శాయి స్పోర్ట్స్ హాస్టల్ నోటిఫికేషన్ విడుదల చేయా లి...శాయి హాస్టల్ ను తిరుపతికి తరలిస్తే ఊరుకునేది లేదు...కర్నూలులో 200మంది టైక్వాండో క్రీడాకారుల నిరసన ర్యాలీ...

శాయి స్పోర్ట్స్ హాస్టల్ నోటిఫికేషన్ విడుదల చేయాలి
శాయి హాస్టల్ ను తిరుపతికి తరలిస్తే ఊరుకునేది లేదు
కర్నూలులో 200మంది టైక్వాండో క్రీడాకారుల నిరసన ర్యాలీ 
VS9TV న్యూస్,కర్నూలు స్పోర్ట్స్ :
స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా స్పోర్ట్స్ హాస్టల్‌కు అడ్మిషన్ నోటిఫికేషన్ వెంటనే విడుదల చేయాల ని,కర్నూలు సెంటర్‌ ను యథాతథంగా కొనసాగిం చాలని డిమాండ్ చేస్తూ ఆదివారం టైక్వాండో క్రీడాకా రులు భారీ నిరసన ర్యాలీ నిర్వ హించారు.కర్నూలు ఔట్ డోర్ స్టేడియం నుంచి ధర్మపేట నుంచి పాత ఎస్పీ ఆఫీస్,ఆర్ఎస్ రోడ్డు సర్కిల్ వరకు కొనసాగి అక్కడ నుంచి మరలా తిరిగి కర్నూలు చేయడానికి చేరుకుంది.ఈ ర్యాలీలో 200మందికి పైగా క్రీడాకారు లు,కోచ్‌లు,క్రీడాభిమానులు పాల్గొన్నారు.ర్యాలీ అనం తరం ఔట్ డోర్ స్టేడియం వద్ద క్రీడా సంఘాల ప్రతి ని ధులు నాగరత్నమయ్య,సునీల్,వెంకటేష్,సతీష్,ఆ రిఫ్ లు మీడియాతో మాట్లాడారు.ప్రతి ఏటా ఈ సమ యానికి శాయి హాస్టల్ అడ్మిషన్ నోటిఫికేష న్ వచ్చే ది.ఈసారి ఎందుకు ఆలస్యం చేస్తున్నారు? కావాలనే నోటిఫికేషన్ ఇవ్వకుండా సెంటర్‌ను తిరుపతికి తరలించే కుట్ర జరుగుతోంది అని వారు ఆరోపించా రు.రాయలసీమ జిల్లాల్లోని గ్రామీణ,పేద,మధ్యత రగతి క్రీడాకారులకు కర్నూలు శాయి సెంటర్ ఒక్కటే ఆధారమని,ఇ క్కడ ఉచితంగా వసతి,భోజనం,కోచిం గ్ అందు తుందని క్రీడాకారులు తెలిపారు.తిరుపతికి తర లిస్తే మాలాంటి వాళ్లం క్రీడలకు దూరం కావాల్సిం దే.ప్రయాణ ఖర్చులు,వసతి భరించే స్థోమత మాకు లేదు” అని ఓ జాతీయ స్థాయి టైక్వాండో క్రీడాకారిణి గాయత్రి మాపోయింది.అడ్మిషన్ నోటి ఫికేషన్ ఇవ్వ కుండా శాయి సెంటర్‌ను తిరుపతికి తరలిస్తే రాయల సీమ వ్యాప్తంగా పెద్దఎత్తున ఉద్యమిస్తామని,నిరా హా ర దీక్షలకు కూడా వెనుకాడబోమని క్రీడా సంఘాల నే తలు ప్రభుత్వాన్ని,శాయి అధికారులను హెచ్చరించా రు.

Comments

VS9TV NEWS

10లో కల్లూరు మండలం 82.91 శాతం ఉత్తీర్ణత... ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు ఘన సన్మానం...ఎం.శ్రీనివాసులు,ఎంఈఓ,ప్రత్యేక అధికా రి...

ప్రాణాలకు తెగించి రౌడీ షీటర్ ను అడ్డుకున్న ఆటో డ్రైవర్...ఆటోతో ఢీకొట్టి నిలువరించిన తీరు...సీసీటీవీలో వెలుగుచూసిన సాహసం... సన్మానించిన నగర సీపీ సజ్జనర్...నగదు పుర స్కారం,ప్రశంసా పత్రం అందజేత...

విజయవాడలో ఘనంగా హనుమాన్ జ యంతి ఉత్సవాలు...హాజరైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ,అభివృద్ధి కార్పొరేషన్ చైర్ పర్స న్,నంద్యాల పార్లమెంట్ మహిళా అధ్య క్షురాలు కమ్మరి పార్వతమ్మ....

రైతన్న సేవలో మన మంచి ప్రభుత్వం...అన్న దాత సుఖీభవ-పీఎం కిసాన్...సంవత్సరానికి రూ.20వేలు సహకారం...గౌరుచరిత రెడ్డి,పా ణ్యం ఎమ్మెల్యే...

చోరికి పాల్పడిన పని మనిషి నుండి ఐదు తులాల బంగారు,300గ్రాముల వెండి వస్తువులు రికవరీ...వి క్రమ్ సింహ,నాల్గవ పట్టణ సిఐ...

రాజమౌళి,మహేశ్ బాబు ‘వారణాసి’ టైటిల్‌పై వివాదం...

తోపు హీరోయిన్...కట్ చేస్తే,వ్యభిచారంలోకి ఎంట్రీ ? చివరికి ఏయిడ్స్‌తో మృతి...

న్యాయ వ్యవస్థ మీద కేంద్రం దాడి

ప్రేమ వివాహం చేసుకుందనే కోపంతో కన్న కూ తురిని హత్య చేసిన తండ్రి...ఆత్మహత్యగా చి త్రీకరించే ప్రయత్నం...పోస్టుమార్టంతో వెలుగు లోకి వచ్చిన నిజం...

మాదకద్రవ్యాల సమాచారమిద్దాం...పారిశుద్ధ్య కార్మికులకు కమిషనర్ చల్లా సూచన....