మాదకద్రవ్యాల సమాచారమిద్దాం...పారిశుద్ధ్య కార్మికులకు కమిషనర్ చల్లా సూచన....

మాదకద్రవ్యాల సమాచారమిద్దాం

పారిశుద్ధ్య కార్మికులకు కమిషనర్ చల్లా సూచన
ప్రజా చరిత్ర న్యూస్,కర్నూలు కార్పోరేషన్, మే,01 :
    
మాదకద్రవ్యాల బారిన పడకుండా యువత ను కాపాడేందుకు ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా వ్యవహరించి,ఈగల్‌ (ఎలైట్‌ యాం టీ-నార్కోటిక్స్‌ గ్రూప్‌ ఫర్‌ లా ఎన్‌ఫోర్స్‌మెంట్‌) కు సహకారం అందించాలని నగరపాలక సంస్థ కమిషనర్ చల్లా ఓబులేసు పిలుపునిచ్చారు.క్షే త్రస్థాయిలో రాత్రింబవళ్లు ప్రజల మధ్య విధు లు నిర్వహించే పారిశుద్ధ్య కార్మికులు అప్రమ త్తంగా ఉండాలని,ఎక్కడైనా డ్రగ్స్‌,గంజాయి వంటి మాదకద్రవ్యాల వినియోగం, విక్రయం, సరఫరా లేదా రవాణా జరుగుతున్నట్లు గమ నిస్తే వెంటనే ఈగల్ టోల్‌ఫ్రీ నంబర్‌ 1972కు సమాచారం అందించాలని సూచించారు.సో మవారం 5వ శానిటేషన్ డివిజన్ కార్యాల యం వద్ద ఈగల్ టీం ఆధ్వర్యంలో మాదకద్ర వ్యాల నిర్మూలనపై పారిశుద్ధ్య కార్మికులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా కమిషనర్ చల్లా ఓబులేసు మా ట్లాడుతూ...మాదకద్రవ్యాలు యువత భవి ష్యత్తును నాశనం చేస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.సమాజాన్ని ఈ ముప్పు నుంచి కాపాడేందుకు ప్రతి పౌరుడు బాధ్యతాయు తంగా వ్యవహరించాలని కోరారు.అనుమానా స్పద కార్యకలాపాలు,మాదకద్రవ్యాల విక్రయా లు లేదా వినియోగం పై సమాచారం అందించ డం ద్వారానేరాల నియంత్రణకు తోడ్పడవచ్చ న్నారు.పారిశుద్ధ్య కార్మికులు నగరంలోని ప్రతి ప్రాంతంలో తిరుగుతూ విధులు నిర్వహి స్తుం డటంతో,వారి సహకారం మాదకద్రవ్యాల ని ర్మూలనలో కీలకంగా ఉంటుందని తెలిపారు. అనంతరం ఈగల్ బృందం సభ్యులు మాదకద్ర వ్యాల వల్ల కలిగే దుష్పరిణామాలు,యువత పై వాటి ప్రభావం, అనుమానాస్పద కార్యక లాపాలను ఎలా గుర్తించాలి,సమాచారం ఎలా అందించాలి అనే అంశాలపై అవగాహన క ల్పించారు.ఈ కార్యక్రమంలో ఈగల్ ఎస్ఐ సు జన్,టీం సభ్యులు ఎలిషా,మాసుంవలి,శానిటే షన్ ఇన్‌స్పెక్టర్ అనిల్,పారిశుద్ధ్య సిబ్బంది,త దితరులు పాల్గొన్నారు.

Comments

VS9TV NEWS

10లో కల్లూరు మండలం 82.91 శాతం ఉత్తీర్ణత... ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు ఘన సన్మానం...ఎం.శ్రీనివాసులు,ఎంఈఓ,ప్రత్యేక అధికా రి...

ప్రాణాలకు తెగించి రౌడీ షీటర్ ను అడ్డుకున్న ఆటో డ్రైవర్...ఆటోతో ఢీకొట్టి నిలువరించిన తీరు...సీసీటీవీలో వెలుగుచూసిన సాహసం... సన్మానించిన నగర సీపీ సజ్జనర్...నగదు పుర స్కారం,ప్రశంసా పత్రం అందజేత...

విజయవాడలో ఘనంగా హనుమాన్ జ యంతి ఉత్సవాలు...హాజరైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ,అభివృద్ధి కార్పొరేషన్ చైర్ పర్స న్,నంద్యాల పార్లమెంట్ మహిళా అధ్య క్షురాలు కమ్మరి పార్వతమ్మ....

రైతన్న సేవలో మన మంచి ప్రభుత్వం...అన్న దాత సుఖీభవ-పీఎం కిసాన్...సంవత్సరానికి రూ.20వేలు సహకారం...గౌరుచరిత రెడ్డి,పా ణ్యం ఎమ్మెల్యే...

చోరికి పాల్పడిన పని మనిషి నుండి ఐదు తులాల బంగారు,300గ్రాముల వెండి వస్తువులు రికవరీ...వి క్రమ్ సింహ,నాల్గవ పట్టణ సిఐ...

రాజమౌళి,మహేశ్ బాబు ‘వారణాసి’ టైటిల్‌పై వివాదం...

తోపు హీరోయిన్...కట్ చేస్తే,వ్యభిచారంలోకి ఎంట్రీ ? చివరికి ఏయిడ్స్‌తో మృతి...

న్యాయ వ్యవస్థ మీద కేంద్రం దాడి

ప్రేమ వివాహం చేసుకుందనే కోపంతో కన్న కూ తురిని హత్య చేసిన తండ్రి...ఆత్మహత్యగా చి త్రీకరించే ప్రయత్నం...పోస్టుమార్టంతో వెలుగు లోకి వచ్చిన నిజం...