కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గం ఇన్చార్జిగా ఎస్.వి.మోహన్ రెడ్డిని ప్రకటించడంపై వైసీపీ నాయకులు హర్షం...కేక్ కటింగ్,సంబరాలు...
కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గం ఇన్చార్జిగా ఎస్.వి.మోహన్ రెడ్డినిప్రకటించడంపై వైసీపీ నాయకులు హర్షం.కేక్ కటింగ్,సంబరాలు
కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గం ఇన్చార్జిగా ఎస్.వి.మోహన్ రెడ్డి ప్రకటించడంపై కర్నూ లు వైసీపీ నాయకులు హర్షం వ్యక్తం చేస్తూ కేక్ కటింగ్,సంబరాలు చేసుకున్నారు.ఈ మే రకు మాజీ ముఖ్యమంత్రి మాజీ ఎమ్మెల్యే ఎస్.వి.మోహన్ రెడ్డి ఆదేశాలతో కర్నూలు నగ రంలోని ఎస్.వి.కాంప్లెక్స్ నందు కాన్ఫిరెన్స్ హల్ నందు మీడియా సమావేశం శనివారం ఏర్పాటుచేశారు.ఈ సందర్బంగా వైఎస్ఆర్సిపి నాయకులు షరీఫ్,కిషన్,అంజి,లాజర్,రా ఘవేంద్రలు మాట్లాడుతూ కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గం ఇన్చార్జిగా కర్నూలు మాజీ ఎ మ్మెల్యే ఎస్.వి.మోహన్ రెడ్డి ప్రకటించడంపై కర్నూలులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయ కులు వర్షం వ్యక్తం చేశారు.
కర్నూలు కొండారెడ్డి బురుజుపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాను మరోసారి ఎగరేసేం దుకు తాము కృషి చేస్తామని చెప్పారు.వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కర్నూలు జిల్లా ప్రధాన కార్యదర్శి షరీఫ్ అన్నారు.వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి ఆశయాలకు అనుగుణంగా కర్నూ లులో అన్ని వర్గాలను కలుపుకుని పార్టీ బలోపేతానికి కృషి తోపాటు ప్రజల కోసం పోరా టం చేస్తామని తెలిపారు.వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కర్నూలు జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మె ల్యే ఎస్.వి.మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో రానున్న కార్పోరేషన్ ఎన్నికలతోపాటు ఏడు ని యోజక వర్గాల్లో పార్టీ విజయానికి కృషి చేస్తామని తెలిపారు.
Comments
Post a Comment