22న విజయవాడలో బిసివై సభను జయప్రదం చేయండి...కంది వరుణ్ కుమార్ యాదవ్,బిసివై రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ సభ్యులు...

22న విజయవాడలో బిసివై సభను జయప్రదం చేయండి 
కంది వరుణ్ కుమార్ యాదవ్,బిసివై రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ సభ్యులు

VS9TV న్యూస్,కర్నూలు కలెక్టరేట్ :
విజయవాడలో ఈ నెల 22న జరుగుతున్న బిసివై పార్టీ సభను జయప్రదం చేయాలని బి సివై పార్టీ రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ సభ్యులు కంది వరుణ్ కుమార్ యాదవ్ పిలుపునిచ్చారు.ఈ మేరకు శుక్రవారం నగరంలోని జిల్లా కలెక్టరేట్ గాంధీ విగ్రహం వద్ద బిసివై పార్టీ ఆధ్వ ర్యంలో ప్రజా సంఘాలతో కలిసి పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సం దర్బంగా బిసివై పార్టీ రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ సభ్యులు కంది వరుణ్ కుమార్ యాదవ్,ప్రజా సం ఘాల నాయకులు మాట్లాడుతూ దేశంలో 78 ఏళ్లుగా రాజకీయ నాయకులు ప్రజలను కు క్కలుగా చూస్తున్నారు అని అన్నారు.ఈ నేపథ్యంలో బోడె రామ చంద్ర యాదవ్ బిసివై పార్టీ స్థాపించడం జరిగింది అన్నారు.బిసి సామాజిక వర్గంతోపాటు ఎస్సి,ఎస్టీ,మైనారిటీ వర్గాలకు కూడా న్యాయం జరుగుతుందన్నారు.కావున ఈ నెల 22న జరుగుతున్న సభకు భారీగా తరలివచ్చి విజయవంతం చేయాలని వారు పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో ప్ర జా సంఘాల నాయకులు శేషఫణి,దరూర్ నరేష్,విజయ్ కుమార్,నాగేశ్వరరావు యాద వ్,శివకృష్ణ,బుడగజంగం మనోహర్,ఎన్.కె.జయన్న,వెంకటేశ్వర్లు,తదితరులు పాల్గొన్నా రు.

Comments

VS9TV NEWS

10లో కల్లూరు మండలం 82.91 శాతం ఉత్తీర్ణత... ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు ఘన సన్మానం...ఎం.శ్రీనివాసులు,ఎంఈఓ,ప్రత్యేక అధికా రి...

ప్రాణాలకు తెగించి రౌడీ షీటర్ ను అడ్డుకున్న ఆటో డ్రైవర్...ఆటోతో ఢీకొట్టి నిలువరించిన తీరు...సీసీటీవీలో వెలుగుచూసిన సాహసం... సన్మానించిన నగర సీపీ సజ్జనర్...నగదు పుర స్కారం,ప్రశంసా పత్రం అందజేత...

విజయవాడలో ఘనంగా హనుమాన్ జ యంతి ఉత్సవాలు...హాజరైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ,అభివృద్ధి కార్పొరేషన్ చైర్ పర్స న్,నంద్యాల పార్లమెంట్ మహిళా అధ్య క్షురాలు కమ్మరి పార్వతమ్మ....

రైతన్న సేవలో మన మంచి ప్రభుత్వం...అన్న దాత సుఖీభవ-పీఎం కిసాన్...సంవత్సరానికి రూ.20వేలు సహకారం...గౌరుచరిత రెడ్డి,పా ణ్యం ఎమ్మెల్యే...

రాజమౌళి,మహేశ్ బాబు ‘వారణాసి’ టైటిల్‌పై వివాదం...

తోపు హీరోయిన్...కట్ చేస్తే,వ్యభిచారంలోకి ఎంట్రీ ? చివరికి ఏయిడ్స్‌తో మృతి...

న్యాయ వ్యవస్థ మీద కేంద్రం దాడి

ప్రేమ వివాహం చేసుకుందనే కోపంతో కన్న కూ తురిని హత్య చేసిన తండ్రి...ఆత్మహత్యగా చి త్రీకరించే ప్రయత్నం...పోస్టుమార్టంతో వెలుగు లోకి వచ్చిన నిజం...

మాదకద్రవ్యాల సమాచారమిద్దాం...పారిశుద్ధ్య కార్మికులకు కమిషనర్ చల్లా సూచన....

టీవీకే పార్టీ అధినేత విజయ్,సర్కార్ ఏర్పాటుకు గవర్నర్ గ్రీన్ సిగ్నల్...