గంజాయి స్మగ్లింగ్ ముఠా అరెస్టు...రూ.50 లక్షల సరు కు స్వాధీనం...నిందితుల నుంచి కారు,బైకులు,సెల్ ఫోన్లు సీజ్...
గంజాయి స్మగ్లింగ్ ముఠా అరెస్టు...రూ.50 లక్షల సరుకు స్వాధీనం
నిందితుల నుంచి కారు,బైకులు,సెల్ఫోన్లు సీజ్
అనకాపల్లి జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హాకు అందిన పక్కా సమాచారంతో పోలీసులు అప్రమత్తమయ్యారు.రూ రల్ సీఐ రేవతమ్మ ఆధ్వర్యంలోని బృందం కేడీపేట సమీపంలో ముమ్మరంగా వాహ న తనిఖీలు చేపట్టిం ది.ఈ తనిఖీల్లో గంజాయి తరలిస్తున్న ముఠా పట్టు బడింది.స్వాధీనం చేసుకున్న గంజాయి విలువ మా ర్కెట్లో సుమారు రూ.50 లక్షలు ఉంటుందని అధికా రులు అంచనా వేస్తున్నారు.అరెస్ట్ అయిన నిందితు లను కాకినాడకు చెందిన తేజ్ కిరణ్,చందు,సింహాద్రి, అ రవింద్,విగ్నేష్గా గుర్తించారు.వీరి నుంచి ఒక కా రు,మూడు బైకులు,ఐదు సెల్ఫోన్లను కూడా స్వాధీ నం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.నిందితులపై కేసు నమోదు చేసి,వారిని కోర్టులో హాజరుపరిచినట్లు అధికారులు తెలిపారు.గంజాయి రవాణాపై ఉక్కు పా దం మోపుతామని,ఇలాంటి చట్టవ్యతిరేక కార్యకలా పాలకు పాల్పడితే కఠినచర్యలు తప్పవని హెచ్చరిం చారు.
Comments
Post a Comment