10లో కల్లూరు మండలం 82.91 శాతం ఉత్తీర్ణత... ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు ఘన సన్మానం...ఎం.శ్రీనివాసులు,ఎంఈఓ,ప్రత్యేక అధికా రి...

10లో కల్లూరు మండలం 82.91 శాతం ఉత్తీర్ణత 
ఉత్తమ ఫలితాలు సాధించిన  విద్యార్తులకు స న్మానం
ఎం.శ్రీనివాసులు,ఎంఈఓ,ప్రత్యేక అధికారి
VS9TV న్యూస్,కల్లూరు :
పదవ తరగతి ఫలితాల్లో కల్లూరు మండలం 82.91 శాతం ఉత్తీర్ణత సాధించడం అభినందనీయం అని క ల్లూరు మండలం,ఎంఈఓ,ప్రత్యేక అధికారి ఎం.శ్రీనివా సులు విద్యార్థులను కొనియాడారు.ఈ మేరకు శుక్ర వారం 32వ వార్డ్,ముజఫర్ నగర్ జిల్లా పరిషత్ ఉన్న త పాఠశాల (ఉర్దూ)లో విద్యార్థులకు అభినందన స భ ఏర్పాటు చేశారు.ఈ సందర్బంగా పాఠశాల ప్రధా నోపాధ్యా యులు సి.వీరేశప్ప,విద్యార్థులను కల్లూరు మండలం,ఎంఈఓ,ప్రత్యేక అధికారి ఎం.శ్రీనివాసులు
ఘనంగా సన్మానించారు.
అనంతరం ఎంఈఓ,ప్రత్యేక అధికారి ఎం.శ్రీనివాసులు మాట్లాడుతూ మొదటి సారి 10వతరగతి మొదటి బ్యాచ్ లో ఉర్దూ పాఠశాలలో అద్బుతంగా 14/15, పాస్ కావడం 93% ఉత్తమ ఫలితాలు సాధించడం జరిగిందన్నారు.ప్రధమ,ద్వీతీయ,తృతీయ ర్యాంక్ లు సాధించిన విద్యార్తులను సన్మానించి,వారు ఇంటర్మీడి యట్ చదువు కొరకు తన వంతుగా.ప్రధమ,ద్వితీ య ర్యాంక్ విద్యార్థులకు రూ.2000,తృతీయ ర్యాంక్ విద్యార్ధికి రూ.1000 నగదు అందచేసినట్లు పేర్కొ న్నారు.ఉన్నత చదువు నిమిత్తం ఇంటర్ లో విద్యార్థు లు తప్పక చేరాలని,వారికి,తల్లిదండ్రులకు తెలియచే శారు.ఫెయిల్ అయిన ఒక్క విద్యార్థి సైతం అవగాహ నా కల్పించుకుని,పరీక్షల యందు భయం వీడి తదు పరి జరగబోయే సప్లిమెంటరీ పరీక్షల్లో 100 శాతం ఉ త్తీర్ణత సాధించాలని కోరారు.ఈ కార్యక్రమంలో పాఠశాల పీసీ మెంబర్,తల్లిదండ్రులు,ఉపాధ్యా యులు,సిఆర్ ఎంటిలు పాల్గొన్నారు.

అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులు :

1) అఫిఫా : 560/600 మార్కులు (ప్రధమ ర్యాంక్), 
2) ఎస్.సన : 526/600 (ద్వితీయ ర్యాంక్) 
3) అఫ్రిన్ : 487/600 (తృతీయ ర్యాంక్)

Comments

VS9TV NEWS

ప్రాణాలకు తెగించి రౌడీ షీటర్ ను అడ్డుకున్న ఆటో డ్రైవర్...ఆటోతో ఢీకొట్టి నిలువరించిన తీరు...సీసీటీవీలో వెలుగుచూసిన సాహసం... సన్మానించిన నగర సీపీ సజ్జనర్...నగదు పుర స్కారం,ప్రశంసా పత్రం అందజేత...

విజయవాడలో ఘనంగా హనుమాన్ జ యంతి ఉత్సవాలు...హాజరైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ,అభివృద్ధి కార్పొరేషన్ చైర్ పర్స న్,నంద్యాల పార్లమెంట్ మహిళా అధ్య క్షురాలు కమ్మరి పార్వతమ్మ....

రైతన్న సేవలో మన మంచి ప్రభుత్వం...అన్న దాత సుఖీభవ-పీఎం కిసాన్...సంవత్సరానికి రూ.20వేలు సహకారం...గౌరుచరిత రెడ్డి,పా ణ్యం ఎమ్మెల్యే...

చోరికి పాల్పడిన పని మనిషి నుండి ఐదు తులాల బంగారు,300గ్రాముల వెండి వస్తువులు రికవరీ...వి క్రమ్ సింహ,నాల్గవ పట్టణ సిఐ...

రాజమౌళి,మహేశ్ బాబు ‘వారణాసి’ టైటిల్‌పై వివాదం...

తోపు హీరోయిన్...కట్ చేస్తే,వ్యభిచారంలోకి ఎంట్రీ ? చివరికి ఏయిడ్స్‌తో మృతి...

న్యాయ వ్యవస్థ మీద కేంద్రం దాడి

ప్రేమ వివాహం చేసుకుందనే కోపంతో కన్న కూ తురిని హత్య చేసిన తండ్రి...ఆత్మహత్యగా చి త్రీకరించే ప్రయత్నం...పోస్టుమార్టంతో వెలుగు లోకి వచ్చిన నిజం...

మాదకద్రవ్యాల సమాచారమిద్దాం...పారిశుద్ధ్య కార్మికులకు కమిషనర్ చల్లా సూచన....