ప్రభుత్వ విద్య రంగాన్ని కాపాడుకుందాం... ఎస్ఎఫ్ఐ...

VS9TV న్యూస్,కర్నూలు ఎడ్యుకేషన్ :

కర్నూలు జిల్లాలో ప్రభుత్వ విద్యా వ్యవస్థను పాటిష్టపరచాలని ఎస్ఎఫ్ఐ మాజీ రాష్ట్ర సహాయ కార్యదర్శి నరసింహ అన్నారు. శనివారం భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్ఎఫ్ఐ) కర్నూలు జిల్లా విద్యా వైజ్ఞానిక శిక్షణ తరగతుల సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులకు ప్రస్తుత విద్యలో శాస్త్రీయత ఉండట్లేదని అందుకరణం చేత విద్యార్థులు ప్రపంచ ఙ్ఞానాన్ని అందిపుచ్చుకోవటం లేదన్నారు.ముఖ్యంగా దేశంలో బిజెపి అధికారంలోకి వచ్చిన తరువాత పాఠ్యపుస్తకాల్లో మతోన్మాద విధానాలను చొప్పించి,సమాజంలో పాఠశాల స్థాయి నుంచే విద్యార్థులకు కల్పితమైన అశాస్త్రీయమైన పాఠ్యాంశాలను విధించటం వల్ల మతోన్మాదం పాఠశాల స్థాయి నుండే పెరిగిపోతుందన్నారు.ఈ మతోన్మాద విధానాలను వ్యతిరేకించకుండా రాష్ట్రంలో ఉన్న కూటమి ప్రభుత్వం వీటిని సాగిస్తూ విద్యార్థుల మధ్య మతం,కులం అంటూ చిచ్చులు పెట్టటం సరైన వైఖరి కాదన్నారు. ఇప్పటికైన కూటమి ప్రభుత్వం హక్కులను కాలరాసే ప్రయత్నాలు మానుకొని శాస్త్రీయమైన నాణ్యమైన అందించాలని అన్నారు.అలాగే రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాల స్థాయి నుండి ఉన్నత విద్యాస్థాయి వరకు విద్యార్థులు అనేక సమస్యలు నెలకొన్నాయి. కనిసం ఇప్పటికైన శాఖ అధికారులు మంత్రి స్పందించి సమస్యలు పరిష్కరించాలని వారు తెలిపారు.ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ కర్నూలు జిల్లా అధ్యక్ష కార్యదర్శులు అబ్దుల్లా, రంగప్ప జిల్లా ఉపాధ్యక్షులు సాయి ఉదయ్, జిల్లా సహాయ కార్యదర్శి సంయుక్త, తదితరులు పాల్గొన్నారు.

Comments

VS9TV NEWS

10లో కల్లూరు మండలం 82.91 శాతం ఉత్తీర్ణత... ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు ఘన సన్మానం...ఎం.శ్రీనివాసులు,ఎంఈఓ,ప్రత్యేక అధికా రి...

ప్రాణాలకు తెగించి రౌడీ షీటర్ ను అడ్డుకున్న ఆటో డ్రైవర్...ఆటోతో ఢీకొట్టి నిలువరించిన తీరు...సీసీటీవీలో వెలుగుచూసిన సాహసం... సన్మానించిన నగర సీపీ సజ్జనర్...నగదు పుర స్కారం,ప్రశంసా పత్రం అందజేత...

విజయవాడలో ఘనంగా హనుమాన్ జ యంతి ఉత్సవాలు...హాజరైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ,అభివృద్ధి కార్పొరేషన్ చైర్ పర్స న్,నంద్యాల పార్లమెంట్ మహిళా అధ్య క్షురాలు కమ్మరి పార్వతమ్మ....

రైతన్న సేవలో మన మంచి ప్రభుత్వం...అన్న దాత సుఖీభవ-పీఎం కిసాన్...సంవత్సరానికి రూ.20వేలు సహకారం...గౌరుచరిత రెడ్డి,పా ణ్యం ఎమ్మెల్యే...

చోరికి పాల్పడిన పని మనిషి నుండి ఐదు తులాల బంగారు,300గ్రాముల వెండి వస్తువులు రికవరీ...వి క్రమ్ సింహ,నాల్గవ పట్టణ సిఐ...

రాజమౌళి,మహేశ్ బాబు ‘వారణాసి’ టైటిల్‌పై వివాదం...

తోపు హీరోయిన్...కట్ చేస్తే,వ్యభిచారంలోకి ఎంట్రీ ? చివరికి ఏయిడ్స్‌తో మృతి...

న్యాయ వ్యవస్థ మీద కేంద్రం దాడి

ప్రేమ వివాహం చేసుకుందనే కోపంతో కన్న కూ తురిని హత్య చేసిన తండ్రి...ఆత్మహత్యగా చి త్రీకరించే ప్రయత్నం...పోస్టుమార్టంతో వెలుగు లోకి వచ్చిన నిజం...

మాదకద్రవ్యాల సమాచారమిద్దాం...పారిశుద్ధ్య కార్మికులకు కమిషనర్ చల్లా సూచన....