హిడ్మా ఎన్‌కౌంటర్‌పై అనుమానాలు...NHRCకి ఫిర్యాదు...కె.విజయ్ కిరణ్,న్యాయవాది...

హిడ్మా ఎన్‌కౌంటర్‌పై అనుమానాలు
NHRCకి ఫిర్యాదు
కె.విజయ్ కిరణ్,న్యాయవాది 

VS9TV న్యూస్,హైదరాబాద్ :
మావోయిస్టు అగ్రనేత హిడ్మా ఎన్‌కౌంటర్‌పై అనుమానాలు వ్యక్తం చేస్తూ న్యాయవాది కె. విజయ్ కిరణ్ జాతీయ మానవ హక్కుల కమిషన్‌ (NHRC)ను ఆశ్రయించారు.ఎన్‌కౌం టర్ ఫేక్ అయ్యే అవకాశంపై సమగ్ర దర్యాప్తు జరపాలని ఆయన డిమాండ్ చేశారు.FIR నంబర్లు 52/2025,53/2025లో అనుమానాస్పద అంశాలున్నాయని,NHRC మార్గ దర్శకాల ప్రకారం పోలీసులపై FIR నమోదు కాలేదని,దర్యాప్తు తటస్థంగా జరగలేదని ఆ యన ఆరోపించారు.ఫేక్ ఎన్‌కౌంటర్ అయితే ప్రభుత్వ తప్పిదమని ఆయన వ్యాఖ్యానిం చారు.

Comments