రాజస్థాన్లో వృద్ధుడి ఎదుట టేబుల్ పై కాళ్లు పె ట్టిన మహిళా కానిస్టేబుల్...సస్పెండ్ చేసిన అ ధికారులు...
రాజస్థాన్లో వృద్ధుడి ఎదుట టేబుల్ పై కాళ్లు పె ట్టిన మహిళా కానిస్టేబుల్
సస్పెండ్ చేసిన అధికారులు
రాజస్థాన్లో ఓ వృద్ధుడు ఫిర్యాదు చేసేందుకు వే చి ఉండగా...మహిళా కానిస్టేబుల్ తన టేబు ల్ పై రెండు కాళ్లు పెట్టుకుని నిర్లక్ష్యంగా కూర్చు న్న ఫొటో వైరల్ కావడంతో ఆమెను సస్పెండ్ చేశారు.దుంగార్పూ ర్ జిల్లాలోని బిచ్చివార పో లీస్ స్టేషన్లో ఇది జరిగింది.ఈ ఘటనపై తీవ్ర వి మర్శలు రావడంతో,ఆమెపై క్రమశిక్షణా చర్య లు కూడా ప్రారంభించినట్లు పోలీసులు వెల్ల డించారు.
Comments
Post a Comment