ఏపీలో మహిళల భద్రత కోసం 'ఆపరేషన్ దం డాయన'...
ఏపీలో మహిళల భద్రత కోసం 'ఆపరేషన్ దండాయన'
ఏపీ రాష్ట్రంలో మహిళల భద్రత కోసం 'ఆపరే షన్ దండాయన' కార్యక్రమాన్ని తీసుకొస్తున్న ట్లు డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా తెలిపారు.నే రస్థులకు త్వరితగతిన శిక్షలు,60 రోజుల్లో ఛా ర్జిషీట్ల దాఖలు,రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేక నిఘా ఏర్పాటు దీనిలో భాగమని వెల్లడించారు.మ హిళలపై నేరాలకు జీరో టాలెరెన్స్ పాలసీ తీ సుకొస్తామని,స్పీడ్ ట్రయల్ మానిటరింగ్ సిస్ట మ్తో నిరంతర పర్యవేక్షణ జరుపుతామని తెలి పారు.
Comments
Post a Comment