కర్నూలు క్రీడాకారులకు అన్యాయం జరిగితే సహించం...టైక్వాండో క్రీడాకారుల నిరసన ర్యాలీకి సంపూర్ణ మద్దతు...వి.విజయ్ కుమార్,యునైటెడ్ జ ర్నలిస్ట్ ఫోరం (యుజెఎఫ్) వ్యవస్తాపక నాయకులు...
కర్నూలు క్రీడాకారులకు అన్యాయం జరిగితే సహించం
టైక్వాండో క్రీడాకారుల నిరసన ర్యాలీకి సంపూర్ణ మద్దతు
వి.విజయ్ కుమార్,యునైటెడ్ జర్నలిస్ట్ ఫోరం (యుజెఎఫ్) వ్యవస్తాపక నాయకులు
కర్నూలు జిల్లా క్రీడాకారులకు అన్యాయం జరిగితే స హించబోమని,టైక్వాండో క్రీడాకారుల నిరసన ర్యాలీకి తమ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నట్లు యునైటెడ్ జ ర్నలిస్ట్ ఫోరం (యుజెఎఫ్) వ్యవస్తాపక నాయకులు వి.విజయ్ కుమార్ ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొ న్నారు.స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా స్పోర్ట్స్ హాస్ట ల్కు అడ్మిషన్ నోటిఫికేషన్ వెంటనే విడుదల చేయా లని,కర్నూలు సెంటర్ ను యథాతథంగా కొనసాగిం చాలని కోరుతూ కర్నూలు ,టైక్వాండో క్రీడా కారుల డి మాండ్ లు న్యాయమైనవని అన్నారు.రాష్ట్రంలో ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్న ఏ మున్నది గర్వకార ణం అని పండిపడ్డారు.ఒకరిపై ఒకరు అవినీతి ఆరోప ణలు చేసుకోవడం తప్ప కర్నూలు జిల్లా క్రీడాకారుల సంక్షేమానికి పాటుపడే ప్రభుత్వాలు కరువయ్యాయ ని పేర్కొన్నారు.వైసీపీ అధికారంలో కర్నూలు క్రీడాకా రులకు అన్యాయం జరుగుతుందని,కూటమి ప్రభు త్వం అధికారంలోకి వస్తే వారి సమస్యల పరిష్కారా నికి కృషి చేస్తామని హామీ ఇచ్చి,అధికారంలోకి వచ్చి న కూటమి ప్రభుత్వం నేడు కర్నూలులో మనుగడ సాగుతున్న శాయి హాస్టల్ ను తిరుపతికి తరలించే కుట్ర దారుణం అన్నారు.కావున ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం పునరాలోచించి,తక్షణమే శాయి స్పోర్ట్స్ హాస్టల్ నోటిఫికేషన్ విడుదల చేసి కర్నూలు టైక్వాం డో క్రీడాకారుల సమస్య పరిష్కరించాలని,లేనిపక్షం లో కర్నూలు టైక్వాండో క్రీడాకారుల పోరాటాలకు యునైటెడ్ జర్నలిస్ట్ ఫోరం (యుజెఎఫ్) మద్దతు కొ నసాగిస్తామని వారు తెలిపారు.
Comments
Post a Comment