ఇంటర్ ఫలితాలలో ఉత్తమ ప్రతిభ పొందిన విద్యార్థులకు జ్ఞాపిక మేమంటతో సత్కారం... తూర్పాటి మనోహర్,బేడా బుడగ జంగం సంఘం రాష్ట్ర అధ్యక్షులు...

VS9TV న్యూస్,కర్నూలు :

కర్నూలు నగరం,ఆటో నగర్,నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి స్వగృహం వద్ద గురువారం ఇంటర్ ఫలితాలలో ఉత్తమ ప్రతిభ పొందిన బేడా బుడగ జంగంకు చెందిన విద్యార్థులు హరిప్రియ, సాయిభావన,సాయి వరుణ్ లను జ్ఞాపిక మేమంటోతో సత్కారం కార్యక్రమం ఏర్పాటుచేశారు.ఈ సందర్బంగా రాష్ట్ర అధ్యక్షులు తూర్పాటి మనోహర్ మాట్లాడుతూ ఈనెల 15వ తేదీన బేడ బుడగ జంగం కుల సమగ్ర నివేదిక కేంద్రానికి పంపడం జరిగిందని అన్నారు.కేంద్ర మంత్రుల ద్వారా సంప్రదించి పక్రియను పూర్తి చేయాలని నంద్యాల ఎంపీని కోరారు.నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి మాట్లాడుతూ బేడా బుడగ జంగాల పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు,ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ లు వీలైనంత త్వరగా పరిష్కరించాలని చూస్తున్నారని చెప్పారు.తాము కూడా కేంద్ర మంత్రుల ద్వారా సంప్రదించి వీళ్ళు ఎంత త్వరగా ఈ సమస్య పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో పెద్దఎత్తున మహిళలు, యువత,కుల నాయకులు పాల్గొన్నారు.

Comments

VS9TV NEWS

10లో కల్లూరు మండలం 82.91 శాతం ఉత్తీర్ణత... ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు ఘన సన్మానం...ఎం.శ్రీనివాసులు,ఎంఈఓ,ప్రత్యేక అధికా రి...

ప్రాణాలకు తెగించి రౌడీ షీటర్ ను అడ్డుకున్న ఆటో డ్రైవర్...ఆటోతో ఢీకొట్టి నిలువరించిన తీరు...సీసీటీవీలో వెలుగుచూసిన సాహసం... సన్మానించిన నగర సీపీ సజ్జనర్...నగదు పుర స్కారం,ప్రశంసా పత్రం అందజేత...

విజయవాడలో ఘనంగా హనుమాన్ జ యంతి ఉత్సవాలు...హాజరైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ,అభివృద్ధి కార్పొరేషన్ చైర్ పర్స న్,నంద్యాల పార్లమెంట్ మహిళా అధ్య క్షురాలు కమ్మరి పార్వతమ్మ....

రైతన్న సేవలో మన మంచి ప్రభుత్వం...అన్న దాత సుఖీభవ-పీఎం కిసాన్...సంవత్సరానికి రూ.20వేలు సహకారం...గౌరుచరిత రెడ్డి,పా ణ్యం ఎమ్మెల్యే...

చోరికి పాల్పడిన పని మనిషి నుండి ఐదు తులాల బంగారు,300గ్రాముల వెండి వస్తువులు రికవరీ...వి క్రమ్ సింహ,నాల్గవ పట్టణ సిఐ...

రాజమౌళి,మహేశ్ బాబు ‘వారణాసి’ టైటిల్‌పై వివాదం...

తోపు హీరోయిన్...కట్ చేస్తే,వ్యభిచారంలోకి ఎంట్రీ ? చివరికి ఏయిడ్స్‌తో మృతి...

న్యాయ వ్యవస్థ మీద కేంద్రం దాడి

ప్రేమ వివాహం చేసుకుందనే కోపంతో కన్న కూ తురిని హత్య చేసిన తండ్రి...ఆత్మహత్యగా చి త్రీకరించే ప్రయత్నం...పోస్టుమార్టంతో వెలుగు లోకి వచ్చిన నిజం...

మాదకద్రవ్యాల సమాచారమిద్దాం...పారిశుద్ధ్య కార్మికులకు కమిషనర్ చల్లా సూచన....