పదోతరగతి వొకేషనల్ పరీక్షలో 117 మంది గైర్హాజరు...ఎస్‌.శ్యామ్యూల్‌ పాల్‌,జిల్లా విద్యాశాఖాధికారి...

VS9TV న్యూస్,కర్నూలు ఎడ్యుకేషన్ :

కర్నూలు జిల్లాలో పదోతరగతి వొకేషనల్ పబ్లిక్ పరీక్షల్లో భాగంగా శనివారం జరిగిన వొకేషనల్ సబ్జెక్టులో 117మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు జిల్లా విద్యాశాఖాధికారి ఎస్‌.శ్యామ్యూల్‌ పాల్‌ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలో ఎస్ ఎస్ సి,మార్చి,2025 పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఎస్ ఎస్ సి, మార్చి,2025 పరీక్షలకుగాను కర్నూలు జిల్లా నుండి 6339విద్యార్థిని, విద్యార్థులు నమోదు చేసుకున్నారు. వారిలో మొత్తం 6222మంది విద్యార్థిని,విద్యార్థులు హజరుకాగా,117మంది విద్యార్థిని, విద్యార్థులు గైర్హాజరయ్యారని అన్నారు.ఈ పరీక్షలను పర్యవేక్షించడానికి జిల్లాలోని నాలుగు పరీక్షా కేంద్రాలను జిల్లా విధ్యాశాఖాధికారి పర్యవేక్షించారు.అదేవిదంగా ఫ్లయింగ్ స్క్వాడ్లు 12పరీక్షా కేంద్రాలు,సిట్టింగ్ స్క్వాడ్లు 34పరీక్షా కేంద్రాలు పర్యవేక్షించారని చెప్పారు.ఎక్కడ కూడా ఎటువంటి మాల్ ప్రాక్టీసు కేసులు నమోదు కాలేదని పేర్కొన్నారు.జిల్లా వ్యాప్తంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగలేదన్నారు. పరీక్షలు పకడ్బందీగా అసౌకర్యాలు లేకుండా నిర్వహిస్తున్నామని జిల్లా విద్యాశాఖాధికారి తెలియజేశారు.

Comments

VS9TV NEWS

10లో కల్లూరు మండలం 82.91 శాతం ఉత్తీర్ణత... ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు ఘన సన్మానం...ఎం.శ్రీనివాసులు,ఎంఈఓ,ప్రత్యేక అధికా రి...

ప్రాణాలకు తెగించి రౌడీ షీటర్ ను అడ్డుకున్న ఆటో డ్రైవర్...ఆటోతో ఢీకొట్టి నిలువరించిన తీరు...సీసీటీవీలో వెలుగుచూసిన సాహసం... సన్మానించిన నగర సీపీ సజ్జనర్...నగదు పుర స్కారం,ప్రశంసా పత్రం అందజేత...

విజయవాడలో ఘనంగా హనుమాన్ జ యంతి ఉత్సవాలు...హాజరైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ,అభివృద్ధి కార్పొరేషన్ చైర్ పర్స న్,నంద్యాల పార్లమెంట్ మహిళా అధ్య క్షురాలు కమ్మరి పార్వతమ్మ....

రైతన్న సేవలో మన మంచి ప్రభుత్వం...అన్న దాత సుఖీభవ-పీఎం కిసాన్...సంవత్సరానికి రూ.20వేలు సహకారం...గౌరుచరిత రెడ్డి,పా ణ్యం ఎమ్మెల్యే...

చోరికి పాల్పడిన పని మనిషి నుండి ఐదు తులాల బంగారు,300గ్రాముల వెండి వస్తువులు రికవరీ...వి క్రమ్ సింహ,నాల్గవ పట్టణ సిఐ...

రాజమౌళి,మహేశ్ బాబు ‘వారణాసి’ టైటిల్‌పై వివాదం...

తోపు హీరోయిన్...కట్ చేస్తే,వ్యభిచారంలోకి ఎంట్రీ ? చివరికి ఏయిడ్స్‌తో మృతి...

న్యాయ వ్యవస్థ మీద కేంద్రం దాడి

ప్రేమ వివాహం చేసుకుందనే కోపంతో కన్న కూ తురిని హత్య చేసిన తండ్రి...ఆత్మహత్యగా చి త్రీకరించే ప్రయత్నం...పోస్టుమార్టంతో వెలుగు లోకి వచ్చిన నిజం...

మాదకద్రవ్యాల సమాచారమిద్దాం...పారిశుద్ధ్య కార్మికులకు కమిషనర్ చల్లా సూచన....