యాసిన్ పొదుపు గ్రూపులో ఏడు లక్షలు నిధులు స్వాహా...గ్రూపు లీడర్ నూర్జహాన్ అరెస్ట్... సిఐ రాజేష్...
యాసిన్ పొదుపు గ్రూపులో ఏడు లక్షలు నిధులు స్వాహా
గ్రూపు లీడర్ నూర్జహాన్ అరెస్ట్
సీఐ రాజేష్
పల్నాడు జిల్లా,దాచేపల్లిలో 'యాసిన్' పొదుపు గ్రూపు పొదుపు సంగానికి చెందిన ఏడు లక్షలు నిధులను గ్రూప్ లీడర్ నూర్జహాన్ తన వ్యక్తిగత అవసరాలకు గోల్ మాల్ చేసింది.సభ్యులు ఫిర్యాదు చేయడంతో సీ ఐ రాజేశ్ కేసు నమోదు చేశారు.గురువారం నిందితు రాలిని కోర్టులో హాజరుపరచగా న్యాయమూర్తి రి మాండ్ విధించారు.అనంతరం ఆమెను గురజాల జై లుకు తరలించినట్లు పోలీసులు వెల్లడించారు.
Comments
Post a Comment