ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు...డాక్టర్ నాగేశ్వరయ్య,జిఎన్ఆర్ హాస్పిటల్ అధినేత...
ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు...
డాక్టర్ నాగేశ్వరయ్య,జిఎన్ఆర్ హాస్పిటల్ అధినేత...
VS9TV న్యూస్,కర్నూలు క్రైం :
కర్నూలు నగరం,బిర్లాగడ్డ,మసీదులో ఉపవాసం ఉన్న ముస్లిం సోదరులకు జిఎన్ఆర్ హాస్పిటల్ అధినేత డాక్టర్ నాగేశ్వరయ్య ఆధ్వర్యంలో గురువారం ఇఫ్తార్ విందు ఏర్పాటుచేశారు.ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ రంజాన్ పండుగ అంటేనే ముస్లిం సోదరులు ఎంతో పవిత్రంగా నెల రోజులపాటు ఎంతో పవిత్రంగా ఉపవాసం ఉంటూ పండుగను జరుపుకుంటారని అన్నారు.ఈ నేపథ్యంలో మసీదులో 100 మందికి ఇఫ్తార్ విందు ఇవ్వడం సంతోషంగా ఉందని ఆయన తెలిపారు.
డాక్టర్ వంశీకృష్ణ,డ్యూటీ డాక్టర్ నాగేంద్ర, జిఎన్ఆర్ మెయింటెనెన్స్ ఇంచార్జ్ కుమార్,మేనేజర్ శివ,ల్యాబ్ టెక్నీషియన్ నరసింహ,పొడిచెర్ల భాష,తిమ్మప్ప,భాష
,కలిల్,ఆరోగ్య మిత్ర అయూబ్,జిఎన్ఆర్ హాస్పిటల్ సిబ్బంది పాల్గొన్నారు.
Comments
Post a Comment