ఏసీబీ వలలో వీఆర్ ఓ...లంచం తీసుకుంటూ బహిరంగంగా పట్టివేత...
ఏసీబీ వలలో వీఆర్ ఓ...లంచం తీసుకుంటూ బహిరంగంగా పట్టివేత
అనకాపల్లి జిల్లా,బుచ్చయ్యపేట మండలంలో భూమి రికార్డుల సవరణ కోసం లంచం డిమాండ్ చేసిన వీఆ ర్ ఓ పోతల శంకర్రావు ఏసీబీ అధికారులకు బహి రంగంగా చిక్కారు.ఒక రైతు తన భూమి రికార్డుల్లో పేరు మార్పు చేసి,ఎల్పీఎం జారీ చేయించుకోవడానికి వీఆర్ ఓను సంప్రదించారు.ఈ పని చేయడానికి వీఆ ర్ ఓ శంకర్రావు రూ.1.50లక్షల లంచం డిమాండ్ చే శారు.దీంతో బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్ర యించగా,వారు పక్కా ప్రణాళికతో రంగంలోకి దిగా రు.బాధితుడి నుంచి వీఆర్ ఓ నగదు తీసుకుంటుండ గా అధికారులు మెరుపు దాడి చేసి పట్టుకున్నారు.వీ ఆర్ ఓ శంకర్రావుపై గతంలో కూడా అవినీతి మర కలు ఉన్నట్లు ఏసీబీ అధికారుల విచారణలో తేలిం ది.గతంలోనూ వీఆర్ ఓపై పలు అవినీతి ఆరోపణలు రావడంతో ప్రభుత్వం శాఖా పరమైన చర్యలు తీసు కుందని అధికారులు వెల్లడించారు.అయినప్పటికీ శం కర్రావు తీరు మారలేదని అధికారులు తెలిపారు.
Comments
Post a Comment