జర్నలిస్టుల అక్రిడేషన్ కార్డుల గడువు మరో మూడు నెలల పొడిగింపు...హిమాన్షు శుక్ల,సమాచార పౌర సంబంధాల శాఖ సంచాలకులు...
జర్నలిస్టుల అక్రిడేషన్ కార్డుల గడువు మరో మూడు నెలల పొడిగింపుహిమాన్షు శుక్ల,సమాచార పౌర సంబంధాల శాఖ సంచాలకులు
VS9TV న్యూస్,అమరావతి ప్రతినిధి :
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని జర్నలిస్టుల అక్రిడేషన్ కార్డుల గడువు ము గుస్తున్న నేపథ్యంలో రాష్ట్రంలోని జర్నలిస్టుల అక్రిడేషన్ కార్డుల కాలపరిమితిని మరో మూడునెలలు పాటు 2024, జూన్,1 నుం డి 2025 ఆగష్టు,3వరకు లేదా కొత్త కార్డులు జారీ ప్రక్రియ చే యడం గానీ ఏది ముందు జరిగితే అప్పటివరకు పొడిగింపు ఉత్త ర్వులు జారీ చేసినట్లు సమాచార పౌర సంబంధాల శాఖ సంచాలకులు హిమాన్షు శుక్ల గురువారం ఆదేశాలు జారీ చేశారు.ప్రస్తుతం మే,31 నాటికి అక్రిడిటేషన్ కార్డులు పనిచే స్తున్న పాత్రికేయులకు మాత్రమే మరో మూడు నెలలు 2025, జూన్,1 నుండి ఆగష్టు,31 వరకు ఈ పొడిగింపు సౌకర్యం వర్తిస్తుందని వారు తెలియజేశారు.

Comments
Post a Comment