ఆర్ టీఈ యాక్ట్ అమలు చేయాలి... తల్లితండ్రులు డిఈఓ కార్యాలయం ముట్టడి...
ఆర్ టీఈ యాక్ట్ అమలు చేయాలితల్లితండ్రులు డిఈఓ కార్యాలయం ముట్టడి
కర్నూలు నగరంలోని ప్రైవేట్,కార్పొరేట్ పాఠశాలలు,కళాశాలలు ఆర్ టీఈ యాక్ట్ అమలు చేయడంలో నిర్లక్ష్యం వహిస్తున్నాయని,అలాంటి పాఠశాలలపై చర్యలు తీసుకోవాలని కో రుతూ కర్నూలు జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయంను విద్యార్థుల తల్లితండ్రులు శుక్ర వారం నిరసన కార్యక్రమం చేపట్టారు.ఈ సందర్బంగా ఆర్ టీఈ నాయకులు చామకూరు వీరప్ప మాట్లాడుతూ కల్లూరు ప్రాంతంలోని ఆదిత్య, శాంతినికేతన్,నగరంలోని సిస్టర్ స్టా న్ సిల్స్,సెయింట్ జోసఫ్,ఇతర పాఠశాలలు,కళాశాలు అమలుచేయడంలో పూర్తిగా నిర్ల క్ష్యం వహిస్తున్నట్లు చెప్పారు.ప్రభుత్వం 2025 -26సంవత్సరానికిగాను ప్రభుత్వం నోటి ఫికేషన్ విడుదల చేసింది.ఈ నోటిఫికేషన్ ద్వారా ప్రవేట్ పాఠశాలల్లో లాటరీ సిస్టం ద్వా రా ప్రవేశాలు పొందిన విద్యార్థులను కొన్ని విద్యాసంస్థలు ప్రవేశాలను తీసుకోవడం లేద న్నారు.అందుకుగాను విద్యార్థుల తల్లిదండ్రులు పెద్ద ఎత్తున డిఈఓ కార్యాలయంను ముట్ట డించడం జరిగిందని ఆయన తెలిపారు.అనంతరం డిఈఓ మాట్లాడుతూ ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాలతో మీటింగ్ జరిగింది.కావున తప్పనిసరిగా విద్యార్థులను స్కూళ్లలో చేర్చు కోవాల్సిందిగా మీడియా ముఖంగా ఆదేశం ఇచ్చారు.ఈ కార్యక్రమంలో ప్రసాద్,సుధీర్,న గేష్,విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.
Comments
Post a Comment