ఎన్ టిఏ,నీట్ సంస్థలను రద్దు చేసి విద్యార్థుల జీవితాలను కాపాడాలి...ఎస్ఎఫ్ఐ...

ఎన్ టిఏ,నీట్ సంస్థలను రద్దు చేసి విద్యార్థుల జీవితాలను కాపాడాలి

ఎస్ఎఫ్ఐ
సాగర్ సందేశం న్యూస్,కర్నూలు ఎడ్యుకేషన్, జూన్,01:
 
నూతన విద్యా విధానం (నెప్ 2020)లో భా గంగా విద్యా కేంద్రీకరణ చేస్తూ రాష్ట్ర లా స్థా యిలో జరిగే ఎం సెట్,పీజీ సెట్ లాంటివి రద్దు చేసి నీట్,సియూ సెట్,నీట్,లాంటివి ముందు కు తెచ్చి లక్షలాది మంది విద్యార్థుల జీవితాల ను నాశనం చేసింది అని ఎన్ టిఏ,నీట్ లను ర ద్దు చేసి విద్యార్థులను పేపర్ లీక్,లూట్ ల నుంచి విముక్తి చేయాలనీ దేశ వ్యాప్తంగా జూ న్,3-6తేదీలలో పెద్దఎత్తున ఆందోళన కార్యక్ర మాలుకు పిలుపునివ్వడం జరిగింది అని,నీట్, ఎన్ టిఏ సంస్థల వల్ల నష్టపోయిన విద్యార్థు లు,తల్లితండ్రులు,విద్యావేతలు అందరూ పా ల్గొనాలని ఎస్ ఎఫ్ఐ జిల్లా ముఖ్య నాయకుల సమావేశంలో పిలుపునిచ్చారు.రాష్ట్ర ఉపాధ్య క్షులు భగత్ రవి,రాష్ట్ర సహాయ కార్యదర్శి అ క్బర్,జిల్లా కార్యదర్శి రంగప్ప,జిల్లా అధ్యక్షులు సాయిఉదయ్ హాజరై మాట్లాడారు.దేశంలో గత 10సంవత్సరాలుగా నీట్,యూజిసి నెట్, సియూ సెట్,సీ బీఎస్సి పరీక్షలు సక్రమంగా ని ర్వహించడంలో కేంద్ర ఎన్డిఏ ప్రభుత్వం విఫలం అయింది అని తక్షణమే కేంద్ర విద్యా శాఖ మం త్రి ధర్మంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డి మాండ్ చేశారు.గత 10సంవత్సరాలలో 89సా ర్లు పేపర్ లీక్,లూటి జరిగిన ప్రక్షాళన చేయ కుండా,నేటికీ అదే పరిస్థితి నెలకొంది అని,ప్రక్షా ళన చేయాల్సింది కేంద్ర విద్యా శాఖను,ఎన్ ఈ పిను చేయాలనీ అప్పుడే విద్యార్థులకు న్యా యం జరుగుతుంది అని వారు అన్నారు.కేంద్ర సంస్థలలో ప్రతి సంవత్సరం 80లక్షలు మంది విద్యార్థులు పరీక్షలకు ఎన్రోల్మెంట్ చేసుకుంటా రు అని ఎటువంటి ప రిస్థితి ప్రభుత్వమే జాగ్ర త్తగా ప్రభుత్వ సం స్థలకు అప్పజేపీ నిర్వహిం చకుండా ప్రైవేట్ ఏజెన్సీలకు అమెజాన్ వెబ్ కంపెనీలకు,ప్రైవేట్ టెక్నాలజీలకు అప్పాజెప్ప డం ద్వారానే ఇలాంటి దారుణాలు చోటు చేసు కుంటున్నాయి వారు అన్నారు.సీబీ ఎస్సీలో వి ద్యార్థికి పేపర్ మార్పు అయినందున సోషల్ మీడియాలో ప్రశ్నించినందుకు పాకిస్తాన్ ఉగ్ర వాది అని ట్రోల్ చేయడం దుర్మార్గం అని,ఈ కేంద్ర సంస్థల నిర్లక్ష్యం వల్ల కష్టపడి చదివి బో లెడు ఆశలు పెట్టుకున్న విద్యార్థులు ఆత్మహ త్యలకు పాల్పడుతున్నారని అని ఇప్పటికి నీట్ పేపర్ లీక్ వల్ల 10మంది విద్యార్థులు చ నిపోయారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సంఘటనలు ఇకపై జరగకుండా ఎన్ టిఏ, నీట్,సెంట్రల్ పరీక్ష విధానంను రద్దు చేయాలనీ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో దేశ వ్యాప్తంగా నిరస నలకు పిలుపులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా పెద్దఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహిం చడం జరుగుతుంది అని అందరూ పాల్గొని జ యప్రదం చేయాలనీ కోరారు.ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ ఆఫీస్ బేరర్స్ అంజి,ఆర్యన్,యోగి, తదితరులు పాల్గొన్నారు.

Comments

VS9TV NEWS

10లో కల్లూరు మండలం 82.91 శాతం ఉత్తీర్ణత... ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు ఘన సన్మానం...ఎం.శ్రీనివాసులు,ఎంఈఓ,ప్రత్యేక అధికా రి...

ప్రాణాలకు తెగించి రౌడీ షీటర్ ను అడ్డుకున్న ఆటో డ్రైవర్...ఆటోతో ఢీకొట్టి నిలువరించిన తీరు...సీసీటీవీలో వెలుగుచూసిన సాహసం... సన్మానించిన నగర సీపీ సజ్జనర్...నగదు పుర స్కారం,ప్రశంసా పత్రం అందజేత...

విజయవాడలో ఘనంగా హనుమాన్ జ యంతి ఉత్సవాలు...హాజరైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ,అభివృద్ధి కార్పొరేషన్ చైర్ పర్స న్,నంద్యాల పార్లమెంట్ మహిళా అధ్య క్షురాలు కమ్మరి పార్వతమ్మ....

రైతన్న సేవలో మన మంచి ప్రభుత్వం...అన్న దాత సుఖీభవ-పీఎం కిసాన్...సంవత్సరానికి రూ.20వేలు సహకారం...గౌరుచరిత రెడ్డి,పా ణ్యం ఎమ్మెల్యే...

చోరికి పాల్పడిన పని మనిషి నుండి ఐదు తులాల బంగారు,300గ్రాముల వెండి వస్తువులు రికవరీ...వి క్రమ్ సింహ,నాల్గవ పట్టణ సిఐ...

రాజమౌళి,మహేశ్ బాబు ‘వారణాసి’ టైటిల్‌పై వివాదం...

తోపు హీరోయిన్...కట్ చేస్తే,వ్యభిచారంలోకి ఎంట్రీ ? చివరికి ఏయిడ్స్‌తో మృతి...

న్యాయ వ్యవస్థ మీద కేంద్రం దాడి

ప్రేమ వివాహం చేసుకుందనే కోపంతో కన్న కూ తురిని హత్య చేసిన తండ్రి...ఆత్మహత్యగా చి త్రీకరించే ప్రయత్నం...పోస్టుమార్టంతో వెలుగు లోకి వచ్చిన నిజం...

మాదకద్రవ్యాల సమాచారమిద్దాం...పారిశుద్ధ్య కార్మికులకు కమిషనర్ చల్లా సూచన....