జిఎన్ఆర్ హాస్పిటల్ లో పనిచేస్తున్న దేవమ్మకు ఆర్థికసహాయం అందచేత
జిఎన్ఆర్ హాస్పిటల్ లో పనిచేస్తున్న దేవమ్మకు ఆర్థికసహాయం అందచేత
జిఎన్ఆర్ హాస్పిటల్ అధినేత డాక్టర్ నాగేశ్వరయ్య
VS9TV న్యూస్,కర్నూలు హాస్పిటల్ :
జిఎన్ఆర్ హాస్పిటల్ లో గత మూడు సంవత్సరాలుగా ఆయాగా పనిచేస్తున్న దేవమ్మ భర్త అనారోగ్యంతో మృతి చెందాడు ఆమెకు ఇద్దరు కుమార్తెలు విషయం తెలుసుకున్న డాక్టర్ నాగేశ్వరయ్య ఆమెకు ఆమెకు ఆర్థిక సహాయంగా రూ.50వేలు జిఎన్ఆర్ హాస్పిటల్ లో సోమవారం సహాయం అందించారు.భవిష్యత్తులో ఆమెకి వారి కుమార్తెలకు చదువులకు గాను హాస్పిటల్ తరఫున అండగా ఉంటామని హామీ ఇచ్చారు.అలాగే ప్రతి హాస్పిటల్ లో పనిచేస్తున్న ఆయాలు గానీ నర్సులు గాని డ్యూటీ నర్సులు బీదవారు ఎంతోమంది ఉంటారు.హాస్పిటల్ కి నమ్మే వాళ్లు పనిచేస్తూ జీవనం కొనసాగిస్తూ ఉంటారు అలాంటి వారికి హాస్పిటల్ అండగా నిలవాలని కోరుకుంటున్నట్లు వారు తెలిపారు.ఈ కార్యక్రమంలో జిఎన్ఆర్ హాస్పిటల్ అధినేత డాక్టర్ నాగేశ్వరయ్య సతీమణి లక్ష్మీదేవి,డాక్టర్ మహేష్ నాయుడు,డ్యూటీ డాక్టర్ నాగేంద్ర,,మేనేజర్ శివ,హాస్పిటల్ ఇన్చార్జి కుమార్,జిఎన్ఆర్ హాస్పిటల్ నర్సులు, డాక్టర్లు పాల్గొన్నారు.
Comments
Post a Comment