విద్యార్థులు ఉన్నత స్థాయికి చేరుకోవాలి... గౌరు చరిత రెడ్డి,పాణ్యం ఎమ్మెల్యే...

VS9TV న్యూస్,కర్నూలు ప్రతినిధి :

విద్యార్థులు ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఎమ్మెల్యే గౌరు చరిత రెడ్డి అభిప్రాయం వ్యక్తం చేశారు.మంగళవారం కర్నూలు నగరంలోని డివిఆర్ మాన్సస్ లో మలబార్ గోల్డ్ సంస్థ స్కాలర్షిప్ పొందిన విద్యార్థులకు స్కాలర్షిప్ కార్యక్రమం నిర్వహించారు.స్టోర్ హెడ్ ఫయాజ్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమానికి ఎమ్మెల్యే గౌరు చరిత రెడ్డి మాట్లాడుతూ మలబార్ సంస్థ నిరుపేద విద్యార్థులకు ఉపకార వేతనాలు అందజేయడం అభినందనీయం అన్నారు.
సామాజిక సేవలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని ఆమె కోరారు.ఉమ్మడి కర్నూలు జిల్లాలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ఇంటర్మీడియట్ విద్యనభ్యసిస్తున్న 209మంది విద్యార్ధినులకు రూ.18,64,000 స్కాలర్ షిప్ మొత్తంను చెక్కు ద్వారా అందజేశారు.ఈ కార్యక్రమంలో డి.వి.ఇ.ఓ.వై.పరమేశ్వర రెడ్డి,వివిధ కళాశాలల ప్రిన్సిపల్స్,మలబార్ గోల్డ్ సంస్థ వారి సిబ్బంది ఫయాజ్,నురుల్లా, విద్యార్ధినిలు,వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు.

Comments

VS9TV NEWS

10లో కల్లూరు మండలం 82.91 శాతం ఉత్తీర్ణత... ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు ఘన సన్మానం...ఎం.శ్రీనివాసులు,ఎంఈఓ,ప్రత్యేక అధికా రి...

ప్రాణాలకు తెగించి రౌడీ షీటర్ ను అడ్డుకున్న ఆటో డ్రైవర్...ఆటోతో ఢీకొట్టి నిలువరించిన తీరు...సీసీటీవీలో వెలుగుచూసిన సాహసం... సన్మానించిన నగర సీపీ సజ్జనర్...నగదు పుర స్కారం,ప్రశంసా పత్రం అందజేత...

విజయవాడలో ఘనంగా హనుమాన్ జ యంతి ఉత్సవాలు...హాజరైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ,అభివృద్ధి కార్పొరేషన్ చైర్ పర్స న్,నంద్యాల పార్లమెంట్ మహిళా అధ్య క్షురాలు కమ్మరి పార్వతమ్మ....

రైతన్న సేవలో మన మంచి ప్రభుత్వం...అన్న దాత సుఖీభవ-పీఎం కిసాన్...సంవత్సరానికి రూ.20వేలు సహకారం...గౌరుచరిత రెడ్డి,పా ణ్యం ఎమ్మెల్యే...

రాజమౌళి,మహేశ్ బాబు ‘వారణాసి’ టైటిల్‌పై వివాదం...

తోపు హీరోయిన్...కట్ చేస్తే,వ్యభిచారంలోకి ఎంట్రీ ? చివరికి ఏయిడ్స్‌తో మృతి...

న్యాయ వ్యవస్థ మీద కేంద్రం దాడి

ప్రేమ వివాహం చేసుకుందనే కోపంతో కన్న కూ తురిని హత్య చేసిన తండ్రి...ఆత్మహత్యగా చి త్రీకరించే ప్రయత్నం...పోస్టుమార్టంతో వెలుగు లోకి వచ్చిన నిజం...

మాదకద్రవ్యాల సమాచారమిద్దాం...పారిశుద్ధ్య కార్మికులకు కమిషనర్ చల్లా సూచన....

టీవీకే పార్టీ అధినేత విజయ్,సర్కార్ ఏర్పాటుకు గవర్నర్ గ్రీన్ సిగ్నల్...