నగర పాలక సంస్థలో రూ.61.65కోట్లు పన్నులు వసూలు...ఆర్.జి.వి.కృష్ణ,అదనపు కమిషనర్...
నగర పాలక సంస్థలో రూ.61.65కోట్లు పన్నులు వసూలు
ఆర్.జి.వి.కృష్ణ,అదనపు కమిషనర్
VS9TV న్యూస్,కర్నూలు కార్పోరేషన్ :
కర్నూలు నగరపాలక సంస్థకు సంబంధించి ఆస్తి పన్ను,తాగునీటి కొళాయి చార్జీలు,ట్రేడ్ లైసెన్స్ రుసుముల (మొండి బకాయిలతో కలిపి) మొత్తం రూ.61.65కోట్లు వసూలు చేసినట్లు కర్నూలు నగరపాలక సంస్థ అదనపు కమిషనర్ ఆర్.జి.వి.కృష్ణ గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.ఈ మేరకు వివరాలు వెల్లడించారు.
1. ఆస్తి పన్నులు :
• అసెస్మెంట్ల సంఖ్య: 1,16,305
• డిమాండ్: రూ.94.73 కోట్లు
• వసూళ్లు: రూ.58.74 కోట్లు
• శాతం: 62%
2. తాగునీటి కొళాయి చార్జీలు :
• అసెస్మెంట్ల సంఖ్య: 66,897
• డిమాండ్: రూ.19.84 కోట్లు
• వసూళ్లు: రూ.5.83 కోట్లు
• శాతం: 29.41%
ట్రేడ్ లైసెన్స్ రుసుములు :
• ట్రేడ్ లైసెన్సుల సంఖ్య: 11,222
• డిమాండ్: 4:51 కోట్లు
• వసూళ్లు: 1.08 కోట్లు
• శాతం: 24.05%
Comments
Post a Comment