మిస్వరల్డ్ క్వార్టర్ ఫైనల్స్కు 48మంది...
మిస్వరల్డ్ క్వార్టర్ ఫైనల్స్కు 48మంది
VS9TV న్యూస్,తెలంగాణ :
హైదరాబాద్లో మిస్ వరల్డ్ పోటీలు జరుగుతున్న సంగతి తెలిసిందే.అయితే ఈ పోటీలో 109 దేశాల సుందరీమణులు పాల్గొంటుండగా...వీరిలో 48 మంది క్వార్టర్ ఫైనల్స్కు చేరుకున్నారు. సోమవారం జరిగిన టాలెంట్ కాంపిటిషన్ సెకండ్ రౌండ్ నుంచి వారిని ఎంపిక చేశారు. ఇంకా ఈ విభాగంలో నేపాల్,హైతీ,ఇండోనేసియా సుందరీమణులు ప్రతిభను నిరూపించుకోవాల్సి ఉందని మిస్వరల్డ్ నిర్వహకులు వెల్లడించారు.మంగళ వా రం,బుధవారం కాంటినెంటల్ ఫినాలేలు జరగనున్నట్లు వారు పేర్కొన్నారు.

Comments
Post a Comment