కల్లూరు 41వ వార్డులో రూ.60లక్షల సీసీ డ్రైన్ పను లకు శ్రీకారం...భూమిపూజలో ఎమ్మెల్యే గౌరుచరితా రెడ్డి...

కల్లూరు 41వ వార్డులో రూ.60లక్షల సీసీ డ్రైన్ పనులకు శ్రీకారం
భూమిపూజలో ఎమ్మెల్యే గౌరుచరితా రెడ్డి
VS9TV న్యూస్,కల్లూరు :
కల్లూరు మండలం,41వ వార్డు వీకర్ సెక్షన్ కాలనీ ఎబినేజర్ చర్చి లైన్ సమీపంలోని అంగన్వాడీ కేంద్రం వద్ద రూ.60లక్షల వ్యయంతో చేపట్టనున్న సీసీ డ్రైన్ నిర్మాణ పనులకు భూమిపూజ కార్యక్రమం నిర్వహిం చారు.కార్యక్రమానికి పాణ్యం ఎమ్మెల్యే,టీడీపీ నంద్యా ల జిల్లా అధ్యక్షురాలు గౌరుచరితా రెడ్డి,ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విశ్వ బ్రాహ్మణ సంక్షేమ,అభివృద్ధి కార్పొరేషన్ చైర్‌ పర్సన్,నంద్యాల పార్లమెంట్ మహిళా అధ్యక్షు రాలు కమ్మరి పార్వతమ్మ,టీడీపీ యువ నాయకులు గౌరు జనార్ధన్ రెడ్డి,మున్సిపల్ కమిషనర్ చల్లా ఓబు లేష్ కూడాహాజరై శంకుస్థాపన చేశారు.ఈ సందర్భం గా అభివృద్ధి పనులు వేగవంతం చేయడం ద్వారా ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు కల్పించడమే లక్ష్యమని నాయకులు పేర్కొన్నారు.అనంతరం స్థాని క ప్రజలు ఈ పనులు త్వరితగతిన పూర్తి చేసి కాల నీలో నీటి నిల్వ సమస్యలు నివారించాలని కోరారు. ఈ కార్యక్రమంలో క్లస్టర్ ఇన్‌చార్జి కె.జనార్ధన్ ఆచారి, 41వ వార్డు ఇన్‌చార్జి నాగేశ్వరరావు,37 వ వార్డు ఇన్‌ చార్జి సుతారు రాఘవేంద్ర,టీడీపీ సీనియర్ నాయకు లు,కార్యకర్తలు,అభిమానులు తదితరులు పాల్గొన్నా రు.

Comments

VS9TV NEWS

10లో కల్లూరు మండలం 82.91 శాతం ఉత్తీర్ణత... ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు ఘన సన్మానం...ఎం.శ్రీనివాసులు,ఎంఈఓ,ప్రత్యేక అధికా రి...

ప్రాణాలకు తెగించి రౌడీ షీటర్ ను అడ్డుకున్న ఆటో డ్రైవర్...ఆటోతో ఢీకొట్టి నిలువరించిన తీరు...సీసీటీవీలో వెలుగుచూసిన సాహసం... సన్మానించిన నగర సీపీ సజ్జనర్...నగదు పుర స్కారం,ప్రశంసా పత్రం అందజేత...

విజయవాడలో ఘనంగా హనుమాన్ జ యంతి ఉత్సవాలు...హాజరైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ,అభివృద్ధి కార్పొరేషన్ చైర్ పర్స న్,నంద్యాల పార్లమెంట్ మహిళా అధ్య క్షురాలు కమ్మరి పార్వతమ్మ....

రైతన్న సేవలో మన మంచి ప్రభుత్వం...అన్న దాత సుఖీభవ-పీఎం కిసాన్...సంవత్సరానికి రూ.20వేలు సహకారం...గౌరుచరిత రెడ్డి,పా ణ్యం ఎమ్మెల్యే...

చోరికి పాల్పడిన పని మనిషి నుండి ఐదు తులాల బంగారు,300గ్రాముల వెండి వస్తువులు రికవరీ...వి క్రమ్ సింహ,నాల్గవ పట్టణ సిఐ...

రాజమౌళి,మహేశ్ బాబు ‘వారణాసి’ టైటిల్‌పై వివాదం...

తోపు హీరోయిన్...కట్ చేస్తే,వ్యభిచారంలోకి ఎంట్రీ ? చివరికి ఏయిడ్స్‌తో మృతి...

న్యాయ వ్యవస్థ మీద కేంద్రం దాడి

ప్రేమ వివాహం చేసుకుందనే కోపంతో కన్న కూ తురిని హత్య చేసిన తండ్రి...ఆత్మహత్యగా చి త్రీకరించే ప్రయత్నం...పోస్టుమార్టంతో వెలుగు లోకి వచ్చిన నిజం...

మాదకద్రవ్యాల సమాచారమిద్దాం...పారిశుద్ధ్య కార్మికులకు కమిషనర్ చల్లా సూచన....