శ్రీశైల దేవస్థానం హుండీలు లెక్కింపు...

శ్రీశైల దేవస్థానం హుండీలు లెక్కింపు
నేటిపత్రిక ప్రజా చరిత్ర న్యూస్,శ్రీశైలం,జూన్, 22 :

శ్రీశైల దేవస్థానం,కార్యనిర్వహణాధికారి ఉత్త ర్వుల మేరకు సోమవారం హుండీలు లెక్కింపు కార్యక్రమం నిర్వహించారు.ఈ హుండీల లె క్కింపు ద్వారా దేవస్థానానికి రూ. 5,45,55,0 35 నగదు రాబడిగా లభించింది.కాగా ఈ హుండీల రాబడిని భక్తులు గత 27రోజులలో (26.05.202 6 నుండి 21.06.2026 వరకు) సమర్పిం చడం జరిగింది.అలాగే ఈ హుండీలో 12 7 గ్రాముల 500 మిల్లీగ్రాముల బంగారు, 3.680 కేజీలు వెండి లభించాయి.అదేవిధం గా 392-యుఎస్ఏ డాలర్లు,10,10 5–యు. ఏ.ఇ దిర్హమ్స్,17-సౌది రియా ల్స్,38- సింగ పూర్ డాలర్లు,5–ఇంగ్లాం డు పౌండ్స్,18–మ లేషియా రింగిట్స్, 160–ఆస్ట్రేలియాడాలర్లు, 40–యూరోస్,10–కెనడా డాలర్లు,11–కత్తా రు రియాల్స్,3–ఓమన్ రియాల్స్,100-ఓమన్ బైసాలుమొదలైనవి ఈ హుండీల లెక్కింపులో లభించాయి.పటిష్టమైన భద్రతా ఏర్పాట్ల మ ధ్య సీసీ కెమెరాల నిఘాతో ఈ లెక్కింపును చే పట్టడం జరిగింది.ఈ హుండీల లెక్కింపును కా ర్యనిర్వహణాధికారి యం.శ్రీనివాసరావు పర్య వేక్షించారు.హుండీల లెక్కింపును ధర్మకర్తల మండలి సభ్యులు జి.లక్ష్మేశ్వరి,జి.గంగమ్మ,కె. కాంతివర్ధిని,చిలువేరు కాశీనాథ్ ఉప్పుటూరి సుబ్బలక్ష్మి,పి.యు.శివమ్మ,జి.శ్రీదేవి,ప్ర త్యేక ఆహ్వానితులు బుగ్గన చంద్రమౌళీ శ్వర రెడ్డి,వా యుగండ్ల వెంకటేశ్వర్లు హుండీల లెక్కింపును పరిశీలించారు.అదేవిధంగా హుండీల లెక్కిం పులో పలు విభాగాల యూనిట్ అధికారులు, పర్యవేక్షకులు,దేవస్థానం సిబ్బంది శివసేవకు లు పాల్గొన్నారు.

Comments

VS9TV NEWS

10లో కల్లూరు మండలం 82.91 శాతం ఉత్తీర్ణత... ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు ఘన సన్మానం...ఎం.శ్రీనివాసులు,ఎంఈఓ,ప్రత్యేక అధికా రి...

ప్రాణాలకు తెగించి రౌడీ షీటర్ ను అడ్డుకున్న ఆటో డ్రైవర్...ఆటోతో ఢీకొట్టి నిలువరించిన తీరు...సీసీటీవీలో వెలుగుచూసిన సాహసం... సన్మానించిన నగర సీపీ సజ్జనర్...నగదు పుర స్కారం,ప్రశంసా పత్రం అందజేత...

విజయవాడలో ఘనంగా హనుమాన్ జ యంతి ఉత్సవాలు...హాజరైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ,అభివృద్ధి కార్పొరేషన్ చైర్ పర్స న్,నంద్యాల పార్లమెంట్ మహిళా అధ్య క్షురాలు కమ్మరి పార్వతమ్మ....

రైతన్న సేవలో మన మంచి ప్రభుత్వం...అన్న దాత సుఖీభవ-పీఎం కిసాన్...సంవత్సరానికి రూ.20వేలు సహకారం...గౌరుచరిత రెడ్డి,పా ణ్యం ఎమ్మెల్యే...

చోరికి పాల్పడిన పని మనిషి నుండి ఐదు తులాల బంగారు,300గ్రాముల వెండి వస్తువులు రికవరీ...వి క్రమ్ సింహ,నాల్గవ పట్టణ సిఐ...

రాజమౌళి,మహేశ్ బాబు ‘వారణాసి’ టైటిల్‌పై వివాదం...

తోపు హీరోయిన్...కట్ చేస్తే,వ్యభిచారంలోకి ఎంట్రీ ? చివరికి ఏయిడ్స్‌తో మృతి...

న్యాయ వ్యవస్థ మీద కేంద్రం దాడి

ప్రేమ వివాహం చేసుకుందనే కోపంతో కన్న కూ తురిని హత్య చేసిన తండ్రి...ఆత్మహత్యగా చి త్రీకరించే ప్రయత్నం...పోస్టుమార్టంతో వెలుగు లోకి వచ్చిన నిజం...

మాదకద్రవ్యాల సమాచారమిద్దాం...పారిశుద్ధ్య కార్మికులకు కమిషనర్ చల్లా సూచన....