జిల్లా విద్యాశాఖ అధికారిని మర్యాదపూర్వకంగా కలిసిన ఫ్యాప్టో నూతన కమిటీ బృందం...
VS9TV న్యూస్,కర్నూలు ఎడ్యుకేషన్ :
కర్నూలు జిల్లా విద్యాశాఖ అధికారిని నూతనంగా ఏర్పడిన ఫ్యాప్టో జిల్లా కమిటీ బృందం శనివారం మర్యాదపూర్వకంగా కలిసింది. కార్యక్రమానికి వివిధ సభ్య సంఘాల నాయకులు హాజరయ్యారు.ఈ కార్యక్రమంలో కర్నూలు జిల్లా ఫ్యాప్టో చైర్మన్ సేవాలాల్ నాయక్,సెక్రటరీ జనరల్ భాస్కర్,రవికుమార్,నవీన్ పాటిల్, ఎస్టియు గోకారి,డీటీఎఫ్ గట్టు తిమ్మప్ప,1938 ఇస్మాయిల్,ఎపిటిఎఫ్ 257 రంగన్న,వివిధ సభ్య సంఘాల నాయకులు కలిసి జిల్లా విద్యశాఖలో పరిష్కారం నోచుకోని సమస్యలను ప్రస్తావించారు.సమస్యల పట్ల డిఈఓ సానుకూలంగా స్పందించారు.
Comments
Post a Comment