యువత మత్తు పదార్థాల ప్రభావంపై చిత్రలేఖన పోటీ లు...జన విజ్ఞాన వేదిక నగర కమిటీ,ఆంటీ డ్రగ్స్ ఫో రం...
యువత మత్తు పదార్థాల ప్రభావంపై చిత్రలేఖన పోటీలు
జన విజ్ఞాన వేదిక నగర కమిటీ,ఆంటీ డ్రగ్స్ ఫోరం
జన విజ్ఞాన వేదిక నగర కమిటీ,ఆంటీ డ్రగ్స్ ఫోరం ఆధ్వర్యంలో యువత మత్తు పదార్థాల ప్రభావంపై చిత్రలేఖ పోటీలు కర్నూలు జిల్లా గ్రంధాలయంలో జన విజ్ఞాన వేదిక నగర అధ్యక్షులు అజయ్ అధ్యక్షతన నిర్వహించారు.ఈ సందర్బంగా జన విజ్ఞాన వేదిక జి ల్లా అధ్యక్షులు బి.డి.సుధీర్ రాజు,పెద్దక్క,లైబ్రరీ ఇ న్చార్జిలు హాజరై విద్యార్థుల గురించి మాట్లాడుతూ యువత డక్స్ అలవాటై ఆరోగ్యాలను చెడగొట్టుకుం టున్నారు.డ్రగ్స్,గంజాయి రకరకాల మత్తు పదార్థా లు ఉప యోగించుకుంటూ వారి ఆరోగ్యానికి పాడు చేసుకుంటూ,సమాజంలో చెడు వ్యసనాలకు బానిసై, దోపిడీలు,దొంగతనాలు,అత్యాచారాలకు అలవాటై సమాజాన్ని పాడు చేస్తున్నారని ఆవేదన చెందారు. కావున ప్రతి ఒక్కరు యాంటీ,డ్రగ్స్,గంజాయిని వ్యతి రేకించి మంచి సమాజం నిర్మాణానికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు.ఈ చిత్రలేఖన పోటీలకు పట్టణంలో 18పాఠశాలల నుంచి విద్యార్థులు హాజరయ్యారు.ఈ కార్యక్రమంలో జెవివి నగర నాయకులు విజయ్ కు మార్,నాగరాజ్, నాగాంజనేయులు,రామకృష్ణ,తిరు మల,జన విజ్ఞాన వేదిక మిత్రులు,యాంటీ డ్రగ్స్ ఫోరం మిత్రులు పాల్గొన్నారు.
Comments
Post a Comment