబడిగా లభించింది.కాగా ఈ హుండీల రాబడిని భక్తులు గత 27రోజులలో (26.05.202 6 నుండి 21.06.2026 వరకు) సమర్పిం చడం జరిగింది.అలాగే ఈ హుండీలో 12 7 గ్రాముల 500 మిల్లీగ్రాముల బంగారు, 3.680 కేజీలు వెండి లభించాయి.అదేవిధం గా 392-యుఎస్ఏ డాలర్లు,10,10 5–యు. ఏ.ఇ దిర్హమ్స్,17-సౌది రియా ల్స్,38- సింగ పూర్ డాలర్లు,5–ఇంగ్లాం డు పౌండ్స్,18–మ లేషియా రింగిట్స్, 160–ఆస్ట్రేలియాడాలర్లు, 40–యూరోస్,10–కెనడా డాలర్లు,11–కత్తా రు రియాల్స్,3–ఓమన్ రియాల్స్,100-ఓమన్ బైసాలుమొదలైనవి ఈ హుండీల లెక్కింపులో లభించాయి.పటిష్టమైన భద్రతా ఏర్పాట్ల మ ధ్య సీసీ కెమెరాల నిఘాతో ఈ లెక్కింపును చే పట్టడం జరిగింది.ఈ హుండీల లెక్కింపును కా ర్యనిర్వహణాధికారి యం.శ్రీనివాసరావు పర్య వేక్షించారు.హుండీల లెక్కింపును ధర్మకర్తల మండలి సభ్యులు జి.లక్ష్మేశ్వరి,జి.గంగమ్మ,కె. కాంతివర్ధిని...

ప్రేమ వివాహం చేసుకుందనే కోపంతో కన్న కూ తురిని హత్య చేసిన తండ్రి...ఆత్మహత్యగా చి త్రీకరించే ప్రయత్నం...పోస్టుమార్టంతో వెలుగు లోకి వచ్చిన నిజం...

Image
ప్రేమ వివాహం చేసుకుందనే కోపంతో కన్నకూతురిని హత్య చేసిన తండ్రి ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం పోస్టుమార్టంతో వెలుగులోకి వచ్చిన నిజం నేటిపత్రిక ప్రజా చరిత్ర న్యూస్,మాచర్ల,జూన్, 21: ప్రేమించిన యువకుడిని వివాహం చేసు కుం దనే ఆగ్రహంతో కన్న తండ్రే తన కు మార్తెను హత్య చేసిన ఘటన పల్నాడు జిల్లా మాచ ర్లలో కలకలం రేపింది.హత్యను ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేసినప్పటికీ,పోస్టుమా ర్టం నివేదికలో అసలు విషయం బయటపడ టంతో పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.వివరాలు ఇలా ఉ న్నాయి...మాచర్ల పట్టణంలోని 22వ వార్డు యాదవ బజార్‌కు చెందిన చంద్రశ్రీనుకు ఇద్ద రు సంతానం.కుమార్తె చౌడేశ్వరి ఇంటర్ వరకు చదివి ఇంటి వద్దే ఉంటోంది.ఈ క్రమంలో తమ ఇంటికి సమీపంలో నివసించే జమ్మలమడక నాగరాజుతో ఆమె ప్రేమలో పడింది.ఇద్దరూ ఒ కే సామాజిక వర్గానికి చెందినప్పటికీ,తమ ప్రే మ వివాహాన్ని పెద్దలు అంగీకరించరని భావిం చిన జంట ఇంటి నుంచి వెళ్లిపోయి వివాహం చేసుకుంది.వివాహం అనంతరం కొంతకాలం చెన్నైలో ఉన్న వీరు,తర్వాత నరసరావు పేట లోని ఓ స్నేహితుడి ఇంట్లో ఆశ్రయం పొందారు. కుమార్తె కనిపించకపోవడంతో చంద్రశ్రీను మా చర్ల పో...

హత్యాయత్నం కేసులో నిందితుల అరెస్ట్... రిమాండ్...నిందితులను కర్నూలు ఒకటవ ప ట్టణ పోలీస్ స్టేషన్ నుంచి కొండారెడ్డి బురుజు వరకు రోడ్డుపై నడిపించిన పోలీసులు...

Image
హత్యాయత్నం కేసులో నిందితుల అరెస్ట్... రిమాండ్ నిందితులను కర్నూలు ఒకటవ పట్టణ పోలీస్ స్టేషన్ నుంచి కొండారెడ్డి బురుజు వరకు రోడ్డు పై నడిపించిన పోలీసులు నేటిపత్రిక ప్రజా చరిత్ర న్యూస్,కర్నూలు క్రైం, జూన్,19 : కర్నూలు నగరంలోని ఒకటవ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో గత గురువారం రాత్రి తైసీమ్ బాషాపై జరిగిన హత్యాయత్నం కేసును కర్నూ లు ఒకటవ పట్టణ పోలీసులు వేగంగా చేధిం చారు.నిందితులైన జలీల్ అహ్మద్,జునైద్,ఫైస ల్,ఆరిఫ్‌లను 24గంటల్లోనే చట్టపరంగా అరెస్ట్ చేసి న ట్లు ఒక టవ పట్టణ సీఐ మారుతి శంక ర్ శుక్రవారం తెలిపారు.కేసు దర్యాప్తులో భా గంగా నిందితులను అదుపులోకి తీసుకుని వి చారణ నిర్వహించిన అనంతరం,వారిని న్యా యస్థానంలో హాజరుపరచగా న్యాయమూర్తి జ్యుడీషియల్ రిమాండ్ విధించినట్లు తెలిపా రు.నేరాలకు పాల్పడడం వల్ల కలిగే చట్టపర మైన పరిణామాలపై నిందితులకు అవగాహన కల్పించారు.భవిష్యత్తులో ఇటువంటి సంఘ టనలకు పాల్పడకుండా కౌన్సెలింగ్ నిర్వహిం చినట్లు తెలిపారు. అనంతరం నిందితులను కర్నూలు ఒకటవ పట్టణ పోలీస్ స్టేషన్ నుంచి కొండారెడ్డి బురు జు వరకు రోడ్డుపై నడిపించి తీసుకెళ్ళారు.ప్ర జల శాంతి భద్రతలకు విఘాతం ...

ఏసీబీ వలకు చిక్కిన సంగారెడ్డి విద్యుత్‌ అడి షనల్‌ ఏఈ...

Image
ఏసీబీ వలకు చిక్కిన సంగారెడ్డి విద్యుత్‌ అడిషనల్‌ ఏఈ నేటిపత్రిక ప్రజా చరిత్ర న్యూస్,సంగారెడ్డి,జూ న్,19 : సంగారెడ్డి జిల్లా,బొల్లారం టీజీఎస్‌పీడీసీఎల్‌ లో అదనపు ఏఈగా పనిచేస్తున్న బి.రామకృ ష్ణారెడ్డి లంచం తీసుకుంటూ గురువారం మ ధ్యాహ్నం బహిరంగంగా పట్టుబడ్డారు.కారుతో విద్యుత్ స్తంభాన్ని ఢీ కొన్న ఘటనలో తనపై చర్యలు తీసుకోవద్దని కోరిన బాధితుడి నుంచి రూ.25వేలు లంచం డిమాండ్ చేశారు.బాధి తుడు ఏసీబీని ఆశ్రయించడంతో అధికారులు రామకృష్ణారెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. అతనిపై కేసు నమోదు చేసి హైదరాబాద్ కో ర్టులో హాజరుపరిచినట్లు ఏసీబీ అధికారులు తెలిపారు.

సూపర్ సిక్స్ అట్టర్ ప్లాప్...చంద్రబాబు వెన్ను పోటుకు రెండేళ్లు పోస్టర్ ,బుక్ లెట్ ఆవిష్కర ణ...కాటసాని రామభూపాల్ రెడ్డి,వైఎస్సార్‌సీ పీ నంద్యాల జిల్లా అధ్యక్షులు,పాణ్యం మాజీ ఎమ్మెల్యే...

Image
సూపర్ సిక్స్ అట్టర్ ఫ్లాప్ చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు పోస్టర్ ,బుక్ లెట్ ఆవిష్కరణ  కాటసాని రామభూపాల్ రెడ్డి,వైఎస్సార్‌సీ పీ నంద్యాల జిల్లా అధ్యక్షులు,పాణ్యం మాజీ ఎ మ్మెల్యే  ప్రజా చరిత్ర న్యూస్,పాణ్యం,జూన్,03 : వైఎస్సార్‌సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షు లు, పాణ్యం మాజీ ఎమ్మెల్యే కాటసాని రామభూ పాల్ రెడ్డి వారి కార్యాలయంలో మీడియా స మావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా నా యకులతో కలిసి “చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు” పేరుతో రూపొందించిన పోస్టర్,బుక్‌ లెట్‌ను ఆవి ష్కరించారు.కాటసాని రామభూ పాల్ రెడ్డి మాట్లాడుతూ...సూపర్ సిక్స్ పేరు తో ఇచ్చిన హామీలు నేడు అట్టర్ ఫ్లాప్ అ య్యాయని,యువతకు 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి,నిరుద్యోగులను న ట్టేట ముం చారని అన్నారు.నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పి రెండేళ్లు గడిచినా ఆ హామీ ఎక్కడ అ మలైందో చెప్పాలని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ప్రతి ఆడబిడ్డకు ఆర్థిక సహాయం అందిస్తామని ప్రకటించిన ఆడబిడ్డ నిధి ఇప్పటికీ అమలుకు నోచుకోలేదని,మహిళలను ఓట్ల కోసం మాత్ర మే ఉపయోగించుకుని ఇప్పుడు పూర్తిగా వి స్మరించారని మండిపడ్డారు.అలాగే 50 ఏళ్లకే పెన్షన...

జనసేన పార్టీ హైదరాబాద్‌ నడిబొడ్డన పు ట్టిం ది.తెలంగాణ నలుమూలలా తిరిగాను...పవన్ కళ్యాణ్,జనసేన అధ్యక్షులు,ఏపీ ఉప ముఖ్య మంత్రి...

Image
జనసేన పార్టీ హైదరాబాద్‌ నడిబొడ్డన పు ట్టింది. తెలంగాణ నలుమూలలా తిరిగాను పవన్ కళ్యాణ్,జనసేన అధ్యక్షులు,ఏపీ ఉప ముఖ్యమంత్రి ప్రజా చరిత్ర న్యూస్,హైదరాబాద్,జూన్, 02 : తెలంగాణ గురించి జనసేన ఎందుకు మాట్లా డుతుందని అడుగుతున్నారు.జనసేన పార్టీ పెట్టిందే హైదరాబాద్‌ నడి బొడ్డన...ఇది తెలం గాణపై కొత్తగా తెచ్చుకున్న ప్రేమ కాదు,ఇప్పు డు విమర్శించే గొంతులు 2027లో లేవు అని, నేను తెలంగాణ నలు మూలలా తిరిగాను అ ని జనసేన అధ్యక్షులు,ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.ఈ మేరకు ఏర్పా టు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.తెలంగాణ బాగుండాలని అ ను కునే వాణ్ని.ఆదిలాబాద్‌ లాంటి నక్సల్‌ ప్రభా విత ప్రాంతాల్లో ఇప్పుడు విమర్శించే వారు తి రగలేదన్నారు.నేను తెలంగాణకు వ్యతిరేకం కాదు.విభజన జరిగిన తీరుకు వ్యతిరేకం అ న్నారు.తెలంగాణ ప్రజలకు, నాయకులకు ఏపీ ప్రజలపై విద్వేషం లేదు.హైదరాబాద్‌లో ఎలా అడుగుపెడతారని కొందరు అడుగుతున్నారు. మీ అయ్య జాగీరా తెలంగాణ..మీరెవరు న న్ను బెదిరించడానికి ...బెదిరించేవారికి ఒకటే చెబుతున్నా...నా ఇంటి అడ్రస్‌ చెప్పడానికే ఇ క్కడ ప్రెస్‌మీట్‌ పెట్టా.కేసీఆర్‌ గురించి 12ఏళ్ల ల్లో ఎప...

చెట్టుపై కూర్చుని ఏకంగా రూ.2 లక్షల కరెన్సీ నోట్లను కిందికి చల్లిన కోతి...

Image
చెట్టుపై కూర్చుని ఏకంగా రూ.2 లక్షల కరెన్సీ నోట్లను కిందికి చల్లిన కోతి ప్రజా చరిత్ర న్యూస్,హైదరాబాద్,జూన్, 01 : యూపీ,ఉత్తరప్రదేశ్,బులంద్హర్లో ఒక కోతి చెట్టు పై కూర్చుని ఏకంగా రూ.2 లక్షల కరెన్సీ నోట్ల ను కిందికి చల్లింది...ఆస్తి రిజి స్ట్రేషన్ కోసం వ చ్చిన ఒక న్యాయవాది బ్యాగ్ ను లాక్కున్న ఆ కోతి,చెట్టెక్కి అందులోని నోట్లను గాల్లోకి విసిరే సింది.దీంతో ఆ నోట్లను ఏరుకోవడానికి జనం ఎగబడ్డారు.కాసేపటి తర్వాత కోతి ఆ బ్యాగ్ ను వదిలేసి వెళ్లిపోయింది.దీనికి సంబంధించి న వీడియో ప్రస్తుతం ఆన్లైన్లో వైరలవుతోంది.

ఐపీఎల్ విజయోత్సవాల పేరుతో ఆస్తుల ధ్వం సం...సీసీ కెమెరాల ఆధారంగా 18మంది గు ర్తింపు,అరెస్ట్...

Image
ఐపీఎల్ విజయోత్సవాల పేరుతో ఆస్తుల ధ్వం సం సీసీ కెమెరాల ఆధారంగా 18మంది గుర్తింపు, అరెస్ట్  ప్రభుత్వ,ప్రైవేట్ ఆస్తుల ధ్వంసం సహించం టూ టౌన్ పోలీస్ స్టేషన్ నుండి కోర్టు వరకు నడిరోడ్డుపై తీసుకెళ్లిన పోలీసులు శ్రీధర్,కర్నూలు టూ టౌన్ సీఐ ప్రజా చరిత్ర న్యూస్,కర్నూలు క్రైం,జూన్ 01: ఐపీఎల్ క్రికెట్ ఫైనల్ మ్యాచ్‌లో రాయల్ ఛా లెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ) జట్టు విజయం సాధించిన నేపథ్యంలో నిర్వహించిన విజయో త్సవాల సందర్భంగా కర్నూలు నగరంలోని రాజ్ విహార్ సెంటర్ పరిసర ప్రాంతాల్లో కొంద రు వ్యక్తులు ప్రభుత్వ,ప్రైవేట్ ఆస్తులతో పా టు,బస్సుల అద్దాలు ధ్వంసం చేసి నష్టం కలి గించిన ఘటనపై కర్నూలు టూ టౌన్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు.జిల్లా ఎస్పీ వి క్రాంత్ పాటిల్ ఆదేశాల మేరకు కర్నూలు టూ టౌన్ సీఐ శ్రీధర్ ఆధ్వర్యంలో పోలీసులు దర్యా ప్తు చేపట్టారు.ఘటనకు సంబంధించిన సీసీ కె మెరా ఫుటేజీలు,సోషల్ మీడియా వీడియో లు,ఇతర సాంకేతిక ఆధారాలను పరిశీలించి ఘటనలో పాల్గొన్న 18మంది వ్యక్తులను గు ర్తించి అరెస్టు చేశారు.కోర్టుకు తరలించారు.ప్ర జా ఆస్తులు,ప్రభుత్వ ఆస్తులు,ప్రైవేట్ ఆస్తుల ధ్వంసానికి పాల్పడే వారిని ఎట్టి ప...

కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు పెంచిన పెట్రోల్,డీజి ల్ వంట గ్యాస్ ధరలు తగ్గించాలి...ధర్నా చౌక్ నుండి జిల్లా కలెక్టరేట్ వరకు సిఐటియు భారీ ర్యాలీ...

Image
కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు పెంచిన పెట్రోల్, డీజిల్ వంట గ్యాస్ ధరలు తగ్గించాలి ధర్నా చౌక్ నుండి జిల్లా కలెక్టరేట్ వరకు సిఐటియు భారీ ర్యాలీ ప్రజా చరిత్ర న్యూస్,కర్నూలు కలెక్టరేట్,జూన్, 01: కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు పెంచిన పెట్రోల్,డీజి ల్ వంటగ్యాస్ ధరలను తగ్గించాలని కోరుతూ సిఐటియు న్యూసిటీ కమిటీ ఆధ్వర్యంలో ఆ టో యూనియన్ నగర ప్రధాన కార్యదర్శి బి.రా ధాకృష్ణ అధ్యక్షతన ధర్నా చౌక్ నుండి కార్మికు లు,ప్రజలు ర్యాలీగా బయలుదేరి జిల్లా కలెక్టర్ కార్యా లయం దగ్గరకు చేరుకొని సోమవారం నిరసన కార్యక్రమం చేపట్టారు.కార్మికులు డౌన్ డౌన్ నరేంద్ర మోడీ డౌన్ డౌన్ చంద్రబాబు నా యుడు రోజురోజుకు ప్రజలపై భారాలు వేస్తు న్న నరేంద్ర మోడీ చంద్రబాబు డౌన్ డౌన్ పెట్రో లు,డీజిల్ వంట క్యాష్ ధరలు తగ్గించే వరకు పోరాడుతాం అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు.కార్యక్రమానికి హాజరైన సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం.డి.అంజిబాబు,సిఐటియు నగర ప్రధాన కార్యదర్శి ఆర్.నరసింహులు,సిఐటియు నగర అధ్యక్షులు వై.నగేష్,సిఐటియు జిల్లా నాయకు లు టి.రాముడులు కార్యక్రమానికి విచ్చేసిన కార్మికులు ప్రజలను ఉద్దేశించి మాట్లాడు...

ఎన్ టిఏ,నీట్ సంస్థలను రద్దు చేసి విద్యార్థుల జీవితాలను కాపాడాలి...ఎస్ఎఫ్ఐ...

Image
ఎన్ టిఏ,నీట్ సంస్థలను రద్దు చేసి విద్యార్థుల జీవితాలను కాపాడాలి ఎస్ఎఫ్ఐ సాగర్ సందేశం న్యూస్,కర్నూలు ఎడ్యుకేషన్, జూన్,01:   నూతన విద్యా విధానం (నెప్ 2020)లో భా గంగా విద్యా కేంద్రీకరణ చేస్తూ రాష్ట్ర లా స్థా యిలో జరిగే ఎం సెట్,పీజీ సెట్ లాంటివి రద్దు చేసి నీట్,సియూ సెట్,నీట్,లాంటివి ముందు కు తెచ్చి లక్షలాది మంది విద్యార్థుల జీవితాల ను నాశనం చేసింది అని ఎన్ టిఏ,నీట్ లను ర ద్దు చేసి విద్యార్థులను పేపర్ లీక్,లూట్ ల నుంచి విముక్తి చేయాలనీ దేశ వ్యాప్తంగా జూ న్,3-6తేదీలలో పెద్దఎత్తున ఆందోళన కార్యక్ర మాలుకు పిలుపునివ్వడం జరిగింది అని,నీట్, ఎన్ టిఏ సంస్థల వల్ల నష్టపోయిన విద్యార్థు లు,తల్లితండ్రులు,విద్యావేతలు అందరూ పా ల్గొనాలని ఎస్ ఎఫ్ఐ జిల్లా ముఖ్య నాయకుల సమావేశంలో పిలుపునిచ్చారు.రాష్ట్ర ఉపాధ్య క్షులు భగత్ రవి,రాష్ట్ర సహాయ కార్యదర్శి అ క్బర్,జిల్లా కార్యదర్శి రంగప్ప,జిల్లా అధ్యక్షులు సాయిఉదయ్ హాజరై మాట్లాడారు.దేశంలో గత 10సంవత్సరాలుగా నీట్,యూజిసి నెట్, సియూ సెట్,సీ బీఎస్సి పరీక్షలు సక్రమంగా ని ర్వహించడంలో కేంద్ర ఎన్డిఏ ప్రభుత్వం విఫలం అయింది అని తక్షణమే కేంద్ర విద్యా శాఖ మం త్రి ధ...

ఏపీలో మహిళల భద్రత కోసం 'ఆపరేషన్ దం డాయన'...

Image
ఏపీలో మహిళల భద్రత కోసం 'ఆపరేషన్ దండాయన' ప్రజా చరిత్ర న్యూస్,అమరావతి ప్రతినిధి, జూన్,01: ఏపీ రాష్ట్రంలో మహిళల భద్రత కోసం 'ఆపరే షన్ దండాయన' కార్యక్రమాన్ని తీసుకొస్తున్న ట్లు డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా తెలిపారు.నే రస్థులకు త్వరితగతిన శిక్షలు,60 రోజుల్లో ఛా ర్జిషీట్ల దాఖలు,రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేక నిఘా ఏర్పాటు దీనిలో భాగమని వెల్లడించారు.మ హిళలపై నేరాలకు జీరో టాలెరెన్స్ పాలసీ తీ సుకొస్తామని,స్పీడ్ ట్రయల్ మానిటరింగ్ సిస్ట మ్తో నిరంతర పర్యవేక్షణ జరుపుతామని తెలి పారు.

పారిశుద్ధ్యం మెరుగుపడకపోతే చర్యలు తప్ప వు...ఉద్యోగులు విధులను శ్రద్ధతో నిర్వర్తించం డి...క్షేత్రస్థాయిలో విసృతంగా తిరగండి...చల్లా ఓబులేసు,నగరపాలక సంస్థ కమిషనర్...

Image
పారిశుద్ధ్యం మెరుగుపడకపోతే చర్యలు తప్ప వు ఉద్యోగులు విధులను శ్రద్ధతో నిర్వర్తించండి క్షేత్రస్థాయిలో విసృతంగా తిరగండి చల్లా ఓబులేసు,నగరపాలక సంస్థ కమిషనర్  ప్రజా చరిత్ర న్యూస్,కర్నూలు కార్పోరేషన్, జూన్,01: నగరంలో ప్రతి శానిటేషన్ డివిజన్ పరిధిలో పారిశుద్ధ్యం మెరుగుపడాలని,మార్పు కనబడ కపోతే సంబంధిత శానిటేషన్ ఇన్ స్పెక్టర్లు,కా ర్యదర్శులపై చర్యలు తప్పవని నగరపాలక సంస్థ కమిషనర్ చల్లా ఓబులేసు హెచ్చరించా రు. సోమవారం స్థానిక ఎస్బిఐ ఎంప్లాయిస్ కాల నీలోని నగరపాలక సమావేశ భవనంలో పారి శుద్ధ్య పర్య వేక్షక సిబ్బందితో సమావేశం నిర్వ హించారు.ఈ సందర్భంగా కమిషనర్ మాట్లా డుతూ...తాను ప్రతిరోజూ క్షేత్రస్థాయిలో పర్య టిస్తూ,లోపాలను సరిచేసుకునేందుకు దిశా ని ర్దేశం చేస్తుంటే వాటిని పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.శ్రద్ధతో విధులను నిర్వ ర్తించాలని,క్షేత్రస్థాయిలో విసృతంగా తిరగాల ని సూచించారు.తిరిగినప్పుడే సమస్యలు సు లువుగా అర్థం అవుతుందన్నారు‌.‌ప్రతి వాహ నానికి వెళ్ళాల్సిన మార్గాన్ని మ్యాపింగ్ చే యాలని,ఆ విషయాన్ని డ్రైవర్‌కి,పారి శుద్ధ్య సి బ్బందికి,ప్రజలకు స్పష్టం తెలియజేయాలని ...

మాదకద్రవ్యాల సమాచారమిద్దాం...పారిశుద్ధ్య కార్మికులకు కమిషనర్ చల్లా సూచన....

Image
మాదకద్రవ్యాల సమాచారమిద్దాం పారిశుద్ధ్య కార్మికులకు కమిషనర్ చల్లా సూచన ప్రజా చరిత్ర న్యూస్,కర్నూలు కార్పోరేషన్, మే,01 :      మాదకద్రవ్యాల బారిన పడకుండా యువత ను కాపాడేందుకు ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా వ్యవహరించి,ఈగల్‌ (ఎలైట్‌ యాం టీ-నార్కోటిక్స్‌ గ్రూప్‌ ఫర్‌ లా ఎన్‌ఫోర్స్‌మెంట్‌) కు సహకారం అందించాలని నగరపాలక సంస్థ కమిషనర్ చల్లా ఓబులేసు పిలుపునిచ్చారు.క్షే త్రస్థాయిలో రాత్రింబవళ్లు ప్రజల మధ్య విధు లు నిర్వహించే పారిశుద్ధ్య కార్మికులు అప్రమ త్తంగా ఉండాలని,ఎక్కడైనా డ్రగ్స్‌,గంజాయి వంటి మాదకద్రవ్యాల వినియోగం, విక్రయం, సరఫరా లేదా రవాణా జరుగుతున్నట్లు గమ నిస్తే వెంటనే ఈగల్ టోల్‌ఫ్రీ నంబర్‌ 1972కు సమాచారం అందించాలని సూచించారు.సో మవారం 5వ శానిటేషన్ డివిజన్ కార్యాల యం వద్ద ఈగల్ టీం ఆధ్వర్యంలో మాదకద్ర వ్యాల నిర్మూలనపై పారిశుద్ధ్య కార్మికులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా కమిషనర్ చల్లా ఓబులేసు మా ట్లాడుతూ...మాదకద్రవ్యాలు యువత భవి ష్యత్తును నాశనం చేస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.సమాజాన్ని ఈ ముప్పు నుంచి కాపాడేందుకు ప్రతి పౌరుడు బాధ్యతాయు తంగా వ్యవహరించాలన...