కేరళలో వెల్లివిరిసిన మానవత్వం...అర్ధరాత్రి ఒంటరి యువతికి రక్షణగా నిలిచిన ఆర్టీసీ బస్సు...

కేరళలో వెల్లివిరిసిన మానవత్వం

అర్ధరాత్రి ఒంటరి యువతికి రక్షణగా నిలిచిన ఆ ర్టీసీ బస్సు
VS9TV న్యూస్,అమరావతి ప్రతినిధి :
కేరళలోని ఆలప్పుజ జిల్లాలో మానవత్వాన్ని చాటే ఒక అద్భుత ఘటన వెలుగులోకి వచ్చింది.కోజికోడ్ నుండి పతనంతిట్ట వెళ్తున్న కేఎస్ఆర్టీసీ సూపర్ ఫాస్ట్ బస్సు అర్ధరాత్రి 12-00 గంటల సమయంలో ఎస్.ఎ ల్.పురం అనే నిర్మానుష్య ప్రాంతంలో ఆగింది. అక్క డ ఒక యువతి బస్సు దిగగా,ఆ ప్రాంతం చీకటిగా,ఎ వరూ లేకపోవడాన్ని గమనించిన డ్రైవర్ అరుణ్ కు మార్,కండక్టర్ సునీల్ ఆమె భద్రత గురించి ఆందోళ న చెందారు.భద్రత కోసం నిలిచిపోయిన బస్సు యు వతిని తీసుకెళ్లడానికి ఇంటి నుండి ఎవరూ రాలేదని తెలుసుకున్న డ్రైవర్,ఆమె కుటుంబ సభ్యులు వచ్చే వరకు బస్సును కదిలించకూడదని నిర్ణయించుకు న్నారు.సాధారణంగా బస్సు ఆలస్యమైతే అసహనం వ్యక్తం చేసే ప్రయాణికులు సైతం,ఆ యువతి భద్రత కోసం అక్కడే వేచి ఉండటానికి సంతోషంగా ఒప్పు కున్నారు.మానవత్వం ముందు సమయం ముఖ్యం కాదని అందరూ నిరూపించారు.అమ్మవడిగా మారిన బస్సు యువతి కుటుంబ సభ్యులు వాహనంతో అక్క డికి చేరుకున్నాకే బస్సు ముందుకు సాగింది.బస్సులో ప్ర యాణిస్తున్న జుబిన్ జాకబ్ అనే జర్నలిస్ట్ ఈ విష యాన్ని సోషల్ మీడియాలో పంచుకోవడంతో ఇది వై రల్‌గా మారింది.కేరళలో 'ఆనబండి' (ఏ నుగు వాహ నం)గా పిలువబడే ఈ బస్సు,ఆ యువతిని తల్లిలా కాపాడటంతో నెటిజన్లు దీనిని 'అమ్మవండి' అని కొని యాడుతున్నారు.ఈ ఘటన సమాజానికి మంచి ఆ దర్శం అయింది.ఆలోచన మంచిదైతే...సమాజం సహకరిస్తుంది అని మరోసారి నిరూపితమైంది.

Comments

VS9TV NEWS

10లో కల్లూరు మండలం 82.91 శాతం ఉత్తీర్ణత... ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు ఘన సన్మానం...ఎం.శ్రీనివాసులు,ఎంఈఓ,ప్రత్యేక అధికా రి...

ప్రాణాలకు తెగించి రౌడీ షీటర్ ను అడ్డుకున్న ఆటో డ్రైవర్...ఆటోతో ఢీకొట్టి నిలువరించిన తీరు...సీసీటీవీలో వెలుగుచూసిన సాహసం... సన్మానించిన నగర సీపీ సజ్జనర్...నగదు పుర స్కారం,ప్రశంసా పత్రం అందజేత...

విజయవాడలో ఘనంగా హనుమాన్ జ యంతి ఉత్సవాలు...హాజరైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ,అభివృద్ధి కార్పొరేషన్ చైర్ పర్స న్,నంద్యాల పార్లమెంట్ మహిళా అధ్య క్షురాలు కమ్మరి పార్వతమ్మ....

రైతన్న సేవలో మన మంచి ప్రభుత్వం...అన్న దాత సుఖీభవ-పీఎం కిసాన్...సంవత్సరానికి రూ.20వేలు సహకారం...గౌరుచరిత రెడ్డి,పా ణ్యం ఎమ్మెల్యే...

చోరికి పాల్పడిన పని మనిషి నుండి ఐదు తులాల బంగారు,300గ్రాముల వెండి వస్తువులు రికవరీ...వి క్రమ్ సింహ,నాల్గవ పట్టణ సిఐ...

రాజమౌళి,మహేశ్ బాబు ‘వారణాసి’ టైటిల్‌పై వివాదం...

తోపు హీరోయిన్...కట్ చేస్తే,వ్యభిచారంలోకి ఎంట్రీ ? చివరికి ఏయిడ్స్‌తో మృతి...

న్యాయ వ్యవస్థ మీద కేంద్రం దాడి

ప్రేమ వివాహం చేసుకుందనే కోపంతో కన్న కూ తురిని హత్య చేసిన తండ్రి...ఆత్మహత్యగా చి త్రీకరించే ప్రయత్నం...పోస్టుమార్టంతో వెలుగు లోకి వచ్చిన నిజం...

మాదకద్రవ్యాల సమాచారమిద్దాం...పారిశుద్ధ్య కార్మికులకు కమిషనర్ చల్లా సూచన....