10లో కల్లూరు మండలం 82.91 శాతం ఉత్తీర్ణత... ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు ఘన సన్మానం...ఎం.శ్రీనివాసులు,ఎంఈఓ,ప్రత్యేక అధికా రి...
10లో కల్లూరు మండలం 82.91 శాతం ఉత్తీర్ణత
ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్తులకు స న్మానం
ఎం.శ్రీనివాసులు,ఎంఈఓ,ప్రత్యేక అధికారి
పదవ తరగతి ఫలితాల్లో కల్లూరు మండలం 82.91 శాతం ఉత్తీర్ణత సాధించడం అభినందనీయం అని క ల్లూరు మండలం,ఎంఈఓ,ప్రత్యేక అధికారి ఎం.శ్రీనివా సులు విద్యార్థులను కొనియాడారు.ఈ మేరకు శుక్ర వారం 32వ వార్డ్,ముజఫర్ నగర్ జిల్లా పరిషత్ ఉన్న త పాఠశాల (ఉర్దూ)లో విద్యార్థులకు అభినందన స భ ఏర్పాటు చేశారు.ఈ సందర్బంగా పాఠశాల ప్రధా నోపాధ్యా యులు సి.వీరేశప్ప,విద్యార్థులను కల్లూరు మండలం,ఎంఈఓ,ప్రత్యేక అధికారి ఎం.శ్రీనివాసులు
ఘనంగా సన్మానించారు.
అనంతరం ఎంఈఓ,ప్రత్యేక అధికారి ఎం.శ్రీనివాసులు మాట్లాడుతూ మొదటి సారి 10వతరగతి మొదటి బ్యాచ్ లో ఉర్దూ పాఠశాలలో అద్బుతంగా 14/15, పాస్ కావడం 93% ఉత్తమ ఫలితాలు సాధించడం జరిగిందన్నారు.ప్రధమ,ద్వీతీయ,తృతీయ ర్యాంక్ లు సాధించిన విద్యార్తులను సన్మానించి,వారు ఇంటర్మీడి యట్ చదువు కొరకు తన వంతుగా.ప్రధమ,ద్వితీ య ర్యాంక్ విద్యార్థులకు రూ.2000,తృతీయ ర్యాంక్ విద్యార్ధికి రూ.1000 నగదు అందచేసినట్లు పేర్కొ న్నారు.ఉన్నత చదువు నిమిత్తం ఇంటర్ లో విద్యార్థు లు తప్పక చేరాలని,వారికి,తల్లిదండ్రులకు తెలియచే శారు.ఫెయిల్ అయిన ఒక్క విద్యార్థి సైతం అవగాహ నా కల్పించుకుని,పరీక్షల యందు భయం వీడి తదు పరి జరగబోయే సప్లిమెంటరీ పరీక్షల్లో 100 శాతం ఉ త్తీర్ణత సాధించాలని కోరారు.ఈ కార్యక్రమంలో పాఠశాల పీసీ మెంబర్,తల్లిదండ్రులు,ఉపాధ్యా యులు,సిఆర్ ఎంటిలు పాల్గొన్నారు.
అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులు :
1) అఫిఫా : 560/600 మార్కులు (ప్రధమ ర్యాంక్),
2) ఎస్.సన : 526/600 (ద్వితీయ ర్యాంక్)
3) అఫ్రిన్ : 487/600 (తృతీయ ర్యాంక్)
Comments
Post a Comment