విద్యార్థులతో కలిసి ట్రాఫిక్ నియంత్రణ,హెల్మెట్ పై అవగాహన... మన్సురుద్దీన్,ట్రాఫిక్ సిఐ...
VS9TV న్యూస్,కర్నూలు క్రైం :
కర్నూలు నగరంలోని,వివిధ ట్రాఫిక్ పాయింట్ల వద్ద బుధవారం డిజిపి,జిల్లా ఎస్పీ సూచనల మేరకు ట్రాఫిక్ సిఐ మన్సురుద్దీన్ ఆధ్వర్యంలో మైపర్ ఫార్మసి,నారాయణ పాఠశాలల విద్యార్థులతో కలిసి ట్రాఫిక్ నియంత్రణ, హెల్మెట్ అవగాహనా కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్బంగా ట్రాఫిక్ సిఐ మన్సురుద్దీన్ మాట్లాడుతూ వాహనదారులు అన్నారు. ప్రమాదాలను అరికడదాం - గమ్యాన్ని చేరుకుందాం అనే విధంగా ట్రాఫిక్ నిబంధనలు ప్రతిఒక్కరు పాటించాలని సూచించారు.హెల్మెట్ వాడడం వల్ల ప్రమాదంలో మనిషికి రక్షణ కల్పిస్తుందని వారు తెలిపారు.
Comments
Post a Comment