చోరీ కేసులో ముద్దాయిలు అరెస్ట్...డి.శ్రీహరి రాజు,ఎస్ డిపిఓ పెద్దాపురం సబ్ డివిజన్...
చోరీ కేసులో ముద్దాయిలు అరెస్ట్డి.శ్రీహరి రాజు,ఎస్ డిపిఓ పెద్దాపురం సబ్ డివిజన్
ప్రత్తిపాడు మండలం,ధర్మవరం గ్రామం, జగనన్న కాలనీలో ఈ నెల 21వ తేదిన గాలి త లుపులయ్య ఇంట్లో జరిగిన చోరీ కేసులో ముద్దాయిలను అరెస్ట్ చేసినట్లు పెద్దాపురం సబ్ డివిజన్ ఎస్ డిపిఓ డి.శ్రీహరి రాజు పేర్కొన్నారు.ఈ మేరకు గురువారం ఎస్ డిపిఓ డి.శ్రీ హరి రాజు మీడియాకు వివరాలు వెల్లడించారు.గాలి తలుపులయ్య పిర్యాదు మేరకు,కా కినాడ జిల్లా గౌరవనీయులైన ఎస్పీ జి.బిందు మాధవ్ ఆదేశాల మేరకు చోరీ కేసును న మోదు చేసి దర్యాప్తు చేయడం జరిగిందని అన్నారు.కేసు దర్యాప్తు ఆధికారి బి.సూర్య అ ప్పారావు,ప్రత్తిపాడు సిఐ,ప్రత్యేక బృందాలు కలిసి ముద్దాయిలు కోసం విచారణ జరుపు తుండగా,సదరు నేరంలో ముద్దాయిలు గురించి వచ్చిన ఖచ్చితమైన సమాచారం మేరకు ప్రత్తిపాడు గ్రామశివారులోని పాదలమ్మ గుడి ఎదురుగా ఇద్దరు వ్యక్తులు,రాజమండ్రి అర్బ న్,భవానిపురం,క్వారీపేట సెంటర్ కు చెందిన కొవ్వూరి సునీల్,రాజమండ్రి రూరల్ మండ లం,తొర్రేడు గ్రామానికి చెందిన మోర్త దీవెన రాజులు అనుమానాస్పదంగా తిరుగుతుం డగా,అనుమానంపై ఇరువురిని అదుపులోనికి తీసుకోని విచారించగా,వారు ధర్మవరం గ్రా మంలో గల జగనన్న కాలనీలో నేరం చేసిన ముద్దాయిలుగా గుర్తించినట్లు చెప్పారు.
వారి వద్ద నుండి చోరీ నేరంలో దొంగలించిన బంగారు,వెండి నగలు,ఒక మోటార్ సైకి ల్,ఐరన్ కటింగ్ మిషన్ ను స్వాదీనం చేసుకుని,వారిని అరెస్ట్ చేసి,రిమాండ్ నిమిత్తం ప్ర త్తిపాడు మెజిస్ట్రేట్ వద్ద హాజరు పరచడం జరుగుతుందని అన్నారు.ఇప్పటికే మైనర్ బాలు డు,మోర్త దీవెన రాజుపై గతంలో నాలుగు బైక్ దొంగతనం కేసులు ఉన్నట్లు పేర్కొన్నా రు.చోరీ జరిగిన వారం రోజులలో ముద్దాయిలను అరెస్ట్ చేసి,వారి వద్ద నుండి దొంగి లించిన చోరి సొత్తు,247 గ్రాముల బంగారు వస్తువులు,90 గ్రాముల వెండి వస్తువులు, మూడు గ్రాముల ప్లాటినం ఉంగరం,నగదు రూ.6,30,000 రికవరీ చేసిన దర్యాప్తు ఆధి కారి బి.సూర్య అప్పారావు,ప్రత్తిపాడు సి.ఐ,కేసు విచారణలో సహకరించిన ఎస్.లక్ష్మి కాంతం,ప్రత్తిపాడు ఎస్సై,వారి సిబ్బందిని కాకినాడ ఎస్పీ ప్రత్యేక అభినందనలు తెలిపా రు.
Comments
Post a Comment