ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలను కాపాడండి...ఆప్టా...

ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలను కాపాడండి...ఆప్టా

VS9TV న్యూస్,కర్నూలు ఎడ్యుకేషన్ :

రాష్ట్రంలో జిఓ 117కు ప్రత్యామ్నంగా తెస్తున్న మార్పులో భాగంగా ఫౌండేషన్ ప్రాథమిక పాఠశాలను 1,2 తరగ తులతో ఏర్పాటు చేసి,అందులో 1:30 ఉపాధ్యాయ,వి ద్యార్ది నిష్పత్తిని ఏర్పాటు చేశారు.రాష్ట్రంలో ఇప్పుడు ఏ ర్పడే అనేక రకాల ప్రాథమిక పాఠశాలలో ఫౌండేషన్ ప్రాథమిక పాఠశాలల సంఖ్య అధి కం.అందులో 20 నుండి 30 మధ్యలో నమోదు కల పాఠశాలల సంఖ్య ఎక్కువ. అందువ లన రాష్ట్రంలో ఏకోపాధ్యాయ పాఠశాలల సంఖ్య ఎక్కువ అయ్యే ప్రమాదం ఏర్పడుతూ ఉంది.తరువాత కాలంలో ఏకోపాధ్యాయ పాఠశాలలు జీరో ఎన్రోల్మెంట్ తో మూతపడే అవకాశం ఎక్కువగా ఉంటుందని గతంలో ఉదాహరణలు చాలా ఉన్నాయి.ఈ ప్రమాదం రాకుండా ఉండాలి అంటే ఫౌండేషన్ ప్రాథమిక పాఠశాలలో కూడా 1:20 ఉపాధ్యాయ విద్యార్థి నిష్పత్తి ప్రకారం పోస్టులు కేటాయింపు జరగాలని ఎ పి ప్రైమరీ టీచర్స్ అసోసి యేషన్ ఆప్టా రాష్ట్ర అధ్యక్షుడు ఎ.జి.ఎస్ గణపతి రావు,రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.ప్రకాష్ రావులు ఆదివారం మానవ వనరులు శాఖ మంత్రి నారా లోకేష్ బాబు,ప్రాథమిక విద్య ప్రిన్సిపల్ సెక్రటరి,డైరెక్టర్ లకు లేఖ రాశారు.అదేవిధంగా మోడల్ ప్రైమరీ పాఠశాల యం దు ప్రధానోపాధ్యాయుడుగా సర్ ప్లస్  గా ఉన్న స్కూల్ అసిస్టెంట్ లను నియమించటం కంటే వారిని ప్రాథమికోన్నత పాఠశాల నియమించి వారి యొక్క విషయ పరిజ్ఞానం వి ద్యార్ధులకు అందించిన ప్రయోజనం ఉంటుందని వారు ప్రాతినిథ్యం చేయటం జరిగింది. ఆదర్శ ప్రాథమిక పాఠశాల లకు  ప్రధానోపాధ్యాయుడుగా  సెకండరీ గ్రేడ్ టీచర్లకు ప్రమో షన్ కల్పించి నియమించాలి అని వారు డిమాండ్ చేశారు.ఎ పి ప్రైమరీ టీచర్స్ అసోసి యేషన్ (ఆప్టా)గా ప్రాథమిక పాఠశాల,విద్యార్ధుల క్షేమం కాంక్షతో ఈ ప్రతిపాదనలు తా ము మొదట నుండి చేస్తూ ఉన్నామని,మంత్రి,అధికారులు తమ యొక్క ప్రతిపాదనలు ఆ మోదించాలని వారు కోరారు.

Comments

VS9TV NEWS

10లో కల్లూరు మండలం 82.91 శాతం ఉత్తీర్ణత... ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు ఘన సన్మానం...ఎం.శ్రీనివాసులు,ఎంఈఓ,ప్రత్యేక అధికా రి...

ప్రాణాలకు తెగించి రౌడీ షీటర్ ను అడ్డుకున్న ఆటో డ్రైవర్...ఆటోతో ఢీకొట్టి నిలువరించిన తీరు...సీసీటీవీలో వెలుగుచూసిన సాహసం... సన్మానించిన నగర సీపీ సజ్జనర్...నగదు పుర స్కారం,ప్రశంసా పత్రం అందజేత...

విజయవాడలో ఘనంగా హనుమాన్ జ యంతి ఉత్సవాలు...హాజరైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ,అభివృద్ధి కార్పొరేషన్ చైర్ పర్స న్,నంద్యాల పార్లమెంట్ మహిళా అధ్య క్షురాలు కమ్మరి పార్వతమ్మ....

రైతన్న సేవలో మన మంచి ప్రభుత్వం...అన్న దాత సుఖీభవ-పీఎం కిసాన్...సంవత్సరానికి రూ.20వేలు సహకారం...గౌరుచరిత రెడ్డి,పా ణ్యం ఎమ్మెల్యే...

చోరికి పాల్పడిన పని మనిషి నుండి ఐదు తులాల బంగారు,300గ్రాముల వెండి వస్తువులు రికవరీ...వి క్రమ్ సింహ,నాల్గవ పట్టణ సిఐ...

రాజమౌళి,మహేశ్ బాబు ‘వారణాసి’ టైటిల్‌పై వివాదం...

తోపు హీరోయిన్...కట్ చేస్తే,వ్యభిచారంలోకి ఎంట్రీ ? చివరికి ఏయిడ్స్‌తో మృతి...

న్యాయ వ్యవస్థ మీద కేంద్రం దాడి

ప్రేమ వివాహం చేసుకుందనే కోపంతో కన్న కూ తురిని హత్య చేసిన తండ్రి...ఆత్మహత్యగా చి త్రీకరించే ప్రయత్నం...పోస్టుమార్టంతో వెలుగు లోకి వచ్చిన నిజం...

మాదకద్రవ్యాల సమాచారమిద్దాం...పారిశుద్ధ్య కార్మికులకు కమిషనర్ చల్లా సూచన....