తెలంగాణలో 77మంది డీఎస్పీల బదిలీ...
తెలంగాణలో 77మంది డీఎస్పీల బదిలీ...
VS9TV న్యూస్,హైదరాబాద్ :
తెలంగాణలో భారీగా డీఎస్పీలు బదిలీ అయ్యారు.మొత్తం 77మందిని బదిలీ చేస్తూ డీజీపీ జితేందర్ ఉత్తర్వులు జారీ చేశారు.తక్షణమే ఈ ఉత్తర్వులు అమల్లోకి వస్తాయన్నారు.హై దరాబాద్, సైబరాబాద్ లో పలువురు ఏసీపీ లకు బదిలీలు పోస్టింగ్ ఇచ్చారు.బదిలీ అయి న వారిలో...బాలానగర్ ఏసీపీగా పి.నరేష్ రెడ్డి,శంషాబాద్ ఏసీపీగా శ్రీకాంత్ గౌడ్,చిక్క డపల్లి ఏసీపీగా సిహెచ్ శ్రీకాంత్,మాదాపూర్ ఏసీపీగా సిహెచ్ శ్రీధర్,మేడ్చల్ ఏసీపీగా సి.హెచ్.శంకర్ రెడ్డి,సంతోష్ నగర్ ఏసీపీగా సుక్ దేవ్ సింగ్,మలక్ పేట ఏసీపీగా సుబ్బ రామిరెడ్డి,గాంధీనగర్ ఏసిపిగా ఏ.యాదగిరి,ఎస్సార్ నగర్ ఏసీపీగా ఎస్వీ రాఘవేంద్రరా వు,కాచిగూడ ఏసీపీగా వై.హరీష్ కుమార్,చాంద్రాయణగుట్ట ఏసిపిగా ఏ.సుధాకర్,కూక ట్ పల్లి ఏసీపీగా ఈ. రవికిరణ్ రెడ్డి,పేట్ బషీరాబాద్ ఏసిపిగా ఏ.సీ.బాల గంగిరెడ్డి,పం జాగుట్ట ఏసీపీగా పి.మురళీకృష్ణ,మహేశ్వరం ఏసీపీగా ఎస్ జానకి రెడ్డి,షాద్ నగర్ ఏసీపీ గా ఎస్.లక్ష్మీనారాయణ,సైదాబాద్ ఏసీపీగా సోమ వెంకటరెడ్డి,గోషామహల్ ఏసిపిగా ఎస్.సుదర్శన్,కాచిగూడ ఏసీపీగా వై.వెంకట్ రెడ్డి,చిలకలగూడ ఏసీపీగా శశాంక్ రెడ్డి,మ హంకాళి ఏసీపీగా ఎస్.సైదయ్య,అబిడ్స్ ఏసిపిగా పి.ప్రవీణ్ కుమార్,సిరిసిల్ల స్పెషల్ బ్రాం చి డీఎస్పీగా మురళీకృష్ణ,సిరిసిల్ల డిసిఆర్బి డీఎస్పీగా శ్రీనివాస్ లు ఉన్నారు.

Comments
Post a Comment