ఏసీబీ వలలో వీఆర్ ఓ...లంచం తీసుకుంటూ బహిరంగంగా పట్టివేత...

ఏసీబీ వలలో వీఆర్ ఓ...లంచం తీసుకుంటూ బహిరంగంగా పట్టివేత
VS9TV న్యూస్,అనకాపల్లి :
అనకాపల్లి జిల్లా,బుచ్చయ్యపేట మండలంలో భూమి రికార్డుల సవరణ కోసం లంచం డిమాండ్ చేసిన వీఆ ర్ ఓ పోతల శంకర్‌రావు ఏసీబీ అధికారులకు బహి రంగంగా చిక్కారు.ఒక రైతు తన భూమి రికార్డుల్లో పేరు మార్పు చేసి,ఎల్పీఎం జారీ చేయించుకోవడానికి వీఆర్ ఓను సంప్రదించారు.ఈ పని చేయడానికి వీఆ ర్ ఓ శంకర్‌రావు రూ.1.50లక్షల లంచం డిమాండ్ చే శారు.దీంతో బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్ర యించగా,వారు పక్కా ప్రణాళికతో రంగంలోకి దిగా రు.బాధితుడి నుంచి వీఆర్ ఓ నగదు తీసుకుంటుండ గా అధికారులు మెరుపు దాడి చేసి పట్టుకున్నారు.వీ ఆర్ ఓ శంకర్‌రావుపై గతంలో కూడా అవినీతి మర కలు ఉన్నట్లు ఏసీబీ అధికారుల విచారణలో తేలిం ది.గతంలోనూ వీఆర్ ఓపై పలు అవినీతి ఆరోపణలు రావడంతో ప్రభుత్వం శాఖా పరమైన చర్యలు తీసు కుందని అధికారులు వెల్లడించారు.అయినప్పటికీ శం కర్‌రావు తీరు మారలేదని అధికారులు తెలిపారు.

Comments

VS9TV NEWS

రాజస్థాన్లో వృద్ధుడి ఎదుట టేబుల్ పై కాళ్లు పె ట్టిన మహిళా కానిస్టేబుల్...సస్పెండ్ చేసిన అ ధికారులు...

ఇందిరమ్మ కాలనీలో కబ్జాకు గురవుతున్న రోడ్డు స్థలా న్ని కాపాడాలి...కల్లూరు తహసీల్దార్,నాల్గవ పట్టణ సిఐకి ఇందిరమ్మ కాలనీ వాసులు వినతిపత్రం అంద చేత...

ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన గణేశుడు...

తెల్లవారుజాము లేచి సిబ్బందిని వేడుకున్నా నీళ్లు వదలడం లేదు...ఆవేదన వ్యక్తం చేసిన మహిళలు...పట్టణ పౌర సంక్షేమ సంఘం...

22న విజయవాడలో బిసివై సభను జయప్రదం చేయండి...కంది వరుణ్ కుమార్ యాదవ్,బిసివై రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ సభ్యులు...

వర్కింగ్ జర్నలిస్టుల అక్రిడిటేషన్ కు దరఖాస్తుల ఆహ్వానం...కె.ఎస్.విశ్వనా థన్,సమాచార,పౌర సంబంధాల శాఖ సంచాలకులు...

బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు బోల్సోనారోకు 27 ఏళ్ల జైలు శిక్ష...అప్పీల్‌ను తిరస్కరించిన బ్రెజిల్ సుప్రీంకోర్టు...

32,35,37,41వ వార్డుల్లో ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీ...కమ్మరి పార్వతమ్మ, ఆంద్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ మరియు అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మన్...

శ్రీ సీతారామాంజనేయ చారిటబుల్ ట్రస్ట్ హను మాన్ జయంతి వేడుకలు...టి.వాసంతి,ట్రస్ట్ చైర్మన్...

బహుజన్ సమాజ్ పార్టీ నూతన కర్నూలు సిటీ కన్వీనర్ నియామకం...