రూ.25వేలు లంచం తీసుకుంటూ ఏసిబి అధికారుల కు చిక్కిన ఆర్ డిఓ...

రూ.25వేలు లంచం తీసుకుంటూ ఏసిబి అధికా రులకు చిక్కిన ఆర్ డిఓ
VS9TV న్యూస్,నారాయణపేట :
లంచాలు ఇవ్వడం,తీసుకోవడం నేరం...లంచాలను ప్రోత్సహించొద్దని,అవినీతికి పాల్పడుతున్న అధికారు లను నియంత్రించేందుకు ఎసిబి అధికారులు ఎన్ని హెచ్చరికలు చేసినా ఎక్కడో ఒక చోట అవినీతి బయ టపడుతూనే ఉంది.బాధ్యత గల ఉద్యోగాల్లో ఉండి ప్రజలకు సేవ చేయాల్సిన అధికారులు ఆ విషయాన్ని మరిచిపోయి లంచాలు దండుకుంటూ బహిరంగంగా పట్టుబడుతున్నారు...ఇలాంటి ఘటనే తాజాగా నా రాయణపేట ఆర్డీఓ కార్యాలయంలో జరిగింది.ఆర్డీ ఓ కార్యాలయంపై ఏసీబీ అధికారులు దాడులు నిర్వ హించారు.ఓ వ్యక్తి నుంచి రూ.25వేలు లంచం తీసు కుంటుండగా ఆర్డీఓ రాంచంద్ర నాయక్‌ను ఏసీబీ అ ధికారులు బహిరంగంగా పట్టుకున్నారు.ఆర్డీఓ కార్యా లయంలో ఏసీబీ దాడులు ఇంకా కొనసాగుతున్నా యి.రాంచంద్రనాయక్‌ ఈ ఏడాది అక్టోబర్‌ రిటైర్‌ మెం ట్‌ కావాల్సి ఉంది.ప్ర భుత్వ ఉద్యోగి ఎవరైనా ప్రభు త్వ ఉద్యోగ నిబంధనలకు వ్యతిరేకంగా లంచాలు డి మాండ్‌ చేస్తే ఏసీబీ టోల్‌ ఫ్రీ నంబర్‌ 1064కి కాల్‌ చే యాలని,లే దా 9440446106 వాట్సాప్‌ నంబర్‌కు ఫిర్యాదు చేయాలని ఏసీబీ ఉన్నతాధికారులు కోరా రు.

Comments

VS9TV NEWS

10లో కల్లూరు మండలం 82.91 శాతం ఉత్తీర్ణత... ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు ఘన సన్మానం...ఎం.శ్రీనివాసులు,ఎంఈఓ,ప్రత్యేక అధికా రి...

ప్రాణాలకు తెగించి రౌడీ షీటర్ ను అడ్డుకున్న ఆటో డ్రైవర్...ఆటోతో ఢీకొట్టి నిలువరించిన తీరు...సీసీటీవీలో వెలుగుచూసిన సాహసం... సన్మానించిన నగర సీపీ సజ్జనర్...నగదు పుర స్కారం,ప్రశంసా పత్రం అందజేత...

విజయవాడలో ఘనంగా హనుమాన్ జ యంతి ఉత్సవాలు...హాజరైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ,అభివృద్ధి కార్పొరేషన్ చైర్ పర్స న్,నంద్యాల పార్లమెంట్ మహిళా అధ్య క్షురాలు కమ్మరి పార్వతమ్మ....

రైతన్న సేవలో మన మంచి ప్రభుత్వం...అన్న దాత సుఖీభవ-పీఎం కిసాన్...సంవత్సరానికి రూ.20వేలు సహకారం...గౌరుచరిత రెడ్డి,పా ణ్యం ఎమ్మెల్యే...

చోరికి పాల్పడిన పని మనిషి నుండి ఐదు తులాల బంగారు,300గ్రాముల వెండి వస్తువులు రికవరీ...వి క్రమ్ సింహ,నాల్గవ పట్టణ సిఐ...

రాజమౌళి,మహేశ్ బాబు ‘వారణాసి’ టైటిల్‌పై వివాదం...

తోపు హీరోయిన్...కట్ చేస్తే,వ్యభిచారంలోకి ఎంట్రీ ? చివరికి ఏయిడ్స్‌తో మృతి...

న్యాయ వ్యవస్థ మీద కేంద్రం దాడి

ప్రేమ వివాహం చేసుకుందనే కోపంతో కన్న కూ తురిని హత్య చేసిన తండ్రి...ఆత్మహత్యగా చి త్రీకరించే ప్రయత్నం...పోస్టుమార్టంతో వెలుగు లోకి వచ్చిన నిజం...

మాదకద్రవ్యాల సమాచారమిద్దాం...పారిశుద్ధ్య కార్మికులకు కమిషనర్ చల్లా సూచన....