ఆటోలో మరచిపోయిన బ్యాగు, బంగారంను బాధితుడికి అప్పగించిన కర్నూలు పోలీసులు...

VS9TV న్యూస్,కర్నూలు క్రైం :

కర్నూలు కమాండ్ కంట్రోల్ పోలీసులు ఆటోలో పోగొట్టుకున్న బ్యాగ్,బంగారంను ఆదివారం గుర్తించి,బాధితుడికి అందించిన ఘటన జరిగింది.వివరాలు ఇలా ఉన్నాయి. నంద్యాల జిల్లా,కొత్తపల్లెకి చెందిన శ్రీధర్ బ్యాంకు ఉద్యోగి.కర్నూలు,నంద్యాల చెక్ పోస్టు దగ్గర ఉన్న మెగా సిరి ఫంక్షన్ హాలులో ఒక పెళ్ళికి హాజరయ్యారు.అనంతరం అతని కుటుంబంతో కలిసి కర్నూలు,నంద్యాల చెక్ పోస్ట్ వద్ద ఆటో ఎక్కాడు.కర్నూలు సుంకేశుల రోడ్డులో ఉన్న కార్తీక హాస్పిటల్ నందు దిగారు.బ్యాగులో ఒక జత బంగారు కమ్మలు సుమారు (రూ.75 వేలు విలువ గల 10గ్రాముల బంగారం) ఉంది.అనంతరం హాస్పిటల్ కు వెళ్ళి చూసుకోగా బ్యాగును ఆటోలో మరచి పోయినట్లు బాధితుడు కమాండ్ కంట్రోల్ పోలీసులకు పిర్యాదు చేశాడు.ఈ సందర్బంగా జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆదేశాల మేరకు ఇటీవల కొత్తగా ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల ద్వారా కమాండ్ కంట్రోల్ సిఐ శివశింకర్ ఆధ్వర్యంలో ఎఎస్సైలు సుబ్బరాజు,అస్లాం,కానిస్టేబుళ్ళు లక్ష్మణ్,జిలానిలు సీసీ కెమెరాల ద్వారా ఆటోని ట్రేస్ ఔట్ చేశారు.ఆటో డ్రైవర్ ని పిలిపించి బాధితునికి వారి సొమ్మును తిరిగి అప్పగించారు.

Comments

VS9TV NEWS

10లో కల్లూరు మండలం 82.91 శాతం ఉత్తీర్ణత... ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు ఘన సన్మానం...ఎం.శ్రీనివాసులు,ఎంఈఓ,ప్రత్యేక అధికా రి...

ప్రాణాలకు తెగించి రౌడీ షీటర్ ను అడ్డుకున్న ఆటో డ్రైవర్...ఆటోతో ఢీకొట్టి నిలువరించిన తీరు...సీసీటీవీలో వెలుగుచూసిన సాహసం... సన్మానించిన నగర సీపీ సజ్జనర్...నగదు పుర స్కారం,ప్రశంసా పత్రం అందజేత...

విజయవాడలో ఘనంగా హనుమాన్ జ యంతి ఉత్సవాలు...హాజరైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ,అభివృద్ధి కార్పొరేషన్ చైర్ పర్స న్,నంద్యాల పార్లమెంట్ మహిళా అధ్య క్షురాలు కమ్మరి పార్వతమ్మ....

రైతన్న సేవలో మన మంచి ప్రభుత్వం...అన్న దాత సుఖీభవ-పీఎం కిసాన్...సంవత్సరానికి రూ.20వేలు సహకారం...గౌరుచరిత రెడ్డి,పా ణ్యం ఎమ్మెల్యే...

రాజమౌళి,మహేశ్ బాబు ‘వారణాసి’ టైటిల్‌పై వివాదం...

తోపు హీరోయిన్...కట్ చేస్తే,వ్యభిచారంలోకి ఎంట్రీ ? చివరికి ఏయిడ్స్‌తో మృతి...

న్యాయ వ్యవస్థ మీద కేంద్రం దాడి

ప్రేమ వివాహం చేసుకుందనే కోపంతో కన్న కూ తురిని హత్య చేసిన తండ్రి...ఆత్మహత్యగా చి త్రీకరించే ప్రయత్నం...పోస్టుమార్టంతో వెలుగు లోకి వచ్చిన నిజం...

మాదకద్రవ్యాల సమాచారమిద్దాం...పారిశుద్ధ్య కార్మికులకు కమిషనర్ చల్లా సూచన....

టీవీకే పార్టీ అధినేత విజయ్,సర్కార్ ఏర్పాటుకు గవర్నర్ గ్రీన్ సిగ్నల్...