ఏసీబీ వలలో ఫారెస్ట్ బీట్ అధికారి...పదివేలు తీసు కుంటుండగా పట్టుకున్న ఏసీబీ డిఎస్పీ వై.రమేష్...
ఏసీబీ వలలో ఫారెస్ట్ బీట్ అధికారి
పదివేలు తీసుకుంటుండగా పట్టుకున్న ఏసీబీ డి ఎస్పీ వై.రమేష్
పోడు రైతు నుండి పది వేలు లంచం తీసుకుంటు ఉండగా ఏసీబీ డి ఎస్పీ వై.రమేష్ ఆధ్వర్యంలో గురు వారం దాడి చేసి ఓ ఫారెస్టు బీట్ అధికారిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.రైతు నుండి పదివేలు లంచం తీసుకుంటు గుండాల మండ లం,నడిమిగూ డెం ఫారెస్టు బీట్ అధికారి బానోతు నరేష్ ఏసీబీకి ప ట్టుబడ్డారు.మారుమూల గ్రామాల నుండి ఏసీబీకి ఫి ర్యాదులు అందె స్థాయిలో ఏసీబీ డిఎస్పీ వై.రమేష్. ప్రజలను చైతన్య వంతులను చేశారు.ఫిర్యాదు రాగా నే స్పందించడంతో ప్రజల్లో అవగాహన బాగా పెరిగిం ది.గుండాల మండలం,సాయనపల్లిలో పోడు రైతును ఇబ్బంది పెట్టాసుకుండా ఉండేందుకు ఈ లంచం తీసు కుంటు బీట్ అధికారి ఏసీబీకి చిక్కారు.
Comments
Post a Comment