రూ.25వేలు లంచం తీసుకుంటూ ఏసిబి అధికారుల కు చిక్కిన ఆర్ డిఓ...
రూ.25వేలు లంచం తీసుకుంటూ ఏసిబి అధికా రులకు చిక్కిన ఆర్ డిఓ
లంచాలు ఇవ్వడం,తీసుకోవడం నేరం...లంచాలను ప్రోత్సహించొద్దని,అవినీతికి పాల్పడుతున్న అధికారు లను నియంత్రించేందుకు ఎసిబి అధికారులు ఎన్ని హెచ్చరికలు చేసినా ఎక్కడో ఒక చోట అవినీతి బయ టపడుతూనే ఉంది.బాధ్యత గల ఉద్యోగాల్లో ఉండి ప్రజలకు సేవ చేయాల్సిన అధికారులు ఆ విషయాన్ని మరిచిపోయి లంచాలు దండుకుంటూ బహిరంగంగా పట్టుబడుతున్నారు...ఇలాంటి ఘటనే తాజాగా నా రాయణపేట ఆర్డీఓ కార్యాలయంలో జరిగింది.ఆర్డీ ఓ కార్యాలయంపై ఏసీబీ అధికారులు దాడులు నిర్వ హించారు.ఓ వ్యక్తి నుంచి రూ.25వేలు లంచం తీసు కుంటుండగా ఆర్డీఓ రాంచంద్ర నాయక్ను ఏసీబీ అ ధికారులు బహిరంగంగా పట్టుకున్నారు.ఆర్డీఓ కార్యా లయంలో ఏసీబీ దాడులు ఇంకా కొనసాగుతున్నా యి.రాంచంద్రనాయక్ ఈ ఏడాది అక్టోబర్ రిటైర్ మెం ట్ కావాల్సి ఉంది.ప్ర భుత్వ ఉద్యోగి ఎవరైనా ప్రభు త్వ ఉద్యోగ నిబంధనలకు వ్యతిరేకంగా లంచాలు డి మాండ్ చేస్తే ఏసీబీ టోల్ ఫ్రీ నంబర్ 1064కి కాల్ చే యాలని,లే దా 9440446106 వాట్సాప్ నంబర్కు ఫిర్యాదు చేయాలని ఏసీబీ ఉన్నతాధికారులు కోరా రు.
Comments
Post a Comment