గంజాయి రవాణా చేస్తున్న ఐదుగురు వ్యక్తులు అరెస్ట్...రవికుమార్,బయ్యారం సీఐ...
గంజాయి రవాణా చేస్తున్న ఐదుగురు వ్యక్తులు అరెస్ట్రవి కుమార్,బయ్యారం సీఐ
మహబూబాబాద్ జిల్లా ఎస్పి సుధీర్ రాంనాథ్ కేకన్,డిఎస్పి తిరుపతి రావు అదేశాల మేర కు బయ్యారం మండలం కేంద్రం జగ్గుతండా,ఎక్స్ రోడ్ వద్ద బయ్యారం ఎస్ఐ తిరుపతి త న సిబ్బందితో కలిసి వాహనాల తనిఖీ నిర్వహించారు.ఈ సందర్బంగా అనుమాన స్పదం గా తిరుగుతున్న ఐదుగురు వ్యక్తులను పట్టుకొని,వారి దగ్గర నుండి 300గ్రాముల గంజా యిని స్వాధీనం చేసుకున్నట్లు సీఐ రవి కుమార్ తెలిపారు.ఈ నేపథ్యంలో సీఐ రవి కుమా ర్ నిందితుల వివరాలు విలేకరు లకు తెలియజేశారు.ఇర్సులాపురం గ్రామానికి చెందిన గుడ్ల సాయి,బయ్యారం గ్రామానికి చెందిన మక్కాల నవీన్,గార్ల మండలం,గుంపెల్ల గూ డెంకి చెందిన రెబెల్ల సాయి ప్రకాష్,వరంగల్ జిల్లా పొన్నేకల్ గ్రామానికి చెందిన జన్ను ది లీప్ తో పాటు ఒక బాల నేరస్తుడిని అరెస్ట్ చేసినట్టు తెలిపారు.నిందితుల దగ్గర నుండి 3 00 గ్రాముల గంజాయి,మూడు ద్విచక్ర వాహనాలు,మూడు మొబైల్ ఫోన్స్ స్వాధీనం చే సుకొని నిందితులను రిమాండ్ కు తరలించినట్లు సీఐ రవికుమార్ పేర్కొన్నారు.ఈ కార్య క్రమంలో సెకండ్ ఎస్ఐ ఎస్.డి.మైబూబి,పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
Comments
Post a Comment