ఉంగుటూరు పోస్ట్ ఆఫీస్ లో జరిగిన లక్షలాది రూపాయల స్కామ్...మో సపోయిన వారికి న్యాయం చేయాలి...సిపిఎం నాయకులు డిమాండ్...

ఉంగుటూరు పోస్ట్ ఆఫీస్ లో జరిగిన
లక్షలాది రూపాయల స్కామ్
మోసపోయిన వారికి న్యాయం చేయాలి
సిపిఎం నాయకులు డిమాండ్

VS9TV న్యూస్,కృష్ణా :
కృష్ణా,జిల్లా,ఉంగుటూరు మండలం,ఉంగుటూరు గ్రామం,పోస్ట్ ఆఫీస్ లో వివిధ పథకాల లో పేదలు దాచుకున్న సుమారు రూ.40లక్షలు పోస్ట్మాస్టర్,పోస్ట్ మ్యాన్ నకిలీ పాస్ పు స్తకాలు,స్టాంపులు సృష్టించి దోచుకున్నారని బాధిత ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు.సొ మ్ము నష్టపోయిన తమకు న్యాయం చేయాలని బాధిత మహిళలు గుడివాడ హెడ్ పోస్ట్ ఆఫీస్ వద్ద నిరసన నిర్వహించారు.బాధితుల ఆందోళనకు సిపిఎం నాయకులు మద్దతు గా హాజరయ్యారు.ఈ సందర్బంగా సిపిఎం జిల్లా నాయకులు వై.నరసింహులు,ఆర్ సిపి రె డ్డి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ పథకాలపై ఉన్న నమ్మకంతో తమ గ్రామానికి చెందిన పో స్ట్ మ్యాన్ కు ప్రతినెల డబ్బులు చెల్లించేవారమని,గడచిన పది సంవత్సరాలుగా తాము పొ దుపు చేసుకున్న డబ్బులు కాజేసిన పోస్ట్ మేన్ కు అధికార పార్టీ నాయకులు కొమ్ముకా స్తున్నారన్న అన్నారు.బాధితుల పక్షానా ప్రభుత్వం జోక్యం చేసుకొని తమ డబ్బు దో చు కున్న పోస్టుమాన్ ను అదుపులోకి తీసుకొని న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు.ప్రభు త్వం స్పందించుకుంటే భాధితుల పక్షాన ఆందోళన చేస్తామని పేర్కొన్నారు.ఈ ఆందోళ నలో బాధిత మహిళలు పాల్గొన్నారు.

Comments