32,35,37,41వ వార్డుల్లో ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీ...కమ్మరి పార్వతమ్మ, ఆంద్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ మరియు అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మన్...

32,35,37,41వ వార్డుల్లో ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీ
కమ్మరి పార్వతమ్మ,ఆంద్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ 
సంక్షేమ మరియు అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మన్

VS9TV న్యూస్,కల్లూరు :
కర్నూలు నగరం,కల్లూరు అర్బన్,32,35, 37,41వ వార్డుల్లో ఆంద్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రా హ్మణ సంక్షేమ మరియు అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మన్ కమ్మరి పార్వతమ్మ ఆధ్వర్యంలో బు ధవారం ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీ చేశారు.ఈ నేపథ్యంలో పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత రెడ్డి గోవర్ధన్ నగర్ లోని పంచముఖి ఆంజనేయస్వామిని దర్శించుకొని,ప్రత్యేక పూజలు చేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ...రాష్ట్ర ప్రజలు సుఖసంతోషాల తో ఉండాలని,అన్ని రంగాల్లో పాణ్యం అభివృద్ధి సాధించాలని స్వామివారిని కోరారు.
అనంతరం 35వ వార్డ్,ఆటో స్టాండ్ లో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ పాణ్యం ఎమ్మె ల్యే గౌరు చరిత రెడ్డి చేతుల మీదుగా లబ్ధిదారులకు పింఛన్లు అందజేశారు.ఈ కార్యక్ర మంలో 37వ వార్డు ఇన్చార్జి సుతారు రాఘవేంద్ర,35వ వార్డు ఇన్చార్జి రవిప్రకాశ్ రెడ్డి, కూటమి నాయకులు,కార్యకర్తలు,అభిమానులు,తదితరులు పాల్గొన్నారు.


Comments

VS9TV NEWS

రాజస్థాన్లో వృద్ధుడి ఎదుట టేబుల్ పై కాళ్లు పె ట్టిన మహిళా కానిస్టేబుల్...సస్పెండ్ చేసిన అ ధికారులు...

ఇందిరమ్మ కాలనీలో కబ్జాకు గురవుతున్న రోడ్డు స్థలా న్ని కాపాడాలి...కల్లూరు తహసీల్దార్,నాల్గవ పట్టణ సిఐకి ఇందిరమ్మ కాలనీ వాసులు వినతిపత్రం అంద చేత...

ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన గణేశుడు...

తెల్లవారుజాము లేచి సిబ్బందిని వేడుకున్నా నీళ్లు వదలడం లేదు...ఆవేదన వ్యక్తం చేసిన మహిళలు...పట్టణ పౌర సంక్షేమ సంఘం...

22న విజయవాడలో బిసివై సభను జయప్రదం చేయండి...కంది వరుణ్ కుమార్ యాదవ్,బిసివై రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ సభ్యులు...

రైతుల పొలంలో రైతుల ఆమోదం లేకుండా పైపులైన్ పనులు పూర్తి చేయడం అన్యాయం...

వర్కింగ్ జర్నలిస్టుల అక్రిడిటేషన్ కు దరఖాస్తుల ఆహ్వానం...కె.ఎస్.విశ్వనా థన్,సమాచార,పౌర సంబంధాల శాఖ సంచాలకులు...

బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు బోల్సోనారోకు 27 ఏళ్ల జైలు శిక్ష...అప్పీల్‌ను తిరస్కరించిన బ్రెజిల్ సుప్రీంకోర్టు...

మైనర్లు వాహనంతో పట్టుబడితే చర్యలు... ట్రాఫిక్ సిఐ మన్సురుద్దీన్...