సజ్జనార్‌ ఫొటోతో సైబర్‌ నేరగాళ్ల మోసాలు...

సజ్జనార్‌ ఫొటోతో సైబర్‌ నేరగాళ్ల మోసాలు

VS9TV న్యూస్,హైదరాబాద్ :
హైదరాబాద్‌ సీపీ సజ్జనార్‌ ఫొటోలను వాట్సప్‌ డీపీలుగా ఉపయోగించి సైబర్‌ నేరగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారని తెలిసింది.ఈ నకిలీ ఖాతాల ద్వారా తెలిసినవారికి సందే శాలు పంపుతూ,డబ్బులు డిమాండ్ చేస్తున్నారని సీపీ తెలిపారు.ప్రజలు ముఖం చూసి మోసపోవద్దని,ఇలాంటి సందేశాలకు స్పందించ వద్దని,నంబర్లను బ్లాక్‌ చేసి రిపోర్టు చే యాలని ఆయన సూచించారు.సైబర్‌ నేరగాళ్లకు వ్యక్తిగత వివరాలు,డబ్బులు పంపవద్దని, నకిలీ ఖాతాల గురించి 1930కు ఫోన్‌ చేసి సమాచారం ఇవ్వాలని సజ్జనార్‌ పేర్కొన్నా రు.

Comments