హత్యాయత్నం కేసులో నిందితుల అరెస్ట్... రిమాండ్...నిందితులను కర్నూలు ఒకటవ ప ట్టణ పోలీస్ స్టేషన్ నుంచి కొండారెడ్డి బురుజు వరకు రోడ్డుపై నడిపించిన పోలీసులు...

హత్యాయత్నం కేసులో నిందితుల అరెస్ట్... రిమాండ్


నిందితులను కర్నూలు ఒకటవ పట్టణ పోలీస్ స్టేషన్ నుంచి కొండారెడ్డి బురుజు వరకు రోడ్డు పై నడిపించిన పోలీసులు
నేటిపత్రిక ప్రజా చరిత్ర న్యూస్,కర్నూలు క్రైం, జూన్,19 :

కర్నూలు నగరంలోని ఒకటవ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో గత గురువారం రాత్రి తైసీమ్ బాషాపై జరిగిన హత్యాయత్నం కేసును కర్నూ లు ఒకటవ పట్టణ పోలీసులు వేగంగా చేధిం చారు.నిందితులైన జలీల్ అహ్మద్,జునైద్,ఫైస ల్,ఆరిఫ్‌లను 24గంటల్లోనే చట్టపరంగా అరెస్ట్ చేసి న ట్లు ఒక టవ పట్టణ సీఐ మారుతి శంక ర్ శుక్రవారం తెలిపారు.కేసు దర్యాప్తులో భా గంగా నిందితులను అదుపులోకి తీసుకుని వి చారణ నిర్వహించిన అనంతరం,వారిని న్యా యస్థానంలో హాజరుపరచగా న్యాయమూర్తి జ్యుడీషియల్ రిమాండ్ విధించినట్లు తెలిపా రు.నేరాలకు పాల్పడడం వల్ల కలిగే చట్టపర మైన పరిణామాలపై నిందితులకు అవగాహన కల్పించారు.భవిష్యత్తులో ఇటువంటి సంఘ టనలకు పాల్పడకుండా కౌన్సెలింగ్ నిర్వహిం చినట్లు తెలిపారు.
అనంతరం నిందితులను కర్నూలు ఒకటవ పట్టణ పోలీస్ స్టేషన్ నుంచి కొండారెడ్డి బురు జు వరకు రోడ్డుపై నడిపించి తీసుకెళ్ళారు.ప్ర జల శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వా రిపై కఠినచర్యలు తీసుకుంటామని,నేరాలకు పాల్పడే వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించ బోమని సీఐ మారుతి శంకర్ హెచ్చరించారు. చట్టాన్ని గౌరవిస్తూ ప్రశాంత వాతావరణాన్ని కా పాడేందుకు ప్రజలు పోలీసులకు సహకరించా లని వారు కోరారు.

Comments

VS9TV NEWS

10లో కల్లూరు మండలం 82.91 శాతం ఉత్తీర్ణత... ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు ఘన సన్మానం...ఎం.శ్రీనివాసులు,ఎంఈఓ,ప్రత్యేక అధికా రి...

ప్రాణాలకు తెగించి రౌడీ షీటర్ ను అడ్డుకున్న ఆటో డ్రైవర్...ఆటోతో ఢీకొట్టి నిలువరించిన తీరు...సీసీటీవీలో వెలుగుచూసిన సాహసం... సన్మానించిన నగర సీపీ సజ్జనర్...నగదు పుర స్కారం,ప్రశంసా పత్రం అందజేత...

విజయవాడలో ఘనంగా హనుమాన్ జ యంతి ఉత్సవాలు...హాజరైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ,అభివృద్ధి కార్పొరేషన్ చైర్ పర్స న్,నంద్యాల పార్లమెంట్ మహిళా అధ్య క్షురాలు కమ్మరి పార్వతమ్మ....

రైతన్న సేవలో మన మంచి ప్రభుత్వం...అన్న దాత సుఖీభవ-పీఎం కిసాన్...సంవత్సరానికి రూ.20వేలు సహకారం...గౌరుచరిత రెడ్డి,పా ణ్యం ఎమ్మెల్యే...

చోరికి పాల్పడిన పని మనిషి నుండి ఐదు తులాల బంగారు,300గ్రాముల వెండి వస్తువులు రికవరీ...వి క్రమ్ సింహ,నాల్గవ పట్టణ సిఐ...

రాజమౌళి,మహేశ్ బాబు ‘వారణాసి’ టైటిల్‌పై వివాదం...

తోపు హీరోయిన్...కట్ చేస్తే,వ్యభిచారంలోకి ఎంట్రీ ? చివరికి ఏయిడ్స్‌తో మృతి...

న్యాయ వ్యవస్థ మీద కేంద్రం దాడి

ప్రేమ వివాహం చేసుకుందనే కోపంతో కన్న కూ తురిని హత్య చేసిన తండ్రి...ఆత్మహత్యగా చి త్రీకరించే ప్రయత్నం...పోస్టుమార్టంతో వెలుగు లోకి వచ్చిన నిజం...

మాదకద్రవ్యాల సమాచారమిద్దాం...పారిశుద్ధ్య కార్మికులకు కమిషనర్ చల్లా సూచన....