ప్రభుత్వ ఆర్భాటాలతో విద్యార్థులకు నష్టం...ఎస్ ఎఫ్ ఐ...

ప్రభుత్వ ఆర్భాటాలతో విద్యార్థులకు నష్టం
ప్రభుత్వ లోపాలను ఉపాధ్యాయులపై నెట్టొద్దు
రివాల్యువేషన్ ఫీజులను తిరిగి విద్యార్థులకు చెల్లించాలి
ఎస్ ఎఫ్ ఐ

VS9TV న్యూస్,కర్నూలు ఎడ్యుకేషన్ :

పదవ తరగతి పరీక్షల మూల్యాంకనంలో ప్రభుత్వం ఆర్భాటాలకు పోయి విద్యార్ధుల జీ వితాలతో చెలగాటం ఆడుతూ,ఉపాధ్యా యులను భాద్యుల్ని చేయడాన్ని భారత వి ద్యార్థి ఫెడరేషన్‌ (ఎస్‌ఎఫ్‌ఐ) తీవ్రంగా ఖండి స్తుందని కర్నూలు నగర అధ్యక్ష కార్యదర్శు లు అబూబకర్,సాయి ఉదయ్ లు శనివారం ఒక ప్రకటనలో తెలిజయజేశారు.విద్యా సం స్కరణల పేరుతో చరిత్రలో ఎప్పుడు లేని విధంగా ఏడు రోజుల్లో 10వ తరగతి పరిక్ష ఫలి తాలు ఇచ్చారని విద్యా శాఖ మంత్రి ఆర్భాటం చేస్తున్నారన్నారు.ఎవరి ప్రయోజనాల కో సం ఇంత హడావిడిగా ఫలితాలు ఇవ్వాల్సి వచ్చిందని ప్రశ్నించారు.ఇంటర్‌ తరగతులను హడావిడిగా ప్రారంభించి కార్పోరేట్లకు కొమ్ముకాయడమే కోసమే ఈ చర్యలు తీసుకోవ డమని ఎద్దేవా చేశారు.ప్రభుత్వం యొక్క లోపాలను ఉపాధ్యాయుల మీదకు నెట్టివేయ డం ఎంతవరకూ సమంజసం అని అన్నారు.15రోజులు మూల్యాంకనం చేసి ఫలితాలు ఇవ్వాల్సింది పోయి హడావిడిగా ఉపాధ్యాయులపై ఒత్తిడి తీసుకొచ్చి వారం రోజుల్లోనే ప లితాలు ఇవ్వడం గొప్పలకు పోవడం కాదా ? భాదిత విద్యార్ధులకు ప్రభుత్వం ఏవిధమైన న్యాయం చేస్తుందో స్పష్టం చేయాలన్నారు.పరీక్షలు రాసిన 6,14,459 మందిలో 1,1 5,874 మంది ఫైయిల్‌ అయితే 66,363 రీవాల్యూయేషన్‌ కి ఆప్లే చేశారన్నారు. సోష ల్‌లో మోక్షీత అనే విద్యార్థినికి సోషల్‌ లో 21మార్కులు వేశారు.రివాల్యూయేషన్‌లో 84 వచ్చాయి.బాపట్లలో ఒక విద్యార్థినికి సోషల్‌లో 23మార్కులు వేశారు.రీవాల్యూయేషన్‌ లో 96మార్కులు వచ్చాయి.ఏలూరులో ఒక విద్యార్థినికి హిందీలో 14పేజీలు ఆన్సర్‌ రాస్తే ఎనిమిది పేపర్స్‌ మాత్రమే దిద్దారు.ప్రభుత్వం చేసిన లోపాలతో విద్యార్ధులు తీవ్రంగ నష్ట పోయారు.దానికి పరిష్కారం అలోచించాల్సిన ప్రభుత్వం ఉపాధ్యాయులను బాధితు లను చేసి వారిపై చర్యలు తీసుకోవడం హేయమనచర్య అన్నారు.తక్షణమే ప్రభుత్వం ఈ చర్యలు నిలుపదలచేసి బాధిత విద్యార్థులకు న్యాయం చేసే విధంగా అలోచన చేయా లని డిమాండ్‌ చేశారు.విద్యార్థుల వద్ద నుండి వసూలు చేసిన రివాల్యువేషన్ ఫీజులను వెంటనే విద్యార్థులకు తిరిగి చెల్లించాలని డిమాండ్ చేశారు.ఇటువంటి ఘటనలు పునరా వృతం కాకుండా చూడాలని హెచ్చరించారు.

Comments

VS9TV NEWS

10లో కల్లూరు మండలం 82.91 శాతం ఉత్తీర్ణత... ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు ఘన సన్మానం...ఎం.శ్రీనివాసులు,ఎంఈఓ,ప్రత్యేక అధికా రి...

ప్రాణాలకు తెగించి రౌడీ షీటర్ ను అడ్డుకున్న ఆటో డ్రైవర్...ఆటోతో ఢీకొట్టి నిలువరించిన తీరు...సీసీటీవీలో వెలుగుచూసిన సాహసం... సన్మానించిన నగర సీపీ సజ్జనర్...నగదు పుర స్కారం,ప్రశంసా పత్రం అందజేత...

విజయవాడలో ఘనంగా హనుమాన్ జ యంతి ఉత్సవాలు...హాజరైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ,అభివృద్ధి కార్పొరేషన్ చైర్ పర్స న్,నంద్యాల పార్లమెంట్ మహిళా అధ్య క్షురాలు కమ్మరి పార్వతమ్మ....

రైతన్న సేవలో మన మంచి ప్రభుత్వం...అన్న దాత సుఖీభవ-పీఎం కిసాన్...సంవత్సరానికి రూ.20వేలు సహకారం...గౌరుచరిత రెడ్డి,పా ణ్యం ఎమ్మెల్యే...

చోరికి పాల్పడిన పని మనిషి నుండి ఐదు తులాల బంగారు,300గ్రాముల వెండి వస్తువులు రికవరీ...వి క్రమ్ సింహ,నాల్గవ పట్టణ సిఐ...

రాజమౌళి,మహేశ్ బాబు ‘వారణాసి’ టైటిల్‌పై వివాదం...

తోపు హీరోయిన్...కట్ చేస్తే,వ్యభిచారంలోకి ఎంట్రీ ? చివరికి ఏయిడ్స్‌తో మృతి...

న్యాయ వ్యవస్థ మీద కేంద్రం దాడి

ప్రేమ వివాహం చేసుకుందనే కోపంతో కన్న కూ తురిని హత్య చేసిన తండ్రి...ఆత్మహత్యగా చి త్రీకరించే ప్రయత్నం...పోస్టుమార్టంతో వెలుగు లోకి వచ్చిన నిజం...

మాదకద్రవ్యాల సమాచారమిద్దాం...పారిశుద్ధ్య కార్మికులకు కమిషనర్ చల్లా సూచన....