విభాగాల మధ్య సమన్వయం అవసరం... మున్సిపల్ షాపులకు యుద్ధప్రాతిపదికన మరమ్మత్తులు...పి.విశ్వనాథ్,నగరపాలక సంస్థ కమిషనర్...

విభాగాల మధ్య సమన్వయం అవసరం
మున్సిపల్ షాపులకు యుద్ధప్రాతిపదికన మరమ్మత్తులు
బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తే తీవ్ర పరిణామాలు
పి.విశ్వనాథ్,నగరపాలక సంస్థ కమిషనర్ 

VS9TV న్యూస్,కర్నూలు కార్పోరేషన్ :
కర్నూలు నగరంలో సమస్యల పరిష్కారానికి విభాగాల మధ్య సమన్వయం తప్పనిసరి అ ని,విధుల్లో నిర్లక్ష్యం ప్రదర్శిస్తే కఠిన చర్యలు తప్పవని నగరపాలక కమిషనర్ పి.విశ్వనాథ్ అధికారులను హెచ్చరించారు.శనివారం ఆయన పెద్ద మార్కెట్,వినాయక ఘాట్ వద్ద ము న్సిపల్ దుకాణాలు,పరిసర ప్రాంతాలు,కింగ్ మార్కెట్ కమ్యూనిటీ హాల్,కిడ్స్ వరల్డ్ వద్ద డ్రైనేజీ కాలువ ఓవర్‌ఫ్లో సమస్యలను ప్రత్యక్షంగా పరిశీలించారు.ఈ సందర్భంగా కమిష నర్ మాట్లాడుతూ...నగరంలోని మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్‌లలో అవసరమైన మరమ్మ త్తు పనులను ఇంజనీరింగ్, రెవెన్యూ విభాగాల అధికారులు సమన్వయంతో యుద్ధప్రాతి పదికన పూర్తి చేయాలని ఆదేశించారు.ఖాళీగా ఉన్న షాపుల పరిస్థితిని రెవెన్యూ ఇన్ స్పె క్టర్లు తరచూ పర్యవేక్షించాలని సూచించారు. అలాగే,బహిరంగ ప్రదేశాల్లో పారిశుద్ధ్యం లోపిస్తే సంబంధిత శానిటేషన్ ఇన్ స్పెక్టర్లు పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుందని స్ప ష్టం చేశారు.విధుల్లో నిర్లక్ష్యం వీడి,ప్రజా సేవలో బాధ్యత,చిత్తశుద్ధి, నిబద్ధతతో వ్యవహ రించాలని కమిషనర్ అధికారులను సూచించారు.ఈ కార్యక్రమంలో అదనపు కమిషనర్ ఆర్జీవి కృష్ణ,డిప్యూటీ కమిషనర్ సతీష్ కుమార్ రెడ్డి,ప్రజారోగ్య అధికారి డా.విశ్వేశ్వర్ రె డ్డి,ఆర్‌ఓ జునైద్,సిబ్బంది అనిల్,సు హైల్,రాజు,మన్సూర్,స్వాతి తదితరులు పాల్గొన్నారు.

Comments

VS9TV NEWS

10లో కల్లూరు మండలం 82.91 శాతం ఉత్తీర్ణత... ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు ఘన సన్మానం...ఎం.శ్రీనివాసులు,ఎంఈఓ,ప్రత్యేక అధికా రి...

ప్రాణాలకు తెగించి రౌడీ షీటర్ ను అడ్డుకున్న ఆటో డ్రైవర్...ఆటోతో ఢీకొట్టి నిలువరించిన తీరు...సీసీటీవీలో వెలుగుచూసిన సాహసం... సన్మానించిన నగర సీపీ సజ్జనర్...నగదు పుర స్కారం,ప్రశంసా పత్రం అందజేత...

విజయవాడలో ఘనంగా హనుమాన్ జ యంతి ఉత్సవాలు...హాజరైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ,అభివృద్ధి కార్పొరేషన్ చైర్ పర్స న్,నంద్యాల పార్లమెంట్ మహిళా అధ్య క్షురాలు కమ్మరి పార్వతమ్మ....

రైతన్న సేవలో మన మంచి ప్రభుత్వం...అన్న దాత సుఖీభవ-పీఎం కిసాన్...సంవత్సరానికి రూ.20వేలు సహకారం...గౌరుచరిత రెడ్డి,పా ణ్యం ఎమ్మెల్యే...

చోరికి పాల్పడిన పని మనిషి నుండి ఐదు తులాల బంగారు,300గ్రాముల వెండి వస్తువులు రికవరీ...వి క్రమ్ సింహ,నాల్గవ పట్టణ సిఐ...

రాజమౌళి,మహేశ్ బాబు ‘వారణాసి’ టైటిల్‌పై వివాదం...

తోపు హీరోయిన్...కట్ చేస్తే,వ్యభిచారంలోకి ఎంట్రీ ? చివరికి ఏయిడ్స్‌తో మృతి...

న్యాయ వ్యవస్థ మీద కేంద్రం దాడి

ప్రేమ వివాహం చేసుకుందనే కోపంతో కన్న కూ తురిని హత్య చేసిన తండ్రి...ఆత్మహత్యగా చి త్రీకరించే ప్రయత్నం...పోస్టుమార్టంతో వెలుగు లోకి వచ్చిన నిజం...

మాదకద్రవ్యాల సమాచారమిద్దాం...పారిశుద్ధ్య కార్మికులకు కమిషనర్ చల్లా సూచన....