పాణ్యం మండలం,మార్కెట్ యార్డ్ లో స్త్రీ శక్తి కార్యక్రమం...పొదుపు మహిళా సమైఖ్య సభ్యులకు రూ.5.10.75000 కోట్లు చెక్ అందచేత...
పాణ్యం మండలం,మార్కెట్ యార్డ్ లో స్త్రీ శక్తి కార్యక్రమంపొదుపు మహిళా సమైఖ్య సభ్యులకు రూ.5.10.75000 కోట్లు చెక్ అందచేత
VS9TV న్యూస్,పాణ్యం :
పాణ్యం మండల కేంద్రంలోని మార్కెట్ యార్డ్ లో శనివారం స్త్రీశక్తి కార్యక్రమం ఏర్పాటు చేశారు.కార్యక్రమానికి పాణ్యం ఎమ్మెల్యే గౌరుచరిత రెడ్డి హాజరై కూటమి ప్రభుత్వం మ హిళలకు అందిస్తున్న సంక్షేమ పథకాల గురించి వివరించారు.అనంతరం పాణ్యం మం డల పొదుపు మహిళా సమైఖ్య సభ్యులకు రూ.5.10.75000 కోట్లు చెక్ అందించారు.
ఈ కార్యక్రమంలో నంద్యాల పార్లమెంట్ అధ్యక్షులు మల్లెల రాజశేఖర్,యువ నాయకులు గౌరు జనార్దన్ రెడ్డి,విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ పార్వతమ్మ,అర్బన్ ఫైనాన్స్ మరియు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ రామాంజనేయులు,పాణ్యం మండల టీడీపీ అధ్యక్షులు జయరాం రెడ్డి,మహిళా నాయకులు,కార్యకర్తలు పాల్గొ న్నారు.

Comments
Post a Comment