పెండ్లి పేరుతో భారీ మోసం...? సినీనటి అషురెడ్డిపై రూ.9.35 కోట్ల కేసు...
పెండ్లి పేరుతో భారీ మోసం...?
సినీనటి అషురెడ్డిపై రూ.9.35 కోట్ల కేసు
పెండ్లి చేసుకుంటానని నమ్మించి కోట్లాది రూపా యల నగదు,బంగారం,ఆస్తులు కాజేసిందనే ఆరోపణలతో బిగ్బాస్ ఫేం,సినీనటి అషురెడ్డి (అలియాస్ వెంకట అశ్విని రెడ్డి)పై నమోదుైన భారీ మోసం కేసులో పోలీ సులు దర్యాప్తును వేగవం తం చేశారు.ఎన్ఆర్ఐ ధ ర్మేందర్ కుటుంబం ఫిర్యాదు మేరకు ఇప్పటికే ఎఫ్ఐ ఆర్ నమోదు కాగా,కేసును సీసీఎస్ పోలీసులు ప్రాధా న్యంగా తీసుకుని విచారణ కొనసాగిస్తున్నారు.బాధి తుడి తండ్రి సమర్పించిన నగదు లావాదేవీలకు సం బంధించిన పత్రాలను అధికారులు క్షుణ్ణంగా పరిశీలి స్తున్నారు.ఈ నేపథ్యంలో అషురెడ్డితో పాటు ఆమె త ల్లిదండ్రులు వెంకటకృష్ణ,యశోద రెడ్డి,సోదరి దివ్వరె డ్డికి కూడా నోటీసులు జారీచే సి విచారణకు పిలిచేం దుకు సిద్ధమవుతున్నారు.ఇక ధర్మేందర్ విడుదల చే సిన ఆడియోలో కీలక ఆరోపణలు చేశారు.మొదట అషురెడ్డిపై కేసు పె ట్టాలనే ఉద్దేశం తనకు లేదని,కానీ ఆమె తనపై ఫేక్ కేసులు పెట్టి బెదిరిస్తూ డబ్బులు డి మాండ్ చేయడం ప్రారంభించిందని పేర్కొన్నారు.ప రి స్థితులు తీవ్రమవడంతోనే కుటుంబం కేసు పెట్టాల్సివ చ్చిందని తెలిపారు.పెండ్లి చేస్తానని నమ్మించి గోల్డ్ కొ నిపించడం,ఫ్లాట్ తీసుకునేలా చేయడం జరిగిందని, అందుకోసం తాను లోన్స్ తీసుకోవడంతో పాటు పరి చయస్తుల వద్ద అప్పులు కూడా చేశానని ధర్మేందర్ ఆరోపించారు.తరువాత పెండ్లి చేసుకోవడం ఇష్టం లే దని చెప్పి,ఇచ్చిన డబ్బులు తిరిగి ఇవ్వమంటే మొద ట ఒప్పుకుని,తర్వాత బెదిరింపులకు దిగిందని తెలి పారు.తాను ఇచ్చిన ప్రతి రూపాయికి సంబంధించిన ఆధారాలు తమ వద్ద ఉన్నాయని,ఆ అన్ని డాక్యు మెంట్లను పోలీసులకు అందజేశామని వెల్లడించారు. పోలీసులు కూడా ఆధారాలను పరిశీలించిన తర్వా తే కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు.తనతో పా టు మరికొందరిని కూడా అషురెడ్డి మోసం చేసిందని ఆరోపిస్తూ,చట్టపరంగా పోరాటం కొనసాగిస్తానని స్ప ష్టం చేశారు.దర్యాప్తు కొనసాగుతున్న ఈ కేసు మరి న్ని మలుపులు తిరిగే అవకాశం ఉందని సమాచా రం.
Comments
Post a Comment