కర్నూలు క్రీడాకారులకు అన్యాయం జరిగితే సహించం...టైక్వాండో క్రీడాకారుల నిరసన ర్యాలీకి సంపూర్ణ మద్దతు...వి.విజయ్ కుమార్,యునైటెడ్ జ ర్నలిస్ట్ ఫోరం (యుజెఎఫ్) వ్యవస్తాపక నాయకులు...

కర్నూలు క్రీడాకారులకు అన్యాయం జరిగితే సహించం
టైక్వాండో క్రీడాకారుల నిరసన ర్యాలీకి సంపూర్ణ మద్దతు
వి.విజయ్ కుమార్,యునైటెడ్ జర్నలిస్ట్ ఫోరం (యుజెఎఫ్) వ్యవస్తాపక నాయకులు
VS9TV న్యూస్,కర్నూలు ప్రతినిధి :
కర్నూలు జిల్లా క్రీడాకారులకు అన్యాయం జరిగితే స హించబోమని,టైక్వాండో క్రీడాకారుల నిరసన ర్యాలీకి తమ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నట్లు యునైటెడ్ జ ర్నలిస్ట్ ఫోరం (యుజెఎఫ్) వ్యవస్తాపక నాయకులు వి.విజయ్ కుమార్ ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొ న్నారు.స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా స్పోర్ట్స్ హాస్ట ల్‌కు అడ్మిషన్ నోటిఫికేషన్ వెంటనే విడుదల చేయా లని,కర్నూలు సెంటర్‌ ను యథాతథంగా కొనసాగిం చాలని కోరుతూ కర్నూలు ,టైక్వాండో క్రీడా కారుల డి మాండ్ లు న్యాయమైనవని అన్నారు.రాష్ట్రంలో ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్న ఏ మున్నది గర్వకార ణం అని పండిపడ్డారు.ఒకరిపై ఒకరు అవినీతి ఆరోప ణలు చేసుకోవడం తప్ప కర్నూలు జిల్లా క్రీడాకారుల సంక్షేమానికి పాటుపడే ప్రభుత్వాలు కరువయ్యాయ ని పేర్కొన్నారు.వైసీపీ అధికారంలో కర్నూలు క్రీడాకా రులకు అన్యాయం జరుగుతుందని,కూటమి ప్రభు త్వం అధికారంలోకి వస్తే వారి సమస్యల పరిష్కారా నికి కృషి చేస్తామని హామీ ఇచ్చి,అధికారంలోకి వచ్చి న కూటమి ప్రభుత్వం నేడు కర్నూలులో మనుగడ సాగుతున్న శాయి హాస్టల్ ను తిరుపతికి తరలించే కుట్ర దారుణం అన్నారు.కావున ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం పునరాలోచించి,తక్షణమే శాయి స్పోర్ట్స్ హాస్టల్ నోటిఫికేషన్ విడుదల చేసి కర్నూలు టైక్వాం డో క్రీడాకారుల సమస్య పరిష్కరించాలని,లేనిపక్షం లో కర్నూలు టైక్వాండో క్రీడాకారుల పోరాటాలకు యునైటెడ్ జర్నలిస్ట్ ఫోరం (యుజెఎఫ్) మద్దతు కొ నసాగిస్తామని వారు తెలిపారు.

Comments

VS9TV NEWS

10లో కల్లూరు మండలం 82.91 శాతం ఉత్తీర్ణత... ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు ఘన సన్మానం...ఎం.శ్రీనివాసులు,ఎంఈఓ,ప్రత్యేక అధికా రి...

ప్రాణాలకు తెగించి రౌడీ షీటర్ ను అడ్డుకున్న ఆటో డ్రైవర్...ఆటోతో ఢీకొట్టి నిలువరించిన తీరు...సీసీటీవీలో వెలుగుచూసిన సాహసం... సన్మానించిన నగర సీపీ సజ్జనర్...నగదు పుర స్కారం,ప్రశంసా పత్రం అందజేత...

విజయవాడలో ఘనంగా హనుమాన్ జ యంతి ఉత్సవాలు...హాజరైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ,అభివృద్ధి కార్పొరేషన్ చైర్ పర్స న్,నంద్యాల పార్లమెంట్ మహిళా అధ్య క్షురాలు కమ్మరి పార్వతమ్మ....

రైతన్న సేవలో మన మంచి ప్రభుత్వం...అన్న దాత సుఖీభవ-పీఎం కిసాన్...సంవత్సరానికి రూ.20వేలు సహకారం...గౌరుచరిత రెడ్డి,పా ణ్యం ఎమ్మెల్యే...

చోరికి పాల్పడిన పని మనిషి నుండి ఐదు తులాల బంగారు,300గ్రాముల వెండి వస్తువులు రికవరీ...వి క్రమ్ సింహ,నాల్గవ పట్టణ సిఐ...

రాజమౌళి,మహేశ్ బాబు ‘వారణాసి’ టైటిల్‌పై వివాదం...

తోపు హీరోయిన్...కట్ చేస్తే,వ్యభిచారంలోకి ఎంట్రీ ? చివరికి ఏయిడ్స్‌తో మృతి...

న్యాయ వ్యవస్థ మీద కేంద్రం దాడి

ప్రేమ వివాహం చేసుకుందనే కోపంతో కన్న కూ తురిని హత్య చేసిన తండ్రి...ఆత్మహత్యగా చి త్రీకరించే ప్రయత్నం...పోస్టుమార్టంతో వెలుగు లోకి వచ్చిన నిజం...

మాదకద్రవ్యాల సమాచారమిద్దాం...పారిశుద్ధ్య కార్మికులకు కమిషనర్ చల్లా సూచన....