22న విజయవాడలో బిసివై సభను జయప్రదం చేయండి...కంది వరుణ్ కుమార్ యాదవ్,బిసివై రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ సభ్యులు...
22న విజయవాడలో బిసివై సభను జయప్రదం చేయండి కంది వరుణ్ కుమార్ యాదవ్,బిసివై రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ సభ్యులు
విజయవాడలో ఈ నెల 22న జరుగుతున్న బిసివై పార్టీ సభను జయప్రదం చేయాలని బి సివై పార్టీ రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ సభ్యులు కంది వరుణ్ కుమార్ యాదవ్ పిలుపునిచ్చారు.ఈ మేరకు శుక్రవారం నగరంలోని జిల్లా కలెక్టరేట్ గాంధీ విగ్రహం వద్ద బిసివై పార్టీ ఆధ్వ ర్యంలో ప్రజా సంఘాలతో కలిసి పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సం దర్బంగా బిసివై పార్టీ రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ సభ్యులు కంది వరుణ్ కుమార్ యాదవ్,ప్రజా సం ఘాల నాయకులు మాట్లాడుతూ దేశంలో 78 ఏళ్లుగా రాజకీయ నాయకులు ప్రజలను కు క్కలుగా చూస్తున్నారు అని అన్నారు.ఈ నేపథ్యంలో బోడె రామ చంద్ర యాదవ్ బిసివై పార్టీ స్థాపించడం జరిగింది అన్నారు.బిసి సామాజిక వర్గంతోపాటు ఎస్సి,ఎస్టీ,మైనారిటీ వర్గాలకు కూడా న్యాయం జరుగుతుందన్నారు.కావున ఈ నెల 22న జరుగుతున్న సభకు భారీగా తరలివచ్చి విజయవంతం చేయాలని వారు పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో ప్ర జా సంఘాల నాయకులు శేషఫణి,దరూర్ నరేష్,విజయ్ కుమార్,నాగేశ్వరరావు యాద వ్,శివకృష్ణ,బుడగజంగం మనోహర్,ఎన్.కె.జయన్న,వెంకటేశ్వర్లు,తదితరులు పాల్గొన్నా రు.
Comments
Post a Comment