Posts

Showing posts from August, 2025

రేయ్ రేయ్ ఏంది రా ఇలా తయారు అయ్యావ్...నువ్వు మనిషివేనా...మిక్సీ వైరు గొంతుకు బిగించి భార్యను హతమార్చిన భర్త...

Image
రేయ్ రేయ్ ఏంది రా ఇలా తయారు అయ్యావ్ నువ్వు మనిషివేనా... మిక్సీ వైరు గొంతుకు బిగించి భార్యను హతమార్చిన భర్త VS9TV న్యూస్,పార్వతీపురం  మన్యం జిల్లా : మద్యం త్రాగడానికి డబ్బులు ఇవ్వలేదని భార్యను అతికిరాతకంగా హతమార్చాడు ఓ కసా యి భర్త.కంటికి రెప్పలా కాపాడాల్సిన భర్తే కాలయముడై హత్య చేసిన ఘటన జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి...గోపాలపురం గ్రామానికి చెందిన త్రివేణి,పార్వతీపురం మండ లం బందలుప్పి గ్రామానికి చెందిన రామకృష్ణలు గత కొన్నేళ్ల క్రితం వివాహం చేసుకున్నా రు.అనంతరం ఈ దంపతులు సాలూరు పట్టణం దుగ్గాన వీధిలో అద్దె ఇంట్లో నివసిస్తు న్నారు.వీరికి ఇద్దరు కుమారులు ఆదిత్య,మహేందర్ ఉన్నారు.రామకృష్ణ తాపీ మేస్త్రీగా పనిచేస్తుండగా త్రివేణి కూలి పనులు చేస్తుంటుంది.ఇద్దరు కలిసి కష్టపడి కుటుంబాన్ని పో షిస్తున్నారు.వర్షాల కారణంగా పనులు లేక గత కొద్ది రోజులుగా ఇంట్లోనే ఉండిపోయా రు.ఈ క్రమంలోనే రామకృష్ణ మద్యం కోసం త్రివేణిని డబ్బులు అడిగాడు.అయితే త్రివేణి త న దగ్గర డబ్బులు లేవని డబ్బులు ఇచ్చేందుకు నిరాకరించింది.ఈ విషయంలో ఇరువురు మ ధ్య ఘర్షణ చోటుచేసుకుంది.ఈ క్రమంలోనే తీవ్ర ఆగ్రహానికి గురైన రామకృష్ణ ఇం...

నువ్వు నల్లగా ఉన్నవ్...ఈ క్రీమ్ తెల్లగా చేస్తుంది...భార్య ఒంటిపై యాసిడ్ పోసి నిప్పంటించిన భర్త...నిందితుడికి మరణశిక్ష...

Image
నువ్వు నల్లగా ఉన్నవ్...ఈ క్రీమ్ తెల్లగా చేస్తుంది భార్య ఒంటిపై యాసిడ్ పోసి నిప్పంటించిన భర్త నిందితుడికి మరణశిక్ష VS9TV న్యూస్,హైదరాబాద్ : నువ్వు నల్లగా ఉన్నవ్...ఈ క్రీమ్ తెల్లగా చేస్తుంది.అంటూ భార్య శరీరంపై యాసిడ్ పో శాడు భర్త.ఆ తర్వాత మండుతున్న అగరుబత్తీలతో శరీరంపై కాల్చడం ప్రారంభించాడు. దీంతో అప్పటికే వేసిన యాసిడ్ కారణంగా మంటలు వేగంగా వ్యాపించి వివాహిత మం టల్లో కాలిపోయింది.కాసేపటికే మృతి చెందిన ఘటన వెలుగులోకి వచ్చింది.వివరాలు... 2017,జూన్,24న రాత్రి జరిగిన ఈ ఘటన ఇప్పటికీ ఉదయ్‌పూర్ ప్రజలను కలవరపె డుతుంది.కాగా ఈ కేసును విచారించిన మావ్లీ అదనపు జిల్లా,సెషన్స్ కోర్టు చా రిత్రాత్మక తీర్పును వెలువరించింది.భార్య లక్ష్మిని హత్య చేసిన కిషన్ లాల్‌కు మరణశిక్ష విధించిం ది.ఘటన జరిగిన రోజు రాత్రి నిందితుడు భార్య ఒంటిపై ఓ కెమికల్ రాశాడు.ఈ మందు తెల్లగా మారుస్తుం దని నమ్మించాడు.కానీ అది యాసిడ్ వాసన వస్తుందని పసిగట్టేలో పే...ఆమె పొట్టపై మండుతున్న ధూపం వేసి,మిగిలిన మందు కూడా పోశాడు.దీంతో ల క్ష్మి మంటల్లో చిక్కుకుని ప్రాణాలు విడిచింది.ఈ కేసులో మొత్తం 14మంది సాక్ష్యం చెప్ప గా...నిందితుడికి వ్...

పాత్రికేయ గణపతిని దర్శించుకోవడం ఆనందంగా ఉంది...గౌరు జనార్ధన రెడ్డి,టీడీపీ యువ నాయకులు....

Image
పాత్రికేయ గణపతిని దర్శించుకోవడం ఆనందంగా ఉంది గౌరు జనార్ధన రెడ్డి,టీడీపీ యువ నాయకులు VS9TV న్యూస్,కర్నూలు కలెక్టరేట్ : కర్నూలు కలెక్టరేట్,సమాచార శాఖ భవన్ ప్రాంగణంలో ప్రింట్ అండ్  ఎలక్ట్రానిక్ మీడి యా పాత్రికేయుల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పాత్రికేయ శేషనాగ గణపతిని ఆదివారం పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితరెడ్డి,గౌరు వెంకట రెడ్డిల తనయుడు గౌరు జనార్ధన రెడ్డి అ నుచర గణంతో దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ సందర్భంగా జనార్ధన్ రెడ్డి మాట్లాడుతూ పాత్రికేయులు కేవలం ప్రజలకు,ప్రభుత్వాలకు మధ్య వారదులుగా ఉంటూ, అహర్నిశలు వార్తలను సేకరిస్తూ గడిపే మిత్రులు.ఇలా దేశ వ్యాప్తంగా నిర్వహించే వినా యక చవితి నవరాత్రి కారక్రమాలలో భాగస్వామ్యం కావడం,మట్టి వినాయకుడిని ఏర్పా టు చేసి తమ విలువైన సమయాన్ని ఆ గణనాధుని సేవలో కేటాయించడం అభినందనీ యం అన్నారు.పూజలతోనే కాకుండా ప్రతిరోజు త్రికాల సమయంలో అల్పాహారాలు,అ న్నదానాలు నిర్వహించడం గర్వకారణం అని కొనియాడారు. అంతే కాకుండా పర్యావరణ పరిరక్షణలో భాగంగా సమాజానికి సైతం ఒక సందేశాన్ని తమ ద్వారా తెలియచే యడం.ప్రతి ఒక్కరిని పర్యావరణ పరిరక్షకులుగా చేయాలనే సం కల...

రేషన్ దుకాణాల్లో రాగులు,నూనె,కందిపప్పు అందిస్తాంనాదెండ్ల మనోహర్,మంత్రి...

Image
రేషన్ దుకాణాల్లో రాగులు,నూనె,కందిపప్పు అందిస్తాం నాదెండ్ల మనోహర్,మంత్రి VS9TV న్యూస్,అమరావతి ప్రతినిధి : రేషన్ కార్డుదారులకు మంత్రి నాదెండ్ల మనోహర్ గుడ్ న్యూస్ చెప్పారు.రేషన్ దుకాణాల్లో రాగులు,నూనె,గోధుమ పిండి,కందిపప్పు అందిస్తామని అన్నారు.నెలంతా రేషన్ అందుబా టులో ఉండేలా చూస్తామన్నారు.గత ప్రభుత్వం వ్యవస్థలను నిర్వీర్యం చేసిందని విమర్శిం చారు.ప్రభుత్వం చేపట్టే విప్లవాత్మక నిర్ణయాలు పేదల సంక్షేమం కోసమే అని పేర్కొన్నా రు.ఆర్థిక ఇబ్బందులున్నా సూపర్ సిక్స్ అమలు చేస్తున్నట్లు వివరించారు.

ఘనంగా గౌరు వెంకట రెడ్డి జన్మదిన వేడుకలు...

Image
ఘనంగా గౌరు వెంకట రెడ్డి జన్మదిన వేడుకలు VS9TV న్యూస్,కల్లూరు : కర్నూలు నగరంలోని,మాధవి నగర్,టీడీపీ సీనియర్ నాయకులు గౌరు వెంకట రెడ్డి స్వగృ హంలో ఆదివారం ఆయన జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు.ఈ సందర్బంగా బొల్లవరం టీడీపీ నాయకులు పి.వి.రమణ రెడ్డి,ఎన్.ప్రసాద్ గౌడ్,బి.లక్ష్మన్న,బి.లోకేష్, బి.బలరాముడు,ఆర్ మౌలాలిలు కేక్ కట్ చేసి గౌరు వెంకట రెడ్డికి జన్మదిన శుభాకాంక్ష లు తెలిపారు.ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.

పన్నులు చెల్లించి...వడ్డీ నుంచి విముక్తి పొందండి...నగరపాలక సంస్థ కమిషనర్ పి.విశ్వనాథ్...

Image
పన్నులు చెల్లించి...వడ్డీ నుంచి విముక్తి పొందండి నగరపాలక సంస్థ కమిషనర్ పి.విశ్వనాథ్ VS9TV న్యూస్,కర్నూలు కా ర్పోరేషన్ : ప్రజలు తమ ఆస్తి పన్నులు,కొ ళాయి చార్జీలు అలాగే వ్యాపార స్తులు ట్రేడ్ లైసెన్స్ రుసుముల బ కాయిలను సత్వరమే చెల్లించి,వ డ్డీ నుండి విముక్తి పొందాలని న గర పాలక కమిషనర్ పి.విశ్వనా థ్ ఆదివారం ఒక ప్రకటనలో తెలి పారు.2025,సెప్టెంబర్,30వ తే దీలోగా చెల్లించే వారికి అపరాధ రుసుము నుండి మినహాయింపు లభిస్తుందని పేర్కొన్నారు.అలాగే ఆలస్యం చేసిన పక్షం లో అపరాధ రుసుము వసూలు చేయడమే కాక,చట్టపరమైన చర్యలు కూడా తీసుకోబడ తాయని ఆయన హెచ్చరించారు.పన్నులను పురమిత్ర యాప్,సమీప సచివాలయాలు,ఆ న్‌లైన్ సేవా కేంద్రాలు,లేదా నగరపాలక సంస్థ కార్యాలయంలో చెల్లించే సౌకర్యం ఉంద ని కమిషనర్ వివరించారు.ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకుని నగర అభివృద్ధి లో భాగస్వాములవ్వాలని కమిషనర్ విశ్వనాథ్ పిలుపునిచ్చారు.

సిరి శ్రీదత్త గ్రూప్ సబ్యులకు 20ప్యాకెట్ లు ఉల్లిగడ్డలు ఉచిత పంపిణీ...

Image
సిరి శ్రీదత్త గ్రూప్ సబ్యులకు 20ప్యాకెట్ లు ఉల్లిగడ్డలు ఉచిత పంపిణీ VS9TV న్యూస్,కర్నూలు ప్రతినిధి : కర్నూలు నగరం,24వార్డు,లక్ష్మి నగర్,సిరి శ్రీదత్త గ్రూప్ సబ్యులకు ఆదివారం తెలుగు బా షా దినోత్సవం పురస్కరించు కొని కేజీ గంగాధర రెడ్డి సహకారంతో మెప్మా ఆర్పీలు ఎ స్.ఉమాదేవి,సి.మంజుల ఆధ్వర్యంలో 20ప్యాకెట్ లు ఉల్లిగడ్డలు ఉచిత పంపిణీ కార్యక్ర మం చేపట్టారు.ఈ సందర్బంగా గంగాధర్ రెడ్డి మాట్లాడుతూ లక్ష్మీనగర్,సిరి శ్రీదత్త గ్రూప్ లీడర్ లు నిజాయితీగా నిస్వార్థంగా గ్రూపుల నిర్వహిస్తున్నట్లు చెప్పారు.కావున వారి నిజా యితీని గుర్తించి ఉడుత భక్తిగా పది క్వింటాల్ ఉల్లిపాయలనుఅందచేసినట్లు పేర్కొన్నా రు.సిరి శ్రీదత్త మహిళ ఐక్య సంఘాలు క్రమశిక్షణతో మంచి ప్రణాళికతో ముందుకెళ్లటం సంతోషం అని కొనియాడారు.అందుకే తనవంతుగా చేసే కార్యక్రమాలతో పాటు వార్డు అవినీతి లేని గ్రూప్ లుగా భావించి,ఈ కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు.సిరి శ్రీదత్త పొ దుపు గ్రూప్ సబ్యులకు ఒకొక్కరికి నాలుగు కేజీల చొప్పున 500మంది సబ్యులకు పంపి ణీ చేయడం జరిగిందన్నారు.మిగతా గ్రూప్ లకు భవిష్యత్ లో సహకారం అందిస్తామని, సభ్యులందరు నవ్వుతూ,ఆరోగ్యా...

డ్రగ్స్ వద్దు బ్రో పోస్టర్లు ఆవిష్కరణ...డ్రగ్స్ సమాచారాన్ని టోల్ ఫ్రీ నంబర్ 1972 నెంబరుకు తెలియజేయండి...ఈగల్ ఐజి ఆకే రవికృష్ణ...

Image
డ్రగ్స్ వద్దు బ్రో పోస్టర్లు ఆవిష్కరణ డ్రగ్స్ సమాచారాన్ని టోల్ ఫ్రీ నంబర్  1972 నెంబరుకు తెలియజేయండి ప్రజలు,యువత ఎవరైనా సైబర్ నేరాల  బారిన పడితే వెంటనే 1930కు తెలపండి  ఈగల్ ఐజి ఆకే రవికృష్ణ VS9TV న్యూస్,కర్నూలు క్రైం : డ్రగ్స్ రహిత సమాజమే మన లక్ష్యమని,సమిష్టి కృషితో డ్రగ్స్ ను పారద్రోలుదామని,ప్రజ లు సైబర్ నేరాల బారిన పడకుండా అప్రమత్తంగా ఉండాలని ఈగల్ ఐజి ఆకే రవికృష్ణ పి లుపునిచ్చారు.శనివారం కర్నూలు,దూపాడు దగ్గర ఉన్న అశోక ఉమెన్స్ ఇంజనీరింగ్ క ళాశాలలో ఈగల్ ఐజి పాల్గొని " డ్రగ్స్ వద్దు బ్రో "అనే కార్యక్రమంపై అవగాహన చేశా రు.ఈ సందర్భంగా ఈగల్ ఐజి ఆకే రవికృష్ణ మాట్లాడుతూ... డ్రగ్స్ వద్దు బ్రో అనే పేరుతో పోస్టర్స్ ను విడుదల చేయడం జరిగిందన్నారు.ఈ పోస్టర్స్ ఆవిష్కణలో డ్రగ్స్ మిమ్మల్నే కాదు,మీ కుటుంబాలని నాశనం చేస్తుంది, బాల్యాన్ని బలి తీసుకుంటున్న డ్రగ్స్ మత్తులో పిల్లలపై అఘాయిత్యాలు,డ్రగ్స్ కేసుల్లో ఇరుక్కోంటున్న విద్యార్దులు అవగాహనా పెంచు కోవాలని అన్నారు.యువత తప్పు ద్రోవ పడకూడదన్నారు.విద్యార్దులు బాగా చదువుకో వాలన్నారు.ప్రజల జీవితాలు,ఆరోగ్యాలతో చెలగాటమాడే డ్రగ్స్,గం...

విదేశాల్లో ఘనంగా గౌరు వెంకట రెడ్డి జన్మదిన వేడుకలు...

Image
విదేశాల్లో ఘనంగా గౌరు వెంకట రెడ్డి జన్మదిన వేడుకలు VS9TV న్యూస్,కర్నూలు ప్రతినిధి : దుబాయ్ లోని బూర్జు ఖలీఫాలో గౌరు వెంకట రెడ్డి జన్మదిన వేడుకలు ఆదివారం ఘనం గా జరుపుకున్నారు.ఈ నేపథ్యంలో గౌరు వెంకట రెడ్డికి శుభాకాంక్షలు తెలియచేశారు. ఈ కార్యక్రమంలో గౌరు వెంకట రెడ్డి మిత్రులు దేవేందర్ రెడ్డి,గోవింద్ రెడ్డి,బిరం సుధాక ర్ రెడ్డీ,బొమ్మరెడ్డి,సునీల్ కాంత్ రెడ్డి,రాధరప్ప సత్యం,ఇర్షాద్,తదితరులు పాల్గొన్నారు.

చెన్నూర్,ఎస్ బిఐ బ్యాంక్ 402గోల్డ్ లోన్ ఖాతాల ఆభరణాలు అపహరణ...బంగారం 25.17కిలోలు,విలువ రూ.12.61 కోట్లు,నగదు రూ.1.10కోట్లు దుర్వినియోగం...

Image
చెన్నూర్,ఎస్ బిఐ బ్యాంక్ 402గోల్డ్  లోన్ ఖాతాల ఆభరణాలు అపహరణ బంగారం,25.17కిలోలు,విలువ రూ.12.61 కోట్లు,నగదు రూ.1.10కోట్లు దుర్వినియోగం బ్యాంక్ లో చోరీ కేసులో 47మంది నిందితులు అరెస్ట్ ఇందులో ముగ్గురు బ్యాంక్ అధికారులే 15.237 కిలోల నగలు,రూ.1,61,730 నగదు స్వాధీనం రామగుండం పోలీస్ కమీషనరేట్ VS9TV న్యూస్,రామగుండం క్రైం : 2025,ఆగస్ట్,23వ తేదీన,రితేష్ కుమార్ గుప్తా,రీజినల్ మేనేజర్,ఎస్బీఐ చెన్నూర్ పీఎస్ చెన్నూర్‌లో ఫిర్యాదు చేశారు.ఆయన ఫిర్యాదు ప్రకారం బ్యాంకులో 402గోల్డ్ లోన్ ఖా తాల ఆభరణాలు (25.17 కిలోల బంగారం) విలువ రూ.12.61 కోట్లు మరియు నగదు రూ.1.10కోట్లు దుర్వినియోగం చేయబడి,దొంగిలించబడ్డాయి.ఈ ఫిర్యాదు అందుకున్న వెంటనే రామగుండం కమిషనర్ ఆఫ్ పోలీస్,ఏ.భాస్కర్,డీసీపీ మంచిర్యాల్ పర్యవేక్షణలో నాలుగు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి దర్యాప్తు బాధ్యతను ఏ.వెంకటేశ్వర్, ఏసీపీ జై పూర్‌కు అప్పగించారు.దర్యాప్తు అధికారి,ప్రత్యేక బృందాలు బ్యాంకును తనిఖీ చేసి,సాం కేతిక ఆధారాలను సేకరించి,క్యాషియర్ నరిగె రవీందర్ ఖాతాలో ఆడిట్ నిర్వహించగా భారీగా అనుమానాస్పద డిపాజిట్లు ఉన్నట్లు తేలింది.ప్రధాన నిందితు...

పవన్‌ కల్యాణ్‌పై సుగాలి ప్రీతి తల్లి కౌంటర్‌ ఎటాక్‌...

Image
పవన్‌ కల్యాణ్‌పై సుగాలి ప్రీతి తల్లి కౌంటర్‌ ఎటాక్‌ VS9TV న్యూస్,అమరావతి ప్రతినిధి : ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌  తాను,డిప్యూటీ సీఎం బాధ్యతలు స్వీకరించగానే నేను తీసుకున్న తొలి నిర్ణయం సుగాలి ప్రీతి కేసు అని అన్నారు.ఆంధ్రప్రదేశ్‌లో సుగాలి ప్రీతి కే సు మరోసారి చర్చగా మారి రచ్చకు దారితీస్తోంది.సుగాలి ప్రీతి తల్లి పార్వతి కామెంట్లపై జ నసేన అధినేత,ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ స్పందించడం.ఆ తర్వాత జనసేన కౌం టర్‌ ఇవ్వడంతో రచ్చగా మారింది.ఇక,మరోసారి స్పందించిన సుగాలి ప్రీతిబాయి తల్లి పా ర్వతి,డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌పై కౌంటర్‌కు దిగారు.పవన్ కల్యాణ్‌ డిప్యూటీ సీఎం అ య్యాక చాలా సంతోషించాం.కూటమి ప్రభుత్వం వచ్చి 14నెలలు అయినా ప్రీతి కేసులో ఎలాంటి పురోగతి లేదు.ఎస్సీ,ఎస్టీ చట్టం ప్రకారం 5 ఎకరాలు భూమి,5 స్థలం,ఉద్యోగం ఇచ్చారు.అది కూడా జగన్ ప్రభుత్వంలో ఇచ్చారు.నా కూతురుకు ఇదే న్యాయం చేసినట్టా ? అని ప్రశ్నించారు.అయినా,నేను డబ్బుకోసం పోరాటం చేయడం లేదు.నా కూతురు చ నిపోయిన రోజే డబ్బులు ఇస్తామన్నా తీసుకోలేదు.డిప్యూటీ సీఎం హోదాలో పవన్ కల్యా ణ్‌ ఎలా అబద్ధాలు చెబుతున్నారు? అంటూ నిలదీశా...

పాత్రికేయ గణపతిని దర్శించుకున్న జాయింట్ కలెక్టర్ డాక్టర్ బి.నవ్య...

Image
పాత్రికేయ గణపతిని దర్శించుకున్న జాయింట్ కలెక్టర్ డాక్టర్ బి.నవ్య VS9TV న్యూస్,కర్నూలు కలెక్టరేట్ : కర్నూలు కలెక్టరేట్ ప్రాంగణంలోని సమాచార శాఖ మీడియా పాయింట్ నందు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా పాత్రికేయులు నిర్వహిస్తున్న పాత్రికేయ గణపతిని కర్నూలు జి ల్లా జాయింట్ కలెక్టర్ డాక్టర్ బి.నవ్య దర్శించుకుని,ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ సందర్భంగా జెసి నవ్య మాట్లాడుతూ పాత్రికేయులు సమాచారాల సేకరణతో పాటు ఆధ్యా త్మికంగా గణనాథుని ఏర్పాటు చేసి,పూజా కార్యక్రమాలు,అన్నదాన కార్యక్రమాలు,అలాగే పర్యావరణ హితాన్ని కోరుతూ మట్టి వినాయకుడిని స్థాపించి సమాజానికి మట్టి వినాయ కుల ప్రాముఖ్యతను తెలియజేయడం అభినందనీయం అన్నారు. ఇలాగే ప్రతి సంవత్సరం ప్రజా సేవతో పాటు,ఆధ్యాత్మిక సేవ చేస్తూ విలేకరుల ఐకమత్యా న్ని చాటి చెప్పాలని,ఆ గణనాథుని ఆశీస్సులు ఎల్లవేళలా అందరికీ కలగాలని వారు కో రారు.ఈ కార్యక్రమంలో పాత్రికేయ గణపతి ఉత్సవ కమిటీ,ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడి యా మంజునాథ్ శ్రీనివాసులు,విద్యాసాగర్ రామకృష్ణ,ప్రసాద్,విజయ్ కుమార్,ఆసిఫ్,శ్రీ నాథ్ రెడ్డి,అవినాష్,కిషోర్,పరమేష్,సత్యనారాయణ,తదితరులు పాల్గొన్న...

ఎమ్మెల్సీగా మాజీ ఇండియా క్రికెట్ కెప్టెన్ అజారుద్దీన్...

Image
ఎమ్మెల్సీగా మాజీ ఇండియా క్రికెట్ కెప్టెన్ అజారుద్దీన్ VS9TV న్యూస్,హైదరాబాద్ : గవర్నర్ కోటలో ఎమ్మెల్సీలుగా కోదండరాం అజారుద్దీన్ పేర్లను సిఫార్సును చేస్తూ తెలం గాణ క్యాబినెట్ ఆమోదం తెలిపింది.సుప్రీంకోర్టు తీర్పుతో కేబినెట్ మరోసారి గవర్నర్ కో ట ఎమ్మెల్సీల పేర్లను సిఫార్సు చేసింది. అయితే రేవంత్ సర్కార్,కోదండరాం పేరుతో పా టు ఈసారి అమీర్ అలీ ఖాన్ స్థానంలో అజారుద్దీన్ కు స్థానం కల్పించింది.తెలంగాణలో ని రేవంత్ రెడ్డి ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలపై కీలక నిర్ణయం తీసుకుంది.షెడ్యూల్ ప్రకారమే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించనున్నట్లు వెల్లడించింది.ఈ మేరకు లోకల్‌ బాడీ ఎలక్షన్స్‌కు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది.సెప్టెంబర్‌లో స్థానిక సం స్థల ఎన్నికలు నిర్వహించాలని...ఎన్నికల కమిషన్‌కు తెలంగాణ ప్రభుత్వం లేఖ రాసింది. అంతేకాకుండా...రిజర్వేషన్లలో సీలింగ్ క్యాప్‌ ఎత్తివేతకు తెలంగాణ కేబినెట్ ఆమోదం తె లిపింది.స్పెషల్ జీవోతో ఎన్నికలకు వెళ్లాలని డెసిషన్ తీసుకుంది.రిజర్వేషన్ల పరిమితిని ఎ త్తేస్తూ అసెంబ్లీలో తీర్మానం చెయ్యాలని నిర్ణయం తీసుకుంది.కాగా...ఎమ్మెల్సీలుగా కో దండరాం,అమ...

గంజాయి రవాణా చేస్తున్న ఐదుగురు వ్యక్తులు అరెస్ట్...రవికుమార్,బయ్యారం సీఐ...

Image
గంజాయి రవాణా చేస్తున్న ఐదుగురు వ్యక్తులు అరెస్ట్ రవి కుమార్,బయ్యారం సీఐ VS9TV న్యూస్,మహబూబాబాద్ క్రైం : మహబూబాబాద్ జిల్లా ఎస్పి సుధీర్ రాంనాథ్ కేకన్,డిఎస్పి తిరుపతి రావు అదేశాల మేర కు బయ్యారం మండలం కేంద్రం జగ్గుతండా,ఎక్స్ రోడ్ వద్ద బయ్యారం ఎస్ఐ తిరుపతి త న సిబ్బందితో కలిసి వాహనాల తనిఖీ నిర్వహించారు.ఈ సందర్బంగా అనుమాన స్పదం గా తిరుగుతున్న ఐదుగురు వ్యక్తులను పట్టుకొని,వారి దగ్గర నుండి 300గ్రాముల గంజా యిని స్వాధీనం చేసుకున్నట్లు సీఐ రవి కుమార్ తెలిపారు.ఈ నేపథ్యంలో సీఐ రవి కుమా ర్ నిందితుల వివరాలు విలేకరు లకు తెలియజేశారు.ఇర్సులాపురం గ్రామానికి చెందిన గుడ్ల సాయి,బయ్యారం గ్రామానికి చెందిన మక్కాల నవీన్,గార్ల మండలం,గుంపెల్ల గూ డెంకి చెందిన రెబెల్ల సాయి ప్రకాష్,వరంగల్ జిల్లా పొన్నేకల్ గ్రామానికి చెందిన జన్ను ది లీప్ తో పాటు ఒక బాల నేరస్తుడిని అరెస్ట్ చేసినట్టు తెలిపారు.నిందితుల దగ్గర నుండి 3 00 గ్రాముల గంజాయి,మూడు ద్విచక్ర వాహనాలు,మూడు మొబైల్ ఫోన్స్ స్వాధీనం చే సుకొని నిందితులను రిమాండ్ కు తరలించినట్లు సీఐ రవికుమార్ పేర్కొన్నారు.ఈ కార్య క్రమంలో సెకండ్ ఎస్ఐ ఎస్.డి.మైబూబి,పోలీస్ సిబ్బ...

విభాగాల మధ్య సమన్వయం అవసరం... మున్సిపల్ షాపులకు యుద్ధప్రాతిపదికన మరమ్మత్తులు...పి.విశ్వనాథ్,నగరపాలక సంస్థ కమిషనర్...

Image
విభాగాల మధ్య సమన్వయం అవసరం మున్సిపల్ షాపులకు యుద్ధప్రాతిపదికన మరమ్మత్తులు బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తే తీవ్ర పరిణామాలు పి.విశ్వనాథ్,నగరపాలక సంస్థ కమిషనర్  VS9TV న్యూస్,కర్నూలు కార్పోరేషన్ : కర్నూలు నగరంలో సమస్యల పరిష్కారానికి విభాగాల మధ్య సమన్వయం తప్పనిసరి అ ని,విధుల్లో నిర్లక్ష్యం ప్రదర్శిస్తే కఠిన చర్యలు తప్పవని నగరపాలక కమిషనర్ పి.విశ్వనాథ్ అధికారులను హెచ్చరించారు.శనివారం ఆయన పెద్ద మార్కెట్,వినాయక ఘాట్ వద్ద ము న్సిపల్ దుకాణాలు,పరిసర ప్రాంతాలు,కింగ్ మార్కెట్ కమ్యూనిటీ హాల్,కిడ్స్ వరల్డ్ వద్ద డ్రైనేజీ కాలువ ఓవర్‌ఫ్లో సమస్యలను ప్రత్యక్షంగా పరిశీలించారు.ఈ సందర్భంగా కమిష నర్ మాట్లాడుతూ...నగరంలోని మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్‌లలో అవసరమైన మరమ్మ త్తు పనులను ఇంజనీరింగ్, రెవెన్యూ విభాగాల అధికారులు సమన్వయంతో యుద్ధప్రాతి పదికన పూర్తి చేయాలని ఆదేశించారు.ఖాళీగా ఉన్న షాపుల పరిస్థితిని రెవెన్యూ ఇన్ స్పె క్టర్లు తరచూ పర్యవేక్షించాలని సూచించారు. అలాగే,బహిరంగ ప్రదేశాల్లో పారిశుద్ధ్యం లోపిస్తే సంబంధిత శానిటేషన్ ఇన్ స్పె క్టర్లు పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుందని స్ప ష్టం చేశారు.విధుల్లో...

అభిప్రాయాలు వ్యక్తపరిచేందుకు ప్రెస్ క్లబ్ ఎంతో ఉపయోగం...ఎం.ఏ.హఫీజ్ ఖాన్,కర్నూలు మాజీ ఎమ్మెల్యే...

Image
అభిప్రాయాలు వ్యక్తపరిచేందుకు ప్రెస్ క్లబ్ ఎంతో ఉపయోగం ఎం.ఏ.హఫీజ్ ఖాన్,కర్నూలు మాజీ ఎమ్మెల్యే VS9TV న్యూస్,కర్నూలు క్రైం : జర్నలిస్టులు,రాజకీయ నాయకులు, సమాజ పెద్దలు తమ అభిప్రాయాలను వ్యక్తపరిచేం దుకు ప్రెస్ క్లబ్ ఎంతో ఉపయోగం అని కర్నూలు మాజీ ఎమ్మెల్యే ఎం.ఎ.హఫీజ్ ఖాన్ అ న్నారు.శనివారం కర్నూలు నగరం,ఎ.క్యాంప్ లో నూతనంగా కేటాయించిన కర్నూలు ప్రె స్ క్లబ్ ను మాజీ ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ జిల్లా సందర్శించారు.ఈ సందర్బంగా వారు సీనియర్ జర్నలిస్టులు,ప్రెస్ క్లబ్ అధ్యక్షులు కొత్తూరు సత్యనారాయణ గుప్తా, సీనియర్ ఫో టోగ్రాఫర్ కరణ్,రాము, సీనియర్ రిపోర్టర్ సత్యనారాయణ, రిపోర్టర్ చంద్రశేఖర్‌లను క లిశారు.అనంతరం హాఫిజ్ ఖాన్ మాట్లాడుతూ ప్రెస్ క్లబ్‌ను కేటాయించినందుకు జిల్లా క లెక్టర్ కి ధన్యవాదాలు తెలిపారు.ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి పాలనలో ప్రెస్ అకాడమీ చైర్మన్ శ్రీనాథ్ రెడ్డి ఈ ప్రెస్ క్లబ్ ఫైల్‌ను ప్రారంభించిన విషయాన్ని గుర్తుచేశా రు.ఆయన అకాల మరణం తరువాత ఈ ప్రక్రియ ఆగిపోయిందని తెలిపారు.జిల్లా కలెక్ట ర్,అన్ని రాజకీయ పార్టీలు,జర్నలిస్టు సంఘాలు కలిసి అత్యాధునిక ప్రెస్ క్లబ్ నిర్మాణానికి సహకరించ...

భూపాలపల్లిలో దారుణం...క్షుద్రపూజలకు యువతి బలి...

Image
భూపాలపల్లిలో దారుణం...క్షుద్రపూజలకు యువతి బలి VS9TV న్యూస్,జయశంకర్‌ భూపాలపల్లి : జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది.గుర్తు తెలియని వ్య క్తులు యువతిని బలిచ్చినట్లు తెలుస్తోంది.జాతీయ రహదారి కాటారం-భూపాలపల్లి మా ర్గంలోని కాటారం శివారు మేడిపల్లి అటవీ ప్రాంతంలో అనుమానాస్పద స్థితిలో కుళ్లిపో యిన స్థితిలో ఓ యువతి మృతదేహం లభ్యమైంది.యువతిని జిల్లాలోని చిట్యాల మండ లం,ఒడితలకు చెందిన కప్పల వర్షిణిగా గుర్తించారు.ఘటనా స్థలంలో నిమ్మకాయలు,ప సుపు,కుంకుమ ఆనవాళ్లు ఉండటంతో క్షుద్రపూజలు చేసి బలిచ్చారనే ఆరోపణలు వినప డుతున్నాయి.ఈ నెల 6న చిట్యాల పోలీస్‌ స్టేషన్‌లో వర్షిణి కనిపించడం లేదంటూ మి స్సింగ్ కేసు నమోదైంది.మృతదేహం పక్కన ఆధార్‌ కార్డు లభించడంతో దాని ఆధారంగా వర్షిణిగా గుర్తించారు.పోలీసులు తెలిపిన వివరాల మేరకు...మెడిపల్లి అటవీ ప్రాంతం గుండా వెళ్తున్న పలువురు వాహనదారులు రహదారి సమీపంలో యువతి మృతదేహాన్ని గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు.వారి సమాచారంతో కాటారం డీఎస్పీ సూ ర్య నారాయణ,సీఐ నాగార్జునరావు,ఎస్సై శ్రీనివాస్‌ వెళ్లి ఘటనా స్థలానికి చేరుకుని పరి శీలించి వివరాలు సేకరించారు...

నేడు ఆదోనిలో వినాయక నిమజ్జనం ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలి...1000మంది పోలీసులతో పటిష్ట బందోబస్త్...విక్రాంత్ పాటిల్,కర్నూలు జిల్లా ఎస్పీ...

Image
                            నేడు ఆదోనిలో వినాయక నిమజ్జనం  ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలి 1000మంది పోలీసులతో పటిష్ట బందోబస్తు నిమజ్జనం కార్యక్రమం అంతా డ్రోన్,బాడి ఓన్ కెమెరాలు, సిసికెమెరాలు,విడియో కెమెరాలతో చిత్రికీరణ ప్రశాంతంగా కొనసాగేలా భద్రతా చర్యలు చేపట్టాం జిల్లా ప్రజలు పోలీసులకు సహకరించాలి విక్రాంత్ పాటిల్,కర్నూలు జిల్లా ఎస్పీ VS9TV న్యూస్,కర్నూలు క్రైం : కర్నూలు జిల్లాలో నేటితో గణేష్ ఉత్సవాలు ఐదవ రోజుకు చేరుకున్నాయి.ఈ నేపథ్యంలో నేడు ఆదోనిలో 448,కోడుమూరు, గూడురులలో 97 వినాయక విగ్రహాల నిమజ్జనం జర గనున్న సంధర్బంగా జిల్లా పోలీసు యంత్రాంగం కట్టుదిట్టమైన భారీ బందోబస్తుతో భద్ర తా చర్యలు చేపట్టిందని,ప్రశాంత వాతవరణంలో శాంతియుతంగా నిర్వహించుకునేం దుకు అవసరమైన అన్ని ముందుస్తు జాగ్రత్త చర్యలు తీసుకున్నట్లు కర్నూలు జిల్లా ఎస్పీ వి క్రాంత్ పాటిల్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు.బందోబస్తు విధులలో ఇద్దరు అడిషన ల్ ఎస్పీలు,5 మంది డిఎస్పీలు,40మంది సిఐలు మరియు ఆర్ ఐలు,60మంది ఎస్సైలు, 122మంది ఎఎస్సై మరియ...

ఆశీర్వాదం తీసుకున్న చేతులతో...నానమ్మ మృతిపై ఐకాన్ స్టార్ భావోద్వేగం...

Image
ఆశీర్వాదం తీసుకున్న చేతులతో...నానమ్మ మృతిపై  ఐకాన్ స్టార్ భావోద్వేగం VS9TV న్యూస్,హైదరాబాద్ : అల్లు కుటుంబంలో తీవ్ర విషాదం అలుముకుంది.అల్లు అరవింద్‌ తల్లి, దివంగత ప్రముఖ నటుడు అల్లు రామలింగయ్య సతీమణి అల్లు కనకరత్నమ్మ (94) కన్నుమూశారు.శుక్రవా రం అర్థరాత్రి 1:45 గంటలకు వృద్ధాప్య కారణాలతో ఆమె తుదిశ్వాస విడిచారు.శనివా రం మధ్యాహ్నం కోకాపేటలో ఆమె అంత్యక్రియలు నిర్వహించారు.అల్లు కనకరత్నమ్మ మృతి వార్తతో అల్లు,కొణిదెల కుటుంబాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి.మెగా స్టార్ చిరంజీవి సతీమణి సురేఖకు కనకరత్నమ్మ తల్లి కావడంతో చిరంజీవి కుటుంబానికి ఇది తీరని లోటు.ఈ సందర్భంగా చిరంజీవి తన బాధను వ్యక్తం చేస్తూ X (గతంలో ట్విట్ట ర్)లో ఒక ఎమోషనల్ పోస్ట్ చేశారు."మా అత్తయ్య కీ.శే అల్లు రామలింగయ్య సతీమణి కనకరత్నమ్మ శివైక్యం చెందటం ఎంతో బాధాకరం.మా కుటుంబాలకు ఆమె చూపిన ప్రే మ,ధైర్యం, జీవిత విలువలు ఎప్పటికీ మాకు ఆదర్శం.వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరా లని దేవుడిని ప్రార్థిస్తున్నాను ఓం శాంతిః" అని పేర్కొన్నారు.నానమ్మ కనకరత్నమ్మ మరణ వార్త తెలియగానే ముంబైలో షూటింగ్‌లో ఉన్న అల్లు అర్జున్ హుటాహుటిన హైదర...

ఎపిలో పలు కార్పోరేషన్ లలో పదవుల పందేరం...

Image
ఎపిలో పలు కార్పోరేషన్ లలో పదవుల పందేరం VS9TV న్యూస్,అమరావతి ప్రతినిధి : ఆంధ్రప్రదేశ్ ఎన్ డిఏ ప్రభుత్వంలో ఎపి పలు కార్పోరేషన్ లలో పదవుల పందేరం కొనసా గుతోంది.ఈ నేపథ్యంలో స్వచ్ఛంద్ర కార్పొరేషన్,ఏపి ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ మ రియు ఏపీ ఖాదీ అండ్ విలేజ్ ఇండస్ట్రీస్ డెవలప్మెం ట్ కార్పొరేషన్,ఏపీ స్టేట్ ఆక్వా కల్చర్ డెవలప్మెంట్ అథారిటీ కార్పొరేషన్ డైరెక్టర్ లను నియమిస్తూ ప్రకటన విడుదల చేసింది. ఇందులో భాగంగా స్వచ్ఛంద్ర కార్పొరేషన్ డైరెక్టర్ లుగా మంగళగిరి నుండి ఆరుద్ర భూ లక్ష్మి టీడీపీ,పార్వతీ పురం నుండి బొమ్మినాయిని లక్ష్మణ్ రావు టీడీపీ,విశాఖపట్నం నుం డి ఎం.నాగలక్ష్మి జనసేన,మువ్వల వెంకట రమణ బిజెపి,కదిరి నుండి ఎన్. పర్వీన్ భాను టీడీపీ,అవనిగడ్డ నుండి బోలెం నాగమణి టీడీపీ,అనంతపురం నుండి పడుచూరి భవాని కుమార్ జనసేన, రామచంద్ర పురం నుండి సోలాది పట్టాభి రామయ్య టీడీపీ,విశాఖ ప ట్నం సౌత్ నుండి బుచ్చా రాము టీడీపీ,పెనుకొండ నుండి రెడ్డి వారి మంజునాథ్ టీడీపీ,స ర్వేపల్లి నుండి సానారెడ్డి కల్పనా రెడ్డి టీడీపీ,అద్దంకి నుండి చిన్ని శ్రీనివాస రావు టీడీపీ, తాడిపత్రి నుండి టంగుటూరి నాగమ్మ టీడీపీ,గో...

పాణ్యం డిఎస్ సి అభ్యర్థులకు ఘన సన్మానం...వైసీపీ పాలనలో గురువులను అవమానించిన వైనం...గౌరు చరిత రెడ్డి,పాణ్యం ఎమ్మెల్యే...

Image
పాణ్యం డిఎస్ సి అభ్యర్థులకు ఘన సన్మానం విద్యావిధానంలో పలు మార్పులు వైసీపీ పాలనలో గురువులను అవమానించిన వైనం డిఎస్ సి అభ్యర్థులను ఇబ్బందులకు చేసిన దుర్మార్గం ఇదేళ్లలో లక్షల్లో ఉద్యోగ కల్పనకు కృషి  గౌరు చరిత రెడ్డి,పాణ్యం ఎమ్మెల్యే VS9TV న్యూస్,కల్లూరు : రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తక్కువ సమయంలోనే మెగా డిఎస్ సి విడుదల చేసి 16347 పోస్టులకు నియామకం జరిగిందని చెప్పారు.మెగా డిఎస్ సికి సంబంధించి,జగన్ మోహన్ రెడ్డి 24 కేసులు వేయడం ద్వారా డిఎస్ సి అభ్యర్థులకు తీర ని అన్యాయం జరిగింది.చంద్రబాబు ముఖ్యమంత్రిగా 14సంవత్సరాల అనుభవంలో 13 సంవత్సరాలు డిఎస్ సిలు విడుదల చేసిన ఘనత చంద్రబాబుకే దక్కిందని పాణ్యం ఎమ్మె ల్యే గౌరుచరిత రెడ్డి అన్నారు.శనివారం వారి కార్యాలయంలో పాణ్యం మండలం డిఎస్ సి అభ్యర్థులకు ఘన సన్మానం ఏర్పాటుచేశారు.ఈ సందర్బంగా పాణ్యం ఎమ్మెల్యే గౌరు చ రిత రెడ్డి మాట్లాడారు.రాష్ట్రంలో గతంలో వైసీపీ పాలనలో మూడు నెలల కాలంలో నోటి ఫికేషన్ ఇచ్చి యువతను గందరగోళం పరిస్థితిలో నెట్టివేశారని అన్నారు. అంతేకాకుండా రాష్ట్రంలో ఉపాధ్యాయులను వైన్ షాప్ ల వద్ద బందోబస్త్ ఉంచి అవమానపరిచా...

మిషన్ శక్తి,మిషన్ వాశ్చల్య స్కీమ్స్ పై అవగాహన...కె.వి.బాలమణి,జిల్లా మహిళాభివృద్ది మరియు శిశు సంక్షేమశాఖ,డిస్ట్రిక్ట్ మిషన్ కో ఆర్డినేటర్...

Image
మిషన్ శక్తి,మిషన్ వాశ్చల్య స్కీమ్స్ పై అవగాహన కె.వి.బాలమణి,జిల్లా మహిళాభివృద్ది మరియు  శిశు సంక్షేమశాఖ,డిస్ట్రిక్ట్ మిషన్ కోఆర్డినేటర్ VS9TV న్యూస్,కర్నూలు హాస్పిటల్ : కర్నూలు జిల్లా మహిళాభివృద్ది మరియు శిశు సంక్షేమశాఖ ఆధ్వర్యంలో శనివారం వెం కట రమణ కాలనీ,కెఎన్ ఆర్ పాఠశాలలో విద్యార్థులకు మిషన్ శక్తి,మిషన్ వాశ్చల్య స్కీ మ్స్ పై అవగాహన కార్యక్రమం ఏర్పాటుచేశారు. కార్యక్రమానికి డిస్ట్రిక్ట్ మిషన్ కో ఆర్డినే టర్ కె.వి.బాలమణి హాజరై కె.యన్.ఆర్ పాఠశాల సిబ్బందికి మిషన్ శక్తి,మిషన్ వాశ్చల్య స్కీమ్స్ ను గురించి తెలియజేశారు.విద్యార్థులకు కిషోరి వికాస్ గురించి యువశక్తి పీర్ గ్రూప్ లీడర్స్ కు ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది.ఈ కార్యక్రమంలో వన్ స్టాప్ సెంటర్ సిబ్బంది పి.ఎఫ్.ఓ జి.లలితమ్మ,పారా మెడికల్ పి.రేష్మా,తదితరులు పాల్గొన్నారు.

పాణ్యం మండలం,మార్కెట్ యార్డ్ లో స్త్రీ శక్తి కార్యక్రమం...పొదుపు మహిళా సమైఖ్య సభ్యులకు రూ.5.10.75000 కోట్లు చెక్ అందచేత...

Image
పాణ్యం మండలం,మార్కెట్ యార్డ్ లో స్త్రీ శక్తి కార్యక్రమం పొదుపు మహిళా సమైఖ్య సభ్యులకు  రూ.5.10.75000 కోట్లు చెక్ అందచేత VS9TV న్యూస్,పాణ్యం : పాణ్యం మండల కేంద్రంలోని మార్కెట్ యార్డ్ లో శనివారం స్త్రీశక్తి కార్యక్రమం ఏర్పాటు చేశారు.కార్యక్రమానికి పాణ్యం ఎమ్మెల్యే గౌరుచరిత రెడ్డి హాజరై  కూటమి ప్రభుత్వం మ హిళలకు అందిస్తున్న సంక్షేమ పథకాల గురించి వివరించారు.అనంతరం పాణ్యం మం డల పొదుపు మహిళా సమైఖ్య సభ్యులకు రూ.5.10.75000 కోట్లు చెక్ అందించారు. ఈ కార్యక్రమంలో నంద్యాల పార్లమెంట్ అధ్యక్షులు మల్లెల రాజశేఖర్,యువ నాయకులు గౌరు జనార్దన్ రెడ్డి,విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ పార్వతమ్మ,అర్బన్ ఫైనాన్స్ మరియు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ రామాంజనేయులు,పాణ్యం మండల టీడీపీ అధ్యక్షులు జయరాం రెడ్డి,మహిళా నాయకులు,కార్యకర్తలు పాల్గొ న్నారు.

కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గం ఇన్చార్జిగా ఎస్.వి.మోహన్ రెడ్డిని ప్రకటించడంపై వైసీపీ నాయకులు హర్షం...కేక్ కటింగ్,సంబరాలు...

Image
కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గం ఇన్చార్జిగా ఎస్.వి.మోహన్ రెడ్డిని ప్రకటించడంపై వైసీపీ నాయకులు హర్షం.కేక్ కటింగ్,సంబరాలు VS9TV న్యూస్,కర్నూలు కలెక్టరేట్ : కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గం ఇన్చార్జిగా ఎస్.వి.మోహన్ రెడ్డి ప్రకటించడంపై కర్నూ లు వైసీపీ నాయకులు హర్షం వ్యక్తం చేస్తూ కేక్ కటింగ్,సంబరాలు చేసుకున్నారు.ఈ మే రకు మాజీ ముఖ్యమంత్రి మాజీ ఎమ్మెల్యే ఎస్.వి.మోహన్ రెడ్డి ఆదేశాలతో కర్నూలు నగ రంలోని ఎస్.వి.కాంప్లెక్స్ నందు కాన్ఫిరెన్స్ హల్ నందు మీడియా సమావేశం శనివారం ఏర్పాటుచేశారు.ఈ సందర్బంగా వైఎస్ఆర్సిపి నాయకులు షరీఫ్,కిషన్,అంజి,లాజర్,రా ఘవేంద్రలు మాట్లాడుతూ కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గం ఇన్చార్జిగా కర్నూలు మాజీ ఎ మ్మెల్యే ఎస్.వి.మోహన్ రెడ్డి ప్రకటించడంపై కర్నూలులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయ కులు వర్షం వ్యక్తం చేశారు. కర్నూలు కొండారెడ్డి బురుజుపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాను మరోసారి ఎగరేసేం దుకు తాము కృషి చేస్తామని చెప్పారు.వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కర్నూలు జిల్లా ప్రధాన కార్యదర్శి షరీఫ్ అన్నారు.వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి ఆశయాలకు అనుగుణంగా కర్నూ లులో అన్ని వర్గాలను కల...

"మోరియా" నినాదానికి అర్థం...

Image
" మోరియా" నినాదానికి అర్థం VS9TV న్యూస్,కర్నూలు ప్రతినిధి : వినాయక చవితి వేడకల్లో ‘గణపతి బప్పా మోరియా’ అంటూ నినదిస్తాం. కానీ మోరియా అనే మాటకు అర్ధం చాలా మందికి తెలియదు.మరి మోరియా అనే మాట నినాదంగా ఎ లా మారింది?  ఆ పదానికి గల అర్థం ఏమిటి ? దాని వెనక ఉన్న అసలు కథ తెలుసు కుందాం... మోరియా అసలు కథ : 15వ శతాబ్దంలో ‘మోరియా గోసాని’ అనే సాధువు ఉండేవాడు.అతను మహారాష్ట్రాలోని పుణెకు 21 కి.మీ. దూరంలో చించ్ వాడి అనే గ్రామంలో నివసించేవాడు.ఆయన గణప తికి పరమ భక్తుడు.గణపతిని పూజించేందుకు చించ్ వాడి నుంచి మోరే గావ్ వరకు రో జూ కాలినడకన వెళ్లేవాడు.ఓ రోజు మోరియా నిద్రపోతున్న సమయంలో గణేశుడు కలలో కనిపించి...సమీపంలో ఉన్న నదిలో తన విగ్రహం ఉందనీ..దాన్ని తీసుకువచ్చి ప్రతిష్టించ మని చెప్పాడట...కలలో గణపతి చెప్పిన మాట నిజమో కాదో వెంటనే తెలుసుకోవడానికి మోరియా అక్కడున్న నదికి వెళ్లాడు.కలలో గణపతి చెప్పినట్టుగానే నదిలో మోరియాకు వి నాయకుడి విగ్రహం దొరికింది.ఈ విషయం తెలుసుకున్న స్థానికులు మోరియా గోసావి ఎంత గొప్పవాడు కాకపోతే సాక్షాత్తు వినాయకుడు కలలో కనిపిస్తాడు అంటూ...మోరి యాను చూసేందుకు తండోపతండాలుగా ...

హైదరాబాద్‌లో దంచికొడుతున్న వర్షం... స్తంభించిన జనజీవనం...

Image
హైదరాబాద్‌లో దంచికొడుతున్న వర్షం స్తంభించిన జనజీవనం VS9TV న్యూస్,హైదరాబాద్ :  హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో గంట సేపటి నుంచి ఏకధాటిగా భారీ వర్షం కురుస్తోంది.హిమాయత్ నగర్,నారాయణ గూడ,ముషీరాబాద్,ఆర్టీసీ క్రాస్ రోడ్స్,ట్యాం క్ బండ్,అంబర్ పేట్,కాచిగూడ,ఓయూ క్యాంపస్,విద్యానగర్,బంజారా హిల్స్,జూబ్లీహి ల్స్,అమీర్ పేట్,పంజాగుట్ట,ఖైరతా బాద్ ప్రాంతాల్లో వర్షం పడుతోంది.భారీ వర్షం కార ణంగా లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం అయ్యాయి.రోడ్లన్నీ నదులను తలపిస్తున్నాయి. లకిడీకాపూల్,ఖైరతాబాద్,పంజాగుట్ట,అమీర్‌పేట్ సెక్రటేరియట్,ట్యాంక్ బండ్,తెలుగు తల్లి ఫ్లైఓవర్,ఐమాక్స్,ఎన్టీఆర్ గార్డెన్స్ మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది.వాహ నదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.కిలోమీటర్ ప్రయాణం కోసం గంటల సమ యం పడుతోంది.కాగా భారీ వర్షాల నేపథ్యంలో నగర వాసులకు వాతావరణ శాఖ కీల క హెచ్చరికలు జారీ చేసింది.అవసరం ఉంటేనే తప్ప బయటకు రావద్దని స్పష్టం చేసిం ది. సెప్టెంబర్,2వ తేదీ వరకు తెలంగాణలో వర్షాలు : రాష్ట్రవ్యాప్తంగా సెప్టెంబర్,2వ తేదీ వరకు వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలి పింది.తేలికపాటి నుంచి భారీ వర్షా...

అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ ఫించన్ అందాలి...అర్హత ఉండి ఫెన్షన్ రాలేదంటే కలక్టర్లదే బాధ్యత...సిఎస్...

Image
అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ ఫించన్ అందాలి అర్హత ఉండి ఫెన్షన్ రాలేదంటే కలక్టర్లదే బాధ్యత ...సిఎస్ VS9TV న్యూస్,అమరావతి ప్రతినిధి : రాష్ట్రంలో అర్హతగల ప్రతి ఒక్కరికీ తప్పనిసరిగా ఫించన్ అందించాలని ఎక్కడైనా అర్హత ఉండి,ఫించన్ రాలేదని ఫిర్యాదువస్తే అందుకు సంబంధిత జిల్లా కలక్టర్లే బాధ్యత వహిం చాల్సి ఉంటుందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ స్పష్టం చేశారు.మైనర్ ఇ రిగేషన్ ట్యాంకులు,భుగర్భ జలాలు,పియం కుసుమ్ పధకానికి భూ సంబంధిత అంశా లు,పింఛన్లు,జిల్లా జువెనైల్ జస్టీస్ కమిటీల ఏర్పాటు వాటి అమలు,ఇండియన్ ఎయిర్ ఫో ర్స్ సంబంధిత అంశాలపై రాష్ట్ర సచివాలయం నుండి ఆయన జిల్లా కలెక్టర్లతో వీడియో స మావేశంలో మాట్లాడారు.ముందుగా పింఛన్లు పంపిణీపై సిఎస్ మాట్లాడుతూ అర్హత గల ప్రతి ఒక్కరికీ తప్పనిసరిగా పెన్షన్ అందేలా చూడాలని కలెక్టర్లుకు స్పష్టం చేశారు.ప్రతి నెల పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్లు,జిల్లా, మండల ప్రత్యేక అధికారులు తప్ప క పాల్గొనాలని ఆదేశించారు.పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్లు అత్యంత ప్రాధా న్యత అంశంగా తీసుకుని అర్హత గలవారందరికీ తప్పనిసరిగా ఫించన్ అందేలా చూడా ...

క్వింటం రూ.2000 మద్దత్తు ధర ప్రకటించి ఉల్లి రైతును ఆదుకోవాలి...కలెక్టర్ ను కోరిన సిపిఎం బృందం...

Image
క్వింటం రూ.2000 మద్దత్తు ధర ప్రకటించి  ఉల్లి రైతును ఆదుకోవాలి కలెక్టర్ ను కోరిన సిపిఎం బృందం VS9TV న్యూస్,కర్నూలు అగ్రికల్చర్ : కర్నూలు జిల్లాలో పత్తి తర్వాత అత్యధిక పంటగా ఉల్లి ఉందని,ఉల్లికి రూ.2000 క్విం టాకు మద్దతు ధర ప్రకటించి ఉల్లి రైతును ఆదుకోవాలని సిపిఎం ప్రతినిధి బృందం జిల్లా క లెక్టర్ ను కోరారు.శుక్రవారం కర్నూల్ కొత్త బస్టాండ్ వద్ద ఉన్న మార్కెట్ యార్డును సంద ర్శించి ఉల్లి రైతులతో మాట్లాడడానికి వచ్చిన జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా,జిల్లా ఎస్పీ వి క్రాంత్ పాటిల్,జిల్లా జాయింట్ కలెక్టర్ డాక్టర్ బి.నవ్య లకు సిపిఎం జిల్లా కార్యదర్శి డి గౌ స్ దేశాయి,జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు పి.యస్. రాధాకృష్ణ,యం.డి.ఆనంద్ బాబు,టి. రాముడు,జిల్లా కమిటి సభ్యులు వై.నగేష్ లు వినతి పత్రం ఇచ్చి సమస్యలను వివరించా రు.అనంతరం ఉల్లితో మార్కెట్ కు వచ్చిన రైతులతో మాట్లాడి మరిన్ని సమస్యలు అడిగి తె లుసుకున్నారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జిల్లాలో అత్యధికంగా వేసిన రెండవ పంటగా ఉల్లి ఉందని,అలాంటి ఉల్లి రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలమైంద న్నా రు.కోడుమూరు మండలం గోరంట్ల నుండి మాధవస్వామి అనే రైతు ...

డీఎస్సీ సర్టిఫికెట్ల పరిశీలన కేంద్రాన్ని సందర్శించిన జిల్లా కలెక్టర్...

Image
డీఎస్సీ సర్టిఫికెట్ల పరిశీలన కేంద్రాన్ని సందర్శించిన జిల్లా కలెక్టర్ VS9TV న్యూస్,కర్నూలు ఎడ్యుకేషన్ : మెగా డీఎస్సీ 2025 శుక్రవారం ఉమ్మడి కర్నూలు జిల్లా వ్యాప్తంగా మూడు కేంద్రాలలో సర్టిఫికెట్ల వెరిఫికేషన్ జరుగుతుండగా శ్రీనివాస్ బీఈడీ కళాశాల కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా సందర్శించారు.ఈ కేంద్రంలో 218 మంది అభ్యర్థుల ధ్రువీకరణ జరు గుతున్న నేపథ్యంలో వెరిఫికేషన్ బృందాలతో ఆయన మాట్లాడారు.శుక్రవారం హాజర య్యేందుకు కాల్ లెటర్స్ అందుకున్న వాళ్లు హాజరవుతున్నారని సర్టిఫికెట్లకు పరిశీలన సంబంధించి ఏరోజుకారోజు వ్యక్తిగత లాగిన్లలో సమాచారం అందుతుందని ఏ కేంద్రానికి హాజరు కావాలనే వివరాలతో కూడిన సమాచారం ఆధారంగా అభ్యర్థులు హాజరు కాను న్నారని డీఈఓ శ్యామ్యూల్ పాల్ వివరించారు. సాంకేతికపరమైన ఇబ్బందులు లేకుండా చూడాలని ధ్రువీకరణ పత్రాలను క్షుణ్ణంగా పరిశీ లించాలని జిల్లా కలెక్టర్ సూచించారు.వసతులు ఏర్పాట్లను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు.సర్వర్ సమస్యలు పునరావృతం కాకుండా నిరంతర విద్యుత్ సౌకర్యంతో హైఫై ఇంటర్నెట్ తో నిర్వహించాలని సూచించారు.అభ్యర్థులు ఎక్కడ ఇబ్బందులు పడడానికి వ...

షార్ట్ సర్క్యూట్ తో ఆర్టీసీ బస్సు దగ్ధం...

Image
షార్ట్ సర్క్యూట్ తో ఆర్టీసీ బస్సు దగ్ధం VS9TV న్యూస్,విశాఖ క్రైం : విశాఖ నగరంలోని శాంతిపురం వద్ద శుక్రవారం తెల్లవారుజామున ఆర్టీసీ బస్సు దగ్ధమైం ది.షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తుంది.మంటలు గమనించి న డ్రైవర్ వెంటనే బస్సును నిలిపివేశాడు. ప్రయాణికులంతా దిగిపోవడంతో ఎలాంటి ప్రా ణ నష్టం జరగలేదు.దీంతో ప్రయాణికులు అంత ఊపిరి పీల్చుకున్నారు.ఈ సంఘటన స్థాని క పెట్రోల్ బంకు పక్కనే జరగడంతో స్థానికులు ఆందోళనకు గురయ్యారు. విశాఖలోని ఫోర్త్ టౌన్ కూర్మన్నపాలెం నుంచి విజయనగరం వెళ్తున్న బస్సులో ఆకస్మాత్తుగా మంట లు చెలరేగాయి.అప్రమత్తమైన డ్రైవర్ బస్సును నిలిపివేసి ప్రయాణికులను కిందకు దింపే శారు.మంటలు వేగంగా వ్యాపించడంతో బస్సు పూర్తిగా దగ్ధమైంది.పెను ప్రమాదం నుం చి బయట పడ్డామని ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు.ఇంజిన్ నుంచి మంటలు వచ్చా యని డ్రైవర్ తెలిపారు.