శ్రీశైల దేవస్థానం హుండీలు లెక్కింపు...
శ్రీశైల దేవస్థానం హుండీలు లెక్కింపు
శ్రీశైల దేవస్థానం,కార్యనిర్వహణాధికారి ఉత్త ర్వుల మేరకు సోమవారం హుండీలు లెక్కింపు కార్యక్రమం నిర్వహించారు.ఈ హుండీల లె క్కింపు ద్వారా దేవస్థానానికి రూ. 5,45,55,0 35 నగదు రాబడిగా లభించింది.కాగా ఈ హుండీల రాబడిని భక్తులు గత 27రోజులలో (26.05.202 6 నుండి 21.06.2026 వరకు) సమర్పిం చడం జరిగింది.అలాగే ఈ హుండీలో 12 7 గ్రాముల 500 మిల్లీగ్రాముల బంగారు, 3.680 కేజీలు వెండి లభించాయి.అదేవిధం గా 392-యుఎస్ఏ డాలర్లు,10,10 5–యు. ఏ.ఇ దిర్హమ్స్,17-సౌది రియా ల్స్,38- సింగ పూర్ డాలర్లు,5–ఇంగ్లాం డు పౌండ్స్,18–మ లేషియా రింగిట్స్, 160–ఆస్ట్రేలియాడాలర్లు, 40–యూరోస్,10–కెనడా డాలర్లు,11–కత్తా రు రియాల్స్,3–ఓమన్ రియాల్స్,100-ఓమన్ బైసాలుమొదలైనవి ఈ హుండీల లెక్కింపులో లభించాయి.పటిష్టమైన భద్రతా ఏర్పాట్ల మ ధ్య సీసీ కెమెరాల నిఘాతో ఈ లెక్కింపును చే పట్టడం జరిగింది.ఈ హుండీల లెక్కింపును కా ర్యనిర్వహణాధికారి యం.శ్రీనివాసరావు పర్య వేక్షించారు.హుండీల లెక్కింపును ధర్మకర్తల మండలి సభ్యులు జి.లక్ష్మేశ్వరి,జి.గంగమ్మ,కె. కాంతివర్ధిని,చిలువేరు కాశీనాథ్ ఉప్పుటూరి సుబ్బలక్ష్మి,పి.యు.శివమ్మ,జి.శ్రీదేవి,ప్ర త్యేక ఆహ్వానితులు బుగ్గన చంద్రమౌళీ శ్వర రెడ్డి,వా యుగండ్ల వెంకటేశ్వర్లు హుండీల లెక్కింపును పరిశీలించారు.అదేవిధంగా హుండీల లెక్కిం పులో పలు విభాగాల యూనిట్ అధికారులు, పర్యవేక్షకులు,దేవస్థానం సిబ్బంది శివసేవకు లు పాల్గొన్నారు.
Comments
Post a Comment