ఎం.హెచ్.ఆసుపత్రి వస్తువులు ధ్వంసం చేసిన నింది తులపై కేసు నమోదు...ఎం.శ్రీధర్,రెండవ పట్టణ సి ఐ...
ఎం.హెచ్.ఆసుపత్రి వస్తువులు ధ్వంసం చేసిన నిందితులపై కేసు నమోదు
ఎం.శ్రీధర్,రెండవ పట్టణ సిఐ
కర్నూలు నగరం,ఇన్కమ్ ట్యాక్స్ కార్యాలయం,చిల్డ్రె న్స్ పార్క్ వద్ద ఉన్న ఎం.హెచ్.ఆసుపత్రిలోని వస్తువు లను ద్వంసం చేసిన నిందితులపై రెండవ పట్టణ పో లీస్ స్టేషన్ లో కేసు నమోదు చేసినట్లు సిఐ ఎం.శ్రీ ధర్ శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.వివరాలు మీడియాకు వెల్లడించారు.ఎం.హెచ్.ఆసుపత్రిని ఖాళీ చేయించాలనే ఉద్దేశ్యముతో నిందితులు ఎ1 చెన్నప్ప రెడ్డి,ఎ2 జోజి రెడ్డిలతో పాటు నగరంలోని మరి కొంత మంది కలిసి గత శుక్రవారం రాత్రి సమయంలో అక్ర మంగా ఎం.హెచ్.ఆసుపత్రిలోకి జేసీబీతో నిందితులు ఎ1 చెన్నప్ప రెడ్డి,ఎ2 జోజి రెడ్డిలు అక్రమంగా ప్రవేశిం చి,ఆసుపత్రిలో విధులు నిర్వహిస్తున్న నర్సు వాకిటి స్వర్ణలత (47)దాడికి పాల్పడినట్లు పేర్కొన్నారు.దా డిలో ఆమెను కట్టేతో కొట్టి గాయపరిచారు.అంతేకా కుండా ఆమె మొబైల్ ఫోన్,రెండు తులాల బంగారు గొలుసు చోరి చేసినట్లు చేసిన పిర్యాదు మేరకు ఎ1 చెన్నప్ప రెడ్డి,ఎ2 జోజి రెడ్డిలతోపాటుగా ఘటనలో పాల్గొన్న మరి కొంతమందిపై కేసు నమోదు చేసి ద ర్యాప్తు చేసినట్లు సిఐ ఎం.శ్రీధర్ తెలిపారు.
Comments
Post a Comment